News

News

వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనాల ఎస్.ఎస్.డి. టైం స్లాట్ టోకెన్స్ జారీ కౌంటర్లలో జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్ వెంకటేష్,ఎస్పీ సుబ్బారాయుడు పరిశీలించారు. త్వరితగతిన ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం టిటిడి ఈవో...
News

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

వైఎస్‌ఆర్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయంలో వచ్చే ఏడాది ఏప్రిల్‌ 6 నుంచి 14 వరకు శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నామని టిటిడి ఉప కార్యనిర్వహణాధికారి పి.వి.నటేష్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. అదే నెల 5న ఉత్సవాలకు అంకురార్పణ చేస్తామని, 6న ధ్వజారోహణం,...
ArticlesNews

మొఘలులను ఎదిరించిన ఆ చిన్నారుల బలిదానానికి గుర్తుగా..

( డిసెంబర్‌ 26 - వీర్ బాల్ దివస్ ) భారతదేశవ్యాప్తంగా ఈరోజు(డిసెంబర్‌ 26)న వీర్ బాల్ దివస్ జరుపుకుంటున్నారు. సిక్కుల పదవ గురువైన గురు గోవింద్ సింగ్‌ కుమారులు సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్‌ల ధైర్యసాహసాలు, త్యాగానికి...
News

కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీ ఆదేశించారు. కూచిపూడిలోని కళాక్షేత్రాన్ని ఆయన పరిశీలించి అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. కూచిపూడి సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు....
News

సూర్యుడి సమీపానికి ‘నాసా’ పార్కర్‌

సూర్యుడికి అత్యంత సమీపానికి వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్‌గా ‘నాసా’ పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ రికార్డు సృష్టించబోతోంది. సూర్యగోళంపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 2018లో అంతరిక్ష నౌకను ప్రయోగించింది. అప్పటినుంచి సూర్యుడి దిశగా సుదీర్ఘ ప్రయాణం సాగిస్తూనే ఉంది. మంగళవారం...
News

వయనాడ్‌లో రాహుల్, ప్రియాంక గెలుపు వెనుక ముస్లిం లాబీ మద్దతు: సిపిఎం ఆరోపణ

నిద్ర నటిస్తున్న వాణ్ణి లేపడం కష్టం. వాడి మంచానికి నిప్పు అంటుకున్నప్పుడు ఆ మంటలను పట్టించుకోకుండా ఉండడం సాధ్యం కాదు. అయినా అమాయకంగా తనకు ఏమీ తెలియనట్టు మౌనంగా ఉండిపోతాడు. అప్పుడే నిద్ర లేచినట్లు, మంటల్ని అప్పుడే చూసినట్లూ నటిస్తాడు. కేరళలో...
News

ఒమర్ అబ్దుల్లా ఇంటిముందు నిరసనలో ఆయన కుమారుడు

జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా నివాసం వద్ద విద్యార్థులు, రాజకీయ నేతలు నిరసన తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని పాలనా యంత్రాంగం ప్రవేశపెట్టిన రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలని డిమాండ్‌ చేశారు. సీఎం ఒమర్‌ అబ్దుల్లా కుమారుడు, ఆయన సొంత పార్టీకి చెందిన...
News

‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ బిల్లుపై వచ్చే నెల 8న జేపీసీ మీటింగ్‌

‘వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌’ బిల్లుపై ఏర్పాటైన జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వచ్చే నెల 8న తొలిసారి సమావేశం కానుంది. కమిటీ ఛైరపర్సన్‌తోపాటు సభ్యులు అంతా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేవం అజెండాకు సంబంధించిన వివరాలను కేంద్ర న్యాయ శాఖ...
1 1,145 1,146 1,147 1,148 1,149 3,077
Page 1147 of 3077