News

News

సిమ్లాలో ఘనంగా భుండా మహాయజ్ఞం

హిమాచల్‌ ప్రదేశ్, సిమ్లాలోని స్పాల్‌ లోయలో అరుదైన, పురాతనమైన సంప్రదాయం మళ్లీ ప్రారంభమైంది. దేవంతలందరినీ ఏకం చేస్తుందని నమ్మే సాంస్కృతిక వారసత్వ ప్రదర్శనను పునరుద్ధరించారు. సిమ్లాలోని మారుమూలమైన దల్గావ్‌లో ధారి్మక కార్యక్రమం ‘భుండా మహా యజ్ఞం’ జరిగింది. ఈనెల 2న ప్రారంభమైన...
News

ప్రయాగ్‌రాజ్‌ యుద్ధభూమిగా మారుతుంది.. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్‌ బెదిరింపులు

సిక్కు వేర్పాటువాద నాయకుడు, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ మరోసారి తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డాడు. జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళాను అడ్డుకుంటామని హెచ్చరించాడు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న ఈ మహాకుంభ మేళాపై...
News

భారత్‌లో బంగ్లా న్యాయమూర్తులకు శిక్షణ.. రద్దు చేసిన మహమ్మద్ యూనస్

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారధి మహమ్మద్ యూనస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న 50 మంది బంగ్లాదేశ్‌ న్యాయమూర్తులు, న్యాయాధికారులకు జరగాల్సిన శిక్షణా కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్‌ కేంద్రంగా నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ,...
News

చలికోటుపై క్యూఆర్‌ కోడ్‌..స్కాన్‌ చేస్తే రైల్‌ టికెట్‌

మహాకుంభమేళాను మహోన్నతంగా నిర్వహించడానికి భారతీయ రైల్వే కూడా తన వంతు కృషి చేస్తోంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు రైళ్ల టికెట్ల కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే అవసరం లేకుండా క్యూర్‌ కోడ్‌ ద్వారా వాటిని పొందేలా ఉత్తర మధ్య...
News

కాశీలోనూ కుంభమేళా ఉత్సాహం.. పోటెత్తనున్న భక్తులు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి మహాకుంభమేళా జరగనుంది. ఇప్పుడు కుంభమేళా ఉత్సాహం వారణాసి(కాశీ)లోనూ కనిపిస్తోంది. కుంభమేళాకు తరలివచ్చే భక్తులు తప్పక వారణాసికి కూడా వస్తారని స్థానిక అధికారులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో పలు ఏర్పాట్లు చేస్తున్నారు. కుంభమేళాకు వచ్చే లక్షలాది...
News

అమెరికా దిగువసభలో నలుగురు హిందువులు

అమెరికా అధ్యక్ష ఎన్నికలతోపాటు జరిగిన పార్లమెంట్‌ దిగువసభ ఎన్నికల్లో గెలిచిన నలుగురు హిందువులు సభలో అడుగుపెట్టారు. అమెరికాలో మైనారిటీ వర్గమైన హిందువులు ఒకేసారి నలుగురు దిగువసభకు ఎన్నికవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఆరుగురు భారతీయ మూలాలున్న వ్యక్తులు ఈసారి దిగువసభ ఎన్నికల్లో...
News

భక్తుల ఆరోగ్య భద్రతే లక్ష్యం

తిరుమలకు వచ్చే యాత్రికుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించడం టీటీడీ ప్రథమ లక్ష్యమని, తిరుమలలోని హోటళ్ల యజమానులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్‌ వెంకయ్యచౌదరి చెప్పారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో హోటళ్ల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో...
ArticlesNews

దక్షిణభారతంలో జిహాద్‌ విస్తరణ కోసం ఐసిస్ ఇస్లామిక్ అనువాద కేంద్రం

హిందువుల్లో ఇటీవల పెరుగుతున్న చైతన్యాన్ని, తమ ధర్మం పట్ల వారికి కలుగుతున్న జాగృతిని కొన్ని రాజకీయ పక్షాలు అన్యమత వ్యతిరేకతగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అదే కోవలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు సైతం హిందూ చైతన్యాన్ని బూచిగా చూపుతూ భారత్‌లోని...
1 1,117 1,118 1,119 1,120 1,121 3,077
Page 1119 of 3077