ఒడిశాలో హనుమాన్ విగ్రహం ధ్వంసం.. హిందువుల రాస్తారోకో
ఒడిశాలోని కియోంజర్ బద్ బిల్ పట్టణంలోని హనుమాన్ దేవాలయంలో విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడమే కాకుండా వెండి ఆభరణాలు, ఇతర సామాగ్రిని కూడా దొంగతనం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....







