News

News

మహాకుంభ్‌కు మోదీ.. ఎప్పుడంటే

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్న 'మహాకుంభ్'కు కోట్లాదిగా భక్తులు తరలి వస్తున్నారు. జనవరి 13న ప్రారంభమై 45 రోజుల పాటు సాగే మహాకుంభ్ మేళాకు ప్రముఖుల సందడి కొనసాగనుంది. ప్రధాన నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న తేదీన మహాకుంభమేళాలో...
News

ఆధ్యాత్మికతను పెంపొందించాలి

సమాజంలో ఆధ్యాత్మికతను పెంచడం ద్వారా అందరు సుఖ సంతోషాలతో జీవించడానికి కృషి చేయాలని మైసూర్‌ దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ భక్తులకు సూచించారు.కాకినాడ జిల్లా పిఠాపురంలో వేంచేసియున్న శ్రీపాదవల్లభ అనఘాదత్త క్షేత్రంలో వార్షికోత్సవాలలో పాల్గొన్న ఆయనరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో...
News

27న ‘సనాతన్‌ బోర్డు’ ప్రకటిస్తాం

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాలో పాలుపంచుకొంటున్న వివిధ అఖాడాలు (సాధువుల కూటములు) ఈ నెల 27న ‘సనాతన్‌ బోర్డు’ రాజ్యాంగ ముసాయిదా విడుదల చేయనున్నట్లు గురువారం ప్రకటించాయి. సనాతన ధర్మాన్ని ప్రభుత్వ ‘నియంత్రణ’ నుంచి బయటకు తీసుకురావడమే దీని ఉద్దేశమని వెల్లడించాయి....
News

సంభాల్ లో మరో బావి వెలుగులోకి… మసీదుకి 30 మీటర్ల దూరంలోనే

యూపీలోని సంభాల్ మసీదు దగ్గర మరో ప్రాచీన బావి తాజాగా వెలుగులోకి వచ్చింది. మట్టితో మూసేసిన ఈ బావిని స్థానిక అధికార యంత్రాంగం వెలికితీయడం ప్రారంభించింది. షాహీ జామా మసీదు, హరిహర మందిరం ప్రాంతానికి ఈ బావి 30 మీటర్ల దూరంలోనే...
News

హిందూ అధ్యయనంలో పీహెచ్.డీ.

వచ్చే విద్యా సంవత్సరం 2025-26 నుంచి హిందూ అధ్యయనంలో పరిశోధనలు ప్రారంభించాలని ఢిల్లీ విశ్వ విద్యాలయం నిర్ణయించింది. స్థాయి సంఘం ఈ మేరకు ప్రతిపాదించింది. సెంటర్ ఫర్ హిందూ స్టడీస్ పాలక మండలి పీహెచ్.డీ. కార్యక్రమాన్ని సిఫారసు చేసింది. మొదట ఈ...
ArticlesNews

సాధన మార్గం సంచారం

( జనవరి 25 - పర్యటన దినోత్సవం ) పర్యటనలు బుద్ధిని వికసింపచేస్తాయి. లోకాన్ని కొత్త గవాక్షంలోంచి పరిచయం చేస్తాయి. విహారయాత్రలైనా, తీర్థయాత్రలైనా.. ఆయా సంస్కృతీ సంప్రదాయాలను పరిశీలిస్తూ, నాగరికతలను అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. చంచలత్వం నుంచి ముక్తులమై పరమ...
News

రామనారాయణం ఓ అద్భుతం

రామనారాయణం ఓ అద్భుత కావ్యమని, స్వయంగా రామాయణాన్ని కళ్లకు కట్టినట్లు కనిపించే దృశ్యకావ్యాలు అమోఘంగా ఉన్నాయని తెలుగు సినీనటుడు అవసరాల శ్రీనివాస్‌ అన్నారు. విజయనగరం మండలంలోని రామనారాయణం ప్రాంగణాన్ని ఆయన సందర్శించారు. ఆలయం అంతా కలియదిరిగారు. ఆలయం లోపల ఉన్న రామాయణ...
News

జమ్ము మిస్టరీ మరణాలపై కేంద్రం ప్రకటన

మిస్టరీగా మారిన జమ్ము కశ్మీర్‌ వరుస మరణాలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. అంతుచిక్కని అంటువ్యాధితో మరణిస్తున్నారనే వాదనను కేంద్రం తోసిపుచ్చింది. అయితే విషపూరిత పదార్థాల వల్లే వరుస మరణాలు సంభవించాయని, ఈ వ్యవహారంపై కుట్ర కోణం సహా అన్ని కోణాల్లో...
1 1,086 1,087 1,088 1,089 1,090 3,078
Page 1088 of 3078