News

News

పూరీ జగన్నాథుడి ఆలయంపై డ్రోన్ కలకలం.. భద్రతపై ఆందోళనలు

ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథుడి ఆలయంపై డ్రోన్‌ కనిపించింది. ఆదివారం తెల్లవారుజామున ఆలయంపై డ్రోన్ ఎగరడం కలకలం సృష్టించింది. ఈ ఘటన జరగడంతో.. భద్రతపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, పూరీ జగన్నాథుడి ఆలయం సహా చుట్టు పక్కల ప్రాంతం ‘నో...
News

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు.. 10 రోజుల పాటు ఉత్తరద్వార దర్శనం..

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొరకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని ఈవో జె.శ్యామల రావు తెలిపారు. ఉత్తర ద్వార దర్శనం...
ArticlesNews

ఆరేళ్ల బుడతడు.. వెయ్యి కిలోమీటర్లు పరిగెడుతూ అయోధ్యకు..

భక్తిలో గొప్ప శక్తి ఉందని పెద్దలు అంటారు. దీనికి పలు ఉదాహరణలు కూడా చెబుతారు. అటువంటి భక్తిని మదిలో నిలబెట్టుకున్నవారు అద్భుతాలు చేస్తుంటారు. ఈ కోవలోకే వస్తాడు ఆరేళ్ల బుడతడు మొహబ్బత్‌. ఈ చిన్నారికి రామ్‌లల్లాను చూడాలని అనిపించింది. అంతే తాను...
News

సంక్రాంతికి ఏపీఎస్‌ఆర్టీసీ 7200 ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండగకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు సంస్థ ఎండీ స్పష్టం చేశారు. బుధవారం నుంచి 13 వరకు 3400 సర్వీసులు, జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు మరో 3800 సర్వీసులు నడపనున్నట్లు సంస్థ ఎండీ వెల్లడించారు. ముఖ్యంగా...
News

పాట్నాలో బయటపడ్డ శతాబ్దాల కాలం నాటి పురాతన దేవాలయం

సనాతన ధర్మీయులకు మరో శుభవార్త. శతాబ్దాల కాలం నాటి మరో పురాతన ఆలయం బయటపడింది. ఇది జరిగింది పాట్నలోని అలమ్ గంజ్ ప్రాంతంలో. ఈ ఆలయం నల్ల గ్రానైట్ తో నిర్మితమైనట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో భూమి కుంగిపోయింది. దీంతో ఆలయం...
News

హిందూ ధర్మ ప్రచార రథం ప్రారంభం

చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన ప్రచార రథాన్ని ప్రారంభించారు. హిందూ ధర్మ ప్రచారం నిమిత్తం ఉద్దేశించిన ఈ ప్రచార రథంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు.అనంతరం ఈఓ పెంచల కిషోర్‌ మాట్లాడుతూ, జిల్లాలోని మారుమూల గ్రామాలకు...
News

సింధు లోయ లిపిని పరిష్కరిస్తే 10 లక్షల డాలర్ల నజరానా

తమిళనాడు పురావస్తు శాఖ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయం బయటపడింది. రాష్ట్రవ్యాప్తంగా 140 ప్రాంతాల్లో కొంతకాలంగా జరిపిన తవ్వకాల్లో పెద్దఎత్తున పురాతన గ్రాఫిటీ గుర్తులు కనిపించాయి. వాటిలో 90 శాతం సింధూలోయ నాగరికత కాలం నాటివని ఆ శాఖ నిర్ధారించింది. బాణం,...
News

అంతరిక్షంలో అలసంద మొలకలు…

అంతరిక్షంలో మొలకలు వచ్చాయి. అవును మీరు చదువుతున్నది నిజమే. అలసంద విత్తనాలు మొలకెత్తాయి. ఈ ఘనత ఇస్రో సాధించింది. ఇస్రో స్పేడెక్స్‌లో ప్రయోగం చేపట్టిన నాలుగు రోజుల్లో అవి మొలకెత్తినట్లు ఇస్రో తెలిపింది. కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్...
1 1,116 1,117 1,118 1,119 1,120 3,077
Page 1118 of 3077