News

News

జనవరి 8న శ్రీశైలంలో పారిశుద్ధ్య స్వచ్ఛసేవా కార్యక్రమం

స్వచ్ఛ శ్రీశైలం నిర్వహణలో భాగంగా ఈ నెల 8వ తేదీన పారిశుద్ధ్య స్వచ్ఛసేవా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్షేత్ర పరిధిలో విస్తృతంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని శ్రీశైల ఆలయ ఈవో ఎం.శ్రీనివాసరావు వెల్లడించారు. దీనికోసం తగు...
News

ఇస్రో చరిత్రలో మరో మైలురాయి..స్పేస్ రోబోటిక్ ఆర్మ్ టెస్టింగ్ సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధనలో మరో మైలురాయి. అంతరిక్షంలో సొంత స్పేస్ స్టేషన్ను ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్న ఇస్రో..ఆదిశగా సంచలన విజయం సాధించింది. అంతరిక్షంలో మొదటి రోబోటిక్ ఆర్మ్ ను విజయ వంతంగా పరీక్షించింది. రిలోకేటబుల్ రోబోటిక్ మ్యానిప్యులేటర్ టెక్నాలజీ డిమాన్ స్ట్రేటర్(RRM-TD)...
News

మతపరమైన పోస్టు… కాంగ్రెస్ ఎంపీపై కేసు

గుజరాత్‌లోని జామ్నగర్‌లో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢిపై రెచ్చగొట్టే పాటతో ఎడిట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు కేసు నమోదైందని పోలీసులు వెల్లడించారు. సామూహిక వివాహ కార్యక్రమం నిర్వాహకుడైన స్థానిక...
News

మహా కుంభమేళా కోసం 13 వేల రైళ్ళు

ప్రయాగ్ రాజ్ లో జరగనున్న మహా కుంభమేళా 2025 సందర్భంగా భారీ సంఖ్యలో వచ్చే యాత్రికుల సౌకర్యార్ధం భారతీయ రైల్వే 13 వేల రైళ్లను నడపనుంది. వీటిలో 10 వేలు రెగ్యులర్ రైళ్లు, 3 వేలు ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. ఈ...
ArticlesNews

గూడూరు ప్రాంతంలోని ప్రాచీన హిందూ దేవాలయాలు

తిరుపతి జిల్లా గూడూరు ప్రాంతం ఎన్నో చారిత్రక విశేషాలకు నెలవని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్‌ 47వ వార్షిక సమావేశాలు గూడూరు ఎస్‌కేఆర్‌ డిగ్రీ కళాశాలలో ప్రారంభమయ్యాయి. ఇందులో ‘గూడూరు ప్రాంతంలోని ప్రాచీన హిందూ దేవాలయాలు’ అంశంపై నెల్లూరులోని...
News

కుంభమేళాకు కొత్త వైరస్‌ ముప్పు.. అధికారులు అప్రమత్తం

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్‌ను మరువక ముందే చైనాలో మరో ప్రాణాంతక వైరస్ పుట్టుకొచ్చింది. ఇప్పుడది భారత్‌నూ తాకింది. తాజాగా కొత్తవైరస్‌ ఎంపీహెచ్‌వీకి చెందిన రెండు కేసులు కర్నాటకలో బయటపడ్డాయి. ఈ నేపధ్యంలో ఈనెల 13 నుంచి...
News

అయోధ్యలో బాల రామయ్య వార్షికోత్సవ సంబరాలు…..వీవీఐపీ, వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

అయోధ్యలో బాలరామయ్య మొదటి వార్షికోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. అయోధ్య రామమందిరంలో జనవరి 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు వార్షికోత్సవ సంబరాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా...
News

మహా కుంభమేళాలో జల్ పోలీసులు

మహా కుంభమేళాలో భక్తుల భద్రత దృష్ట్యా గంగా, యమునా నదుల్లో పెద్ద సంఖ్యలో "జల్ పోలీసుల" ను మోహరించారు. నదులలో భక్తులకు ప్రమాదం కలుగుకుండా భాద్యతలు నిర్వహించే ఈ సిబ్బందికి అండర్ వాటర్ డ్రోన్లు, సోనార్ సిస్టమ్స్ వంటి అధునాతన పరికరాలను...
1 1,119 1,120 1,121 1,122 1,123 3,077
Page 1121 of 3077