News

News

కర్తవ్యపథ్‌లో ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో 76 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం 105 ఎంఎం లైట్‌ ఫీల్డ్‌ గన్స్‌తో సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈసారి రిపబ్లిక్‌ వేడుకలకు ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో...
News

76వ గణతంత్ర దినోత్సవం: త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ఆర్ఎస్ఎస్ సర్‌సంఘ్‌చాలక్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్‌సంఘ్‌చాలక్ డా. మోహన్ భాగవత్ గారు థానేలోని భివండిలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశం మార్గం చూపుతుందని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందన్నారు. అటువంటి భారతదేశాన్ని సృష్టించడం దేశ...
News

భజన గీతం ఆలపించిన ఫరూక్ అబ్దుల్లా

నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఓ భజన గీతంతో భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. గురువారం కాట్రాలోని ఓ ఆశ్రమానికి వచ్చిన ఆయన అక్కడి గాయకుడితో కలిసి మాతా షేరా వాలి భజన గీతమైన 'తునే మురేఖ బులాయా షేరావాలియే.. '...
News

మౌనీ అమావాస్యకు 150 ప్రత్యేక రైళ్లు

మౌనీ అమావాస్య సందర్భంగా జనవరి 29న మహాకుంభ మేళాకు పెద్దసంఖ్యలో తరలిరానున్న భక్తుల కోసం 150 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ప్రయాగ్‌రాజ్‌ రైల్వే డివిజను ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రయాగ్‌రాజ్‌లోని తొమ్మిది స్టేషన్ల నుంచి అన్ని దిక్కులకు ఈ రైళ్లు నడుస్తాయని...
News

గగన్‌యాన్ -1 మిషన్ లో పురోగతి

గగన్‌యాన్‌–1 మిషన్‌లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో అడుగు ముందుకేసింది. లిక్విడ్‌ ప్రొపెల్షన్‌ సిస్టమ్‌ను క్రూ మాడ్యూ ల్‌తో అనుసంధానించడంలో విజయం సాధించినట్లు తెలిపింది. అనుసంధాన ప్రక్రియ తర్వాత బెంగళూరులోని లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌ నుంచి...
News

పశువధశాలకు వెళ్తున్న వ్యాన్లను అడ్డుకున్న గోసేవా సమితి సభ్యులు

ఏలూరు జిల్లాలోని తణుకు మండలం తేతలిలోని లాహం ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు గేదెలు తీసుకువెళ్తున్న రెండు వ్యాన్‌లను గోసేవా సమితి సభ్యులు అడ్డుకున్నారు. అనుమతులు లేని పశువధ శాలకు అక్రమమార్గంలో రెండు వ్యాన్‌లలో తరలిస్తున్న గేదెలను నిలుపుదలచేసి రూరల్‌...
News

విశ్వగురువుగా భారత్‌… ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలు

యువతలో స్వావలంబనను పెంపొందించడానికి స్టార్ట్‌పలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వీరేంద్రసింగ్‌ సోలంకి అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో ప్రారంభమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ) 43వ రాష్ట్ర మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా...
1 1,084 1,085 1,086 1,087 1,088 3,078
Page 1086 of 3078