మణిపుర్ ప్రజలకు బీరెన్సింగ్ క్షమాపణలు
మణిపుర్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరెన్సింగ్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. నిరాశ్రయులైన పౌరుల కోసం విచారం వ్యక్తంచేసే హృదయపూర్వక చర్యగా తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తాను క్షమాపణ చెప్పిన అంశాన్నీ కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఆ...







