News

News

గంగానది ప్రక్షాళనకు రూ.272 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ, మాణిక్‌పూర్ వద్ద గంగా నది ప్రక్షాళన కోసం రూ.272 కోట్లతో చేపట్టబోయే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా – నమామి గంగే పథకం కింద ఈ ప్రాజెక్టును చేపడతారు. మంగళవారం...
ArticlesNews

జనవరి 13 నుంచి ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా

* అండర్ వాటర్ డ్రోన్ల నుంచి భీష్మ క్యూబ్.. ఇవీ ప్రత్యేక ఏర్పాట్లు! పన్నెండేళ్లకోసారి జరిగే మహా కుంభమేళాకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ సిద్ధమవుతోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ 45 రోజుల పాటు ప్రయాగ్ రాజ్ లో మహా...
ArticlesNews

క్రిస్మస్ – న్యూ ఇయర్ వేడుకల బీభత్సం

డిసెంబర్ 31 అర్ధరాత్రి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే పేరిట భారీగా వేడుకలు జరుపుకోవడం అందరికీ అలవాటు అయిపోయింది. క్రిస్మస్ ఈవ్ నాటినుంచే మార్కెట్లన్నీ కళకళలాడడం మొదలవుతుంది. డిస్కౌంట్ పథకాల పేరుతో వినియోగదారులను ఆకర్షించే పథకాలు సందడి చేస్తాయి. ఆస్ట్రేలియా నుంచి అమెరికా...
News

ఉగాది హిందువుల కు కొత్త సంవత్సరం

న్యూ ఇయర్ పేరుతో మన భవిష్యత్తు తరాలకులకు విదేశీ కల్చరును అలవాటు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరమని బ్రిటీష్ పాలకులు మన పైన రుద్ది వెళ్లారన్నారు. మనకు కొత్త సంవత్సరం జనవరి ఒకటి కాదు....
News

భారత సముద్ర తీరం.. 11వేల కి.మీ.

భారత సముద్ర తీరం పొడవు 48% పెరిగింది. ఇండియన్‌ నావల్‌ హైడ్రోగ్రాఫిక్‌ ఆఫీస్, సర్వే ఆఫ్‌ ఇండియా 1970 డేటా ప్రకారం దేశంలోని 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల సముద్రతీరం పొడవు 7,516 కిలోమీటర్ల మేర ఉండగా, తాజాగా నేషనల్‌...
News

ఇంట్లో వంట గదికి కిటికీలు వద్దు.. తాలిబన్ల కొత్త రూల్‌

అఫ్గానిస్థాన్‌ను చేజిక్కించుకున్న తాలిబన్లు.. అక్కడి మహిళల హక్కులను కాలరాస్తున్నారు. తాజాగా ఆ దేశ పాలకులు తీసుకువచ్చిన డిక్రీ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నూతనంగా నిర్మించే ఇళ్లల్లో మహిళలు బయటివారికి కనిపించేలా వంట గదికి కిటికీలు ఏర్పాటుచేయొద్దని ఆదేశాలు ఇవ్వడం నివ్వెరపరుస్తోంది. ‘‘వంట...
News

హైందవ శంఖారావం జయప్రదం చేయండి

హిందూ దేవాలయాలకు స్వయం ప్రత్తిపత్తి కల్పించాలన్న డిమాండ్‌తో జనవరి 5న విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో విజయవాడకు సమీపంలోని కేసరపల్లిలో నిర్వహిస్తున్న హైందవ శంఖారావం సభను జయప్రదం చేయాలని బీజేపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్‌ పిలుపునిచ్చారు. భవానీపురంలోని ఎన్డీయే కార్యాలయంలో...
News

పాక్‌లో తెరుచుకున్న భగత్‌సింగ్‌ గ్యాలరీ

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి విఖ్యాత పూంఛ్‌హౌస్‌లోని భగత్‌సింగ్‌ గ్యాలరీని సందర్శకులకు అందుబాటులోకి తెచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జాహిద్‌ అఖ్తర్‌ జమన్‌ సోమవారం ఈ గ్యాలరీని తెరిచారు. అందులో భగత్‌ సింగ్‌ ఫోటోలు, లేఖలు, నాటి...
1 1,133 1,134 1,135 1,136 1,137 3,077
Page 1135 of 3077