News

News

పాకిస్తాన్‌ ప్రేమికురాలి కోసంసరిహద్దులు దాటిన యూపీ వాసి

సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమయ్యారు. ఆపైన ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ప్రియుడు యూపీ వాసి కాగా ప్రియురాలు పాకిస్తానీ. ఆమెను పెళ్లి చేసుకునేందుకు దొంగచాటుగా సరిహద్దులు దాటి పాకిస్తాన్‌ వెళ్లాడు. ప్రేమికురాలిని కలుసుకున్నాడు. అక్కడి పోలీసులకు దొరికిపోయి జైలు...
News

మహా కుంభమేళా ఏర్పాట్లను పరిశీలించిన సీఎం యోగి

పవిత్ర త్రివేణీ సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుంభమేళా ఏర్పాట్లను ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ పరిశీలించారు. కుంభమేళా ఘాట్లను యోగి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రయాగ్‌రాజ్‌...
News

జామియాతో సంయుక్త ఎమ్మెస్సీ ప్రోగ్రామ్‌లో ముస్లిం రిజర్వేషన్లు వద్దని డీయూ ప్రతిపాదన

ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని క్లస్టర్ ఇన్నోవేషన్ సెంటర్ (సీఐసీ) ఓ వివాదాస్పద ప్రతిపాదన గురించి యోచిస్తోంది. ఆ కేంద్రం జామియా మిలియా ఇస్లామియాతో ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఎమ్మెస్సీ మ్యాథ్స్ ప్రోగ్రామ్‌లోకి అడ్మిషన్లలో ముస్లిములకు రిజర్వేషన్లు తొలగించాలని భావిస్తోంది. ఆ నిర్ణయం అమల్లోకి వస్తే,...
ArticlesNews

ఉదారవాదికి తగిన శిక్ష

ఉదారవాదులో.. ఊసరవెల్లులో ఎవరైతేనేం..! వీళ్లకి రోజులు అంతా బాగాలేవు. అమెరికాలో అయితే వీళ్లకి అసలు రోజులే కావు. మసాచుసెట్స్ లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్)లో ఈ మధ్య ఒక ఉదంతం జరిగింది. మిగతా ఎవరైనా అయితే మనకి అట్టే పట్టింపు...
ArticlesNews

‘మహా’ కుంభమేళా!

పరమ పవిత్ర గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వద్ద జనవరి 13వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మహాకుంభ మేళాకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచస్థాయి మహా...
News

టిబెట్ కు స్వాతంత్య్రం ప్రకటించడమే పరిష్కారం

సరిహద్దు సమస్యల గురించి భారత్-చైనా ఎన్ని దఫాలు చర్చలు జరిపినా నిష్ప్రయోజనమని, ఎలాంటి సత్ఫలితాలు రావని 'అఖండ టిబెట్'ను రెండు దేశాలు గుర్తిస్తేనే మొత్తం సమస్యలకి పరిష్కారం లభిస్తుందని ధర్మశాల కేంద్రంగా పని చేస్తున్న టిబెట్ ప్రవాస ప్రభుత్వం అభిప్రాయ పడింది....
News

‘బాబ్రీ మసీదులాంటిది బెంగాల్లో కట్టిస్తున్నా!’

టీఎంసీ నేత, ముఖ్యమంత్రి, వీర సెక్యులరిస్టు మమతా బెనర్జీ పూరీ తరహా ఆలయాన్ని రాష్ట్రంలో నిర్మిస్తుంటే అక్కడి మైనారిటీ నాయకులు మిన్నకుంటారా? వారు టీఎంసీ వారే అయినా మౌన ప్రేక్షక పాత్రకు పరిమితం కారు. కాబోరు. చూడండి! టీఎంసీ ఎమ్మెల్యే ప్రజలకి...
News

బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పూరి తరహా ఆలయం

వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ అక్షయ తృతీయ సందర్భంగా,పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దిఘా అనే చోట నిర్మించిన, పూరీ జగన్నాథ్ తరహా ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిసెంబర్ 12న ప్రకటించారు. ఆ రోజు...
1 1,131 1,132 1,133 1,134 1,135 3,077
Page 1133 of 3077