News

News

హిందువును పెళ్ళాడిన ముస్లిం యువతిని బలవంతంగా తీసుకుపోయిన తల్లిదండ్రులు

బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఓ ముస్లిం యువతి కనిపించకుండా పోయింది. కొన్నాళ్ళ క్రితం ఆమెను పెళ్ళి చేసుకున్న హిందూ యువకుడు, ఆమె తండ్రిపైనే అనుమానం వ్యక్తం చేసాడు. డిసెంబర్ 23 నుంచి కనబడకుండా పోయిన తన భార్యను వెతికించాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్ధించాడు....
News

మహాకుంభమేళా 2025: ప్రయాగను వెలిగించనున్న 2వేల డ్రోన్‌ దివ్వెలు

మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న మహాకుంభమేళా ప్రేక్షకులకు నేత్రపర్వం కానుంది. కుంభమేళాకు హాజరయ్యే భక్తులను మంత్రముగ్ధులను చేసేందుకు ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ వినూత్న ప్రయోగం చేయబోతోంది. కుంభమేళా, ప్రయాగరాజ్‌లకు సంబంధించిన పౌరాణిక గాధలను డ్రోన్ షో ద్వారా ప్రదర్శించనుంది. త్రివేణీ సంగమ...
News

కొత్తసంవత్సరం వేడుకలు హరామ్, చేసుకోవద్దు: ఆలిండియా ముస్లిం జమాత్ ఫత్వా

కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవాలనుకుంటున్న భారతీయ ముస్లిములకు దుర్వార్త. కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోవడం హరామ్ అని, ఆ సంబరాలు చేసుకోకూడదని ఫత్వా జారీ అయింది. ఆంగ్ల సంవత్సరం ముస్లిమేతరులకు పండుగ కాబట్టి భారతదేశంలోని ముస్లిములు ఆ పండుగ చేసుకోకూడదంటూ ఆల్...
News

ఉత్తరప్రదేశ్ భారీ కుంభమేళాకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు

మహా కుంభమేళా నిర్వహిణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. 50 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 2500 సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచనున్నారు.ప్రయాగ్‌రాజ్ కుంభమేళా ప్రాంతంలోకి ప్రవేశించే వారి ముఖ గుర్తింపులను రికార్డు చేయనున్నారు. తీవ్ర వాదుల...
News

చైనా సరిహద్దులో శివాజీ విగ్రహం ఆవిష్కరించిన సైన్యం

తూర్పు లడఖ్ సెక్టార్‌లో చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ)కి దగ్గరగా ఉన్న పాంగోంగ్ సరస్సు ఒడ్డున 14,300 అడుగుల ఎత్తులో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని భారత సైన్యం ఏర్పాటు చేసింది. ఈ విగ్రహ ప్రారంభోత్సవం భారత పాలకుడి...
News

ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

శ్రీశైల మహాక్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని శ్రీశైల దేవస్థానం ఈఓ ఎం. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 తేదీ వరకు శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. కాలిబాట మార్గంలోని దామెర్లకుంట, పెద్దచెరువు...
ArticlesNews

మ‌హాకుంభ్‌కు అంతా సిద్ధం

మహాకుంభ మేళాకు ప్ర‌యాగ్‌రాజ్ సిద్ద‌మైంది. సుమారు 40 కోట్ల మంది అక్క‌డ ఈ సారి పుణ్య స్నానాలు ఆచ‌రించ‌నున్నారు. దీని కోసం 160,000 టెంట్లు, 150,000 టాయిలెట్లు, 1,250 కిలోమీ పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. జ‌న‌వ‌రి 13వ తేదీ నుంచి ప్ర‌యాగ్‌రాజ్‌లో...
News

మునిసిపాలిటీ సిబ్బందిపై బంగ్లాదేశీ చొరబాటుదార్ల దాడి

ఉత్తరప్రదేశ్ లఖ్‌నవూలోని ఇందిరా నగర్ ప్రాంతంలో నిన్న అక్రమ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. దాన్ని అడ్డుకునే క్రమంలో చట్టవిరుద్ధంగా ఉంటున్న సుమారు 200 మంది బంగ్లాదేశీ చొరబాటుదారులు మునిసిపాలిటీ సిబ్బంది మీద దాడి చేసారు. మునిసిపల్ సూపర్‌వైజర్ మీనాక్షి నేతృత్వంలోని...
1 1,135 1,136 1,137 1,138 1,139 3,077
Page 1137 of 3077