తిరుమల నుండి ప్రయాగరాజ్ బయలుదేరిన శ్రీవారి కళ్యాణ రథం
జనవరి 13న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్లో మహాకుంభమేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల నుండి బుధవారం ఉదయం శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరింది. టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి రథానికి మేళతాళాలతో ప్రత్యేక పూజలు...







