News

News

ఆర్ఎస్ఎస్ నుంచి సేవా స్ఫూర్తి నేర్చుకోండి.. కేజ్రీ లేఖకు కౌంటర్

రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్‌ జీకి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రాసిన లేఖపై బీజేపీ జాతీయ ప్రతినిధి సుధాన్షు త్రివేది మండిపడ్డారు. కేజ్రీవాల్ లేఖ ఒక పబ్లిక్ స్టంట్ అని...
News

స్వధర్మంలోకి తిరిగివచ్చిన 651 క్రైస్తవ కుటుంబాలు

ఛత్తీస్ గఢ్ రాయపూర్ జిల్లాలోని శక్తి జిల్లాలో 650 మందికి పైగా తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించారు. సర్వ సనాతన హిందూ పంచాయతీ విరాట్ హిందూ సమ్మేళనంలో వీరందరూ తిరిగి హిందూ మతాన్ని స్వీకరించారు. గతంలో తామంతా క్రైస్తవ మతంలో వుండేవారమని,...
News

సర్వే ముంగిట మరొక మసీదు

ఇప్పుడు రాజస్తాన్ లోని అతలా మసీదు. వంతు, అతలా మసీదు నిజానికి అతలా దేవి -ఆలయమని, దీనినే కూల్చి మసీదుగా మార్చారని ఆరోపిస్తూ జౌన్పూర్ జిల్లా సీనియర్ డివిజన్ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ మసీదులోను సర్వే చేసే అంశం మీద...
News

శోభాయమానంగా రథసప్తమి వేడుకలు

శోభాయమానంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. సతీసమేతంగా ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులతో ఈవో కార్యాలయంలో రథసప్తమి నిర్వహణ, ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పండుగగా...
News

మధుర, కాశీపై తమ వాదనలు వదులుకుంటే శివలింగాలను వెతకడం మానేస్తాం : వీహెచ్ పీ

ముస్లింలు కాశీ, మధురపై తమ వాదనను వదులుకుంటే ప్రతి మసీదు కింద శివలింగాన్ని వెతకడం తామూ మానేసుకుంటామని విశ్వహిందూ పరిషత్ జాయింట్ జనరల్ సెక్రెటరీ సురేంద్ర జైన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ముస్లిం సమాజం చొరవ తీసుకొని, మతోన్మాదాన్ని వదిలేస్తే...
News

దేవాలయాల పరిరక్షణ కోసం హైందవ శంఖారావం

జనవరి5 వతేదీన విజయవాడ జరిగే హైందవ శంఖారావం రాజకీయపార్టీలకు అతీతంగా దేవాలయాల పరిరక్షణ కోసం దేశవ్యాప్త ఉద్యమంలొ భాగంగానే ఇక్కడ హైందవ శఖారావం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుదని ఆధోని ఎంఎల్ఏ పార్థసారధి తెలిపారు .విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రెండులక్షల మందితో...
News

బెంగళూరు చేరువలో చోళుల కాలం నాటి తమిళ శాసనం

భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఎఎస్ఐ) ఎపిగ్రఫీ విభాగానికి బెంగళూరు గ్రామీణ జిల్లా కమ్మసంద్ర గ్రామంలో సోమేశ్వర ఆలయం దగ్గర వ్యవసాయ క్షేత్రంలో ఒక శిలాశాసనం లభించింది. తమిళంలో ఉన్న ఆ శాసనం చోళుల కాలం నాటిదని అంచనా వేసారు. అది...
News

హైందవ శంఖారావం ర్యాలీ

హైందవ శంఖారావం సభను జయప్రదం చేయాలని బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలాఆనంద్ పిలుపునిచ్చారు.ఈరోజు ఆయన బిజెపి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, హైందవ శంఖారావాన్ని పురస్కరించుకొని జనవరి 2వ తేదీన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని బేరీవారి మండపం నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నామని...
1 1,132 1,133 1,134 1,135 1,136 3,077
Page 1134 of 3077