News

News

తిరిగి తెరుచుకున్న శబరిమల ఆలయం

కేరళలోని శబరిమల ఆలయం ఈ ఏడాది మకరజ్యోతి పండుగ సందర్భంగా సోమవారం నుంచి తెరుచుకుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రధాన పూజారి తంత్రి కందర్‌ రాజీవరు నేతృత్వంలో సాయంత్రం 4 గంటలకు మేళశాంతి ఎస్‌ అరుణ్‌కుమార్‌ ఆలయాన్ని తెరిచారని చెప్పారు.ఈ పండుగలో...
News

హిందూ సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

భారతదేశ సనాతన సాంప్రదాయ హిందూ సంస్కృతికి, సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రాలయం మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు అన్నారు. బెంగళూరులోని పూర్ణప్రజ్ఞ విద్యాపీఠం మహాస భలో మంత్రాలయం పీఠాధిపతితో పాటు విశ్వప్రసన్నతీర్థులు, విశ్వేశ్వర తీర్థులు ముఖ్యఅతిథులుగా పాల్గొని మాట్లాడారు. సంస్కృత...
News

అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు ఆచార్య కిషోర్ కునాల్ కన్నుమూత

శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు, మాజీ ఐపీఎస్ ఆచార్య కిషోర్ కునాల్ ఆదివారం గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ప్రకటించారు. ఉదయం గుండెపోటు రావడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.అక్కడ వైద్యులు ఆయన మరణించినట్లు తెలిపారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి...
News

చలో అయోధ్య.. హోటల్స్ అన్నీ ఫుల్..

కొత్త సంవత్సరం వేళ అయోధ్య నగరం పర్యటకులతో కళకళలాడనుంది. నూతన ఏడాదిలోకి అడుగుపెట్టడం, అలాగే బాలరాముడు కొలువుదీరి సంవత్సరం పూర్తి కావొస్తుండటంతో భారీగా భక్తులు తరలిరానున్నారు. దాంతో ఎలాంటి నిర్వహణ లోపాలు తలెత్తకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే దర్శన...
ArticlesNews

భారత అంతరిక్ష పరిశోధనలకు ఆద్యునిగా..

( డిసెంబరు 30 - విక్రమ్ సారాభాయ్ వర్థంతి ) విక్రమ్ సారాభాయ్ పేరు విన్నంతనే మనకు ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్‌’ రూపంలో స్ఫురణకు వస్తారు. డిసెంబరు 30 విక్రమ్ సారాభాయ్ వర్థంతి. భౌతిక శాస్త్రవేత్తగా, ఖగోళ శాస్త్రవేత్తగా...
News

తిరుమల పరకామణి కేసు.. త్వరలోనే వారి పేర్లు బయటపెడతాం

రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావును బీజేపీ ప్రతినిధి బృందం కలిశారు. తిరుమల పరకామణి కేసు విషయంలో విచారణ చేయాలంటూ డీజీపీకి బీజేపీ నేతలు వినతి పత్రం అందజేశారు. కమలం నేతలు పాతూరి నాగభూషణం, తిరుపతి పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్...
ArticlesNews

వనవాసుల చరిత్ర లేకుండా దేశ చరిత్రను రూపొందించడం కుదరని పని : దత్తాత్రేయ హోసబళే

వనవాసీ ప్రజల జీవితాల్లో సంపూర్ణ వికాసానికి వనవాసీ కల్యాణ ఆశ్రమం విశేష కృషి చేస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే అన్నారు. విద్య, వైద్యం, స్వావలంబన.. ఇలా అన్ని రంగాల్లోనూ వనవాసీలు సంపూర్ణ వికాసం చెందడానికి పనిచేస్తోందన్నారు....
News

బంజార జనసంఘ్ జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు

అంతరించిపోతున్న సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు బంజార జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు హరిచౌహాన్ నాయక్. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉన్న శ్రీనివాస ఆడిటోరియంలో టిటిడి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సహకారంతో బంజార జనసంఘ్ ఆధ్వర్యంలో జాతీయ...
1 1,136 1,137 1,138 1,139 1,140 3,077
Page 1138 of 3077