News

News

మణిపుర్‌ ప్రజలకు బీరెన్‌సింగ్‌ క్షమాపణలు

మణిపుర్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.బీరెన్‌సింగ్‌ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. నిరాశ్రయులైన పౌరుల కోసం విచారం వ్యక్తంచేసే హృదయపూర్వక చర్యగా తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తాను క్షమాపణ చెప్పిన అంశాన్నీ కాంగ్రెస్‌ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఆ...
News

సాంకేతికతల మేళవింపు.. పాంబన్‌ సేతు

నిలువునా పైకి లేచే దేశపు తొలి వర్టికల్‌ బ్రిడ్జి.. పాంబన్‌ సేతు. తమిళనాడులోని రామేశ్వరం జిల్లా మండపం నుంచి బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవిని అనుసంధానించే ఈ రైల్వే వారధి ప్రారంభానికి సిద్ధమైంది. దీనికి దక్షిణ రైల్వే తరఫున తెలుగు వారైన నడుపూరు...
ArticlesNews

భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు ఎవరీ లారా లుమార్ ?

లారా లూమర్.. సోషల్‌ మీడియాలో ఈవిడ చేస్తున్న క్యాంపెయిన్‌ గురించి తెలిస్తే సగటు భారతీయుడికి రక్తం మరిగిపోవడం ఖాయం. ‌అమెరికా ఉద్యోగాల్లో సొంత మేధోసంపత్తికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్న ఈ అతి మితవాద ఇన్‌ఫ్లుయెన్సర్‌.. భారతీయులపై మాత్రం తీవ్ర అక్కసు...
News

బంగ్లాదేశ్‌: మైనర్లకూ ఓటుహక్కు.. యూనస్‌ సర్కారు నిర్ణయం

బంగ్లాదేశ్‌లో ఒకవైపు రాజకీయ అస్థిరత, మరోవైపు మైనారిటీలపై హింస కొనసాగుతోంది. ఇంతలోనే తాత్కాలిక ప్రభుత్వ అధ్యక్షుడు మహ్మద్ యూనస్ తీసుకున్న ఒక నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 18 ఏళ్ల లోపు వారు కూడా.. మైనర్లకు కూడా ఓటు హక్కు కల్పించాలని బంగ్లాదేశ్‌...
News

వచ్చే ఏడాదిలో 4 గ్రహణాలు

వచ్చే సంవత్సరంలో నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయని, వీటిలో రెండు సూర్య, రెండు చంద్రగ్రహణాలు ఉంటాయని మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ జీవాజీ అబ్జర్వేటరీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేంద్ర ప్రకాష్‌ గుప్తా శుక్రవారం తెలిపారు. అయితే వీటిలో ఒక్కదానిని మాత్రమే భారత్‌లో ఖగోళశాస్త్ర ప్రేమికులు చూసే...
News

క్రిస్మస్ రోజు ధ్వని కాలుష్యం చేశారంటూ అయ్యప్ప స్వాములపై కేసులు

అయ్యప్ప స్వాములపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది.క్రిస్మస్ రోజున అయ్యప్ప పాటల కారణంగా శబ్ద కాలుష్యమైందంటూ పోలీసులు కేసు నమోదు చేయడం విస్తు గొలిపేలా చేస్తోంది.ఈ నెల 25 న మేడ్చల్ జిల్లాలోని ముత్యాలమ్మ గుడి దగ్గ అయ్యప్ప...
News

శక్తిమంత, సుసంపన్న, ఆత్మగౌరవ భారత్ నిర్మాణం కావాలి : రామ్ మాధవ్

సమైక్య, శక్తిమంతమైన, సుసంపన్నమైన, ఆత్మగౌరవం కలిగిన భారత దేశం కావాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు రామ్ మాధవ్ పేర్కొన్నారు. భారత్ కచ్చితంగా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందిందని, ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ...
News

భక్తులు ఇబ్బందులు పడకుండా అయోధ్య మందిరంలో లిఫ్టులు

అయోధ్య రామ మందిరంలోని మొదటి అంతస్తులోకి చేరుకునేందుకు భక్తులు పడుతున్న ఇబ్బందులను ట్రస్ట్ పరిగణనలోకి తీసుకుంది. భక్తులు ఇబ్బందులు పడకుండా లిఫ్ట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ విషయాన్ని ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. మొదటి అంతస్తుకి చేరుకునేందుకు భక్తులు...
1 1,134 1,135 1,136 1,137 1,138 3,077
Page 1136 of 3077