News

News

తిరుమల నుండి ప్రయాగరాజ్ బయలుదేరిన శ్రీవారి కళ్యాణ రథం

జనవరి 13న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల నుండి బుధవారం ఉదయం శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరింది. టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి రథానికి మేళతాళాలతో ప్రత్యేక పూజలు...
ArticlesNews

ప్రార్థనాస్థలాల చట్టం 1991 చెల్లుబాటుపై సుప్రీంలో సవాల్

దేశానికి స్వతంత్ర వచ్చేనాటికి ఉనికిలో ఉన్న మత ప్రదేశాల స్వభావాన్ని యథాతథంగా ఉంచాలంటూ పీవీ నరసింహారావు ప్రభుత్వం చేసిన ప్రార్థనా స్థలాల చట్టం 1991 చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన కేసుల్లో జోక్యం చేసుకోవాలంటూ అఖిల భారతీయ సంత్ సమితి అనే హిందూ...
ArticlesNews

మునంబం జ్యుడీషియల్ కమిషన్ పర్యటనతో వక్ఫ్ బాధితులకు ఊరట

కేరళలోని మునంబం ప్రాంతంలో వక్ఫ్ భూమి వివాదాన్ని మదింపు చేయడానికి రిటైర్డ్ జస్టిస్ సిఎన్ రామచంద్రన్ నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్ జనవరి 4న పర్యటించింది. దశాబ్దాలుగా తమ భూముల యాజమాన్య హక్కుల మీద అనిశ్చితిలో బతుకుతున్న వందలాది కుటుంబాల్లో ఆ పర్యటన...
ArticlesNews

మేఘాలయ క్రైస్తవ రాష్ట్రం అన్న మంత్రి వ్యాఖ్యలపై దుమారం

ఈశాన్యభారతంలోని మేఘాలయలో మొట్టమొదటి రాష్ట్ర విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవం జనవరి 13న జరగబోతోంది. ఆ సందర్భంగా అక్కడ భారీ క్రైస్తవ ప్రార్థన నిర్వహించడానికి మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆ సందర్భంగా ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదానికి...
News

సైనికుల త్యాగం వృథా కాదు.. రెండేళ్లలో నక్సలిజాన్ని లేకుండా చేస్తాం: హోంమంత్రి అమిత్ షా

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ దుశ్చర్యకు పాల్పడ్డారు. జనవరి 05 బీజాపూర్ జిల్లా భేద్రే కుట్రు ర‌హ‌దారిలో జ‌వాన్ల వాహ‌నాన్ని ల‌క్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 8 మంది జ‌వాన్లతో పాటు ఓ సివిల్ డ్రైవ‌ర్ అక్కడిక‌క్కడే...
ArticlesNews

సంత్ సమ్మేళనాలు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పునఃప్రారంభం

ప్రతి 12 సంవత్సరాలలో ప్రకృతిలో వచ్చే మార్పులు, కాలానుగుణంగా చేయవలసిన పనులు సమాజంలోని ప్రజల అవసరాలు, నియమాల విషయంలో అనుభవం కలిగిన సాధువులు సన్యాసులు కలిసి సమ్మేళనాలు నిర్వహించి తీర్మానాలు చేసి దేశ ప్రజలందరికీ తద్వారా ప్రపంచ ప్రజలందరికీ మార్గదర్శనం చేస్తుంటారు....
News

24 గంటల్లో లక్ష మందికి పైగా భక్తులు దర్శనం

కేరళలోని శబరిమల ఆలయానికి అయ్యప్ప భక్తులు పోటెత్తారు. గత 24 గంటల్లో లక్ష మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. తాజాగా స్పాట్‌ దర్శనానికి ట్రస్టు అధికారులు 20 వేల టికెట్లు ఇచ్చారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే పంబ నుంచి...
News

కలశాకృతిలో ఒంటిమిట్ట రామాలయం కల్యాణ వేదిక

ఆంధ్రుల భద్రాద్రి ఒంటిమిట్ట కోదండ రామాలయం కల్యాణ వేదిక కలశాకృతిలో ఆకట్టుకుంటోంది. వైఎస్సార్‌ జిల్లాలోని ఈ రామయ్య క్షేత్రం నుంచి ఇటీవల తీసిన డ్రోన్‌ వీడియో, చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ఇక్కడి రాములోరి...
1 1,115 1,116 1,117 1,118 1,119 3,077
Page 1117 of 3077