News

News

ఒడిశాలో హనుమాన్ విగ్రహం ధ్వంసం.. హిందువుల రాస్తారోకో

ఒడిశాలోని కియోంజర్ బద్ బిల్ పట్టణంలోని హనుమాన్ దేవాలయంలో విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడమే కాకుండా వెండి ఆభరణాలు, ఇతర సామాగ్రిని కూడా దొంగతనం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....
ArticlesNews

హుండీలో పడిపోయిన ఐఫోన్‌ తీసివ్వడానికి ఒప్పుకోని ఆలయ అధికారులు

తమిళనాడులోని తిరుపోరూర్ కందస్వామి దేవాలయంలో విచిత్రమైన సంఘటన జరిగింది. ఓ భక్తుడి ఐఫోన్ ప్రమాదవశాత్తు జారి హుండీలో పడిపోయింది. దాన్ని తీసి ఇవ్వడం కుదరదంటూ దేవదాయ శాఖ అధికారులు తెగేసి చెప్పారు. దాంతో ఆ భక్తుడు లబోదిబోమంటున్నాడు. వినాయగపురానికి చెందిన దినేష్...
News

బంగ్లాదేశ్‌ సోషల్‌మీడియా పోస్టుపై భారత్‌ ఆగ్రహం

ఇటీవల భారత్‌-బంగ్లాదేశ్‌ సంబంధాలు చాలా వరకు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌ సన్నిహితుడు మహఫుజ్ ఆలం సోషల్ మీడియా వేదికగా ఇటీవల భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది....
News

శిథిలావస్థకు రంగనాథస్వామి ఆలయం

అన్నమయ్య జిల్లాలోని రంగనాథస్వామి ఆలయం పురావస్తుశాఖ ఆదీనంలో ఉంది. అధికారులు పట్టించుకోని కారణంగానే ఈ విధ్వంసం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండపై పాళ్యం విరాజిల్లినట్టుగా సాక్ష్యాలుగా కనిపించిన వారసత్వ రంగనాథస్వామి ఆలయం ఉన్న చోట ప్రస్తుతం శిథిలాలు కనిపిస్తున్నాయి....
ArticlesNews

పర్యావరణ పరిరక్షణలో భారతీయ మహిళ

పర్యావరణ పరిరక్షణ అనేది నేడు విదేశాల నుండి మనం దిగుమతి చేసుకున్న పదం. నిజానికి మన పూర్వికులు ఆచార, వ్యవహారాల్లోనే ప్రకృతి పరిరక్షణను పొందుపరిచారు. వాటికి దూరమవు తున్న నేపథ్యంలో నేడు మనం ఆందోళనలు వ్యక్తం చేస్తూ.. ప్రకృతిని కాపాడుకోవాలంటూ నినదిస్తుండడం...
News

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులపై అమెరికా ఆరా

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడులపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలివన్ ఆరా తీశారు. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం నడుపుతోన్న ప్రధాని యూనస్‌లో జాక్ ఫోన్లో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నందుకు యూనస్‌కు అభినందనలు తెలిపారు. అక్కడి మైనారిటీలపై దాడులను...
News

ముస్లిం ప్రాంతాల్లో నిర్లక్ష్యానికి గురైన దేవాలయాల పునరుద్ధరణకు పూనుకున్న మేయర్

ముస్లింలు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో వున్న హిందూ దేవాలయాలపై కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే కీలక నిర్ణయం తీసుకున్నారు. ముస్లిం ప్రాంతాల్లో నిర్లక్ష్యానికి, నిరాదరణకు, ఆక్రమణలో వున్న దేవాలయాలనే పునరుద్ధరించాలని సంకల్పించారు. ఇలా 125 హిందూ దేవాలయాల పునరుద్ధరణకు నడుం బిగించారు....
ArticlesNews

జనాభా కంటె ఎక్కువ ఆధార్ రిజిస్ట్రేషన్లు: ఝార్ఖండ్‌లో బంగ్లాదేశీ చొరబాట్ల ఫలితం

ఝార్ఖండ్ సరిహద్దు జిల్లాల్లో ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్లలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. లోహార్‌డాగా, సాహిబ్‌గంజ్, పకూర్, గఢ్‌వా, లాతేహార్ వంటి జిల్లాల్లో ఆధార్ కార్డుల రిజిస్ట్రేషన్ కోసం దాఖలు చేసుకున్నవారి సంఖ్య, స్థానిక జనాభా కంటె చాలా ఎక్కువగా ఉంది. ఈ...
1 1,148 1,149 1,150 1,151 1,152 3,077
Page 1150 of 3077