News

News

శ్రీశైలం బ్రహ్మోత్సవాలు విజయవంతం : డీఎస్పీ రామంజి నాయక్‌

నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో జరిగిన మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయడం వల్ల విజయవంతంగా ముగిసాయని ఆత్మకూర్‌ డీఎస్పీ రామంజి నాయక్‌ వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మహా శివరాత్రికి ప్రణాళికబద్ధంగా బందోబస్తు నిర్వహణ చేపట్టామని పేర్కొన్నారు....
ArticlesNews

ఆధునిక కాలానికి వరిష్ఠ అవతారం- శ్రీరామకృష్ణ పరమహంస

'ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా నేను అవతరిస్తూ ధర్మాన్ని పునరుద్ధరిస్తూనే ఉంటాను’ అని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ బోధించి ఉన్నారు. ఆ మాటను నిలుపుకోవటానికి ద్వాపరయుగ కాలం నుంచి ఈ వేదభూమిలో, అన్నిసార్లు పూర్ణావతారంగా కాకపోరునా, కాలానుగుణంగా ఋషుల రూపంలో, ధర్మాచార్యుల రూపంలో భగవానుడు భువిపై...
News

మార్చి 9 నుంచి తిరుమల తెప్పోత్సవాలు

తిరుమలలో మార్చిలో జరుగనున్న కార్యక్రమాల వివరాలను టీటీడీ అధికారులు విడుదల చేశారు. మార్చి 7న తిరుకచ్చినంబి శాత్తుమొర, 9న తిరుశేఖరాళ్వార్‌ వర్ష తిరునక్షత్రం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల ప్రారంభం, 10న మతత్రయ ఏకాదశి, 13న తెప్పోత్సవాల సమాప్తి, 14న కుమారధారతీర్థ ముకోటి,...
News

విశ్వం మూలాలపై నాసా అన్వేషణ

మనం ఉంటున్న ఈ సువిశాల విశ్వం ఎలా పుట్టింది? దీని మూలమెక్కడ? నక్ష త్రాలు, గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడానికి ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం దాకా ప్ర యత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో...
News

తర్వాత కుంభమేళా ఎక్కడ..

వచ్చే ఐదేళ్లలో హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్ రాజ్ ప్రాంతాల్లో కుంభమేళా జరగనుంది. 2027లో హరిద్వార్‌లో అర్ధ కుంభమేళా నిర్వహించనున్నారు. అర్ధ కుంభమేళా అంటే ఆరేళ్లకు ఒకసారి వస్తుంది. కుంభమేళా 12 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. చివరి అర్ధ కుంభమేళా 2021లో...
ArticlesNews

గుప్తనిధుల కోసం పురాతన కట్టడాలలో యథేచ్ఛగా తవ్వకాలు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చారిత్రాత్మకమైన కట్టడాలు, విలువైన సంపద, ఔషధ మొక్కలకు నిలయమైన ఉదయగిరి దుర్గం విధ్వంసం అయిపోతోంది. ప్రకృతి ప్రేమికులను అలరించే దుర్గం వైభవం, రూపురేఖలు కోల్పోతోంది. దుర్గంపై ఉన్న కోటకు ఐదు శతాబ్దాల చరిత్ర ఉంది. పల్లవులు,...
News

“సైన్సుకు అంతుపట్టనిది, సాధువులకే సొంతమైనది”

భారత్ ఇప్పటికీ సైన్సుకు అంతుపట్టని అనేక విషయాలను మన రుషులు, మునులు, సాధుసంతులు, యోగులు లక్షల సంవత్సరాల క్రితమే ఒక శాస్త్రీయ వివేకముతో మానవాళికి అందించారని ఫిబ్రవరి 12న హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా, చీరాల మండలం, వాడరేవు...
News

వెయ్యేళ్ల నాటి ప్రాచీన గ్రామం సిద్ధనకొండూరు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని సిద్ధనకొండూరు గ్రామం వెయ్యేళ్ల క్రితమే వర్థిల్లినట్లు ప్రముఖ చరిత్రకారుడు రసూల్‌బాబు తెలిపారు. సిద్ధనకొండూరులోని సిద్ధేశ్వరుడి కొండపై ఉన్న శిలాశాసనాన్ని భారతీయ పురావస్తు శాఖ చైన్నె శాసన విభాగ అధిపతి పరిశీలించారు. సిద్ధేశ్వరాలయం పరిసర...
1 1,018 1,019 1,020 1,021 1,022 3,081
Page 1020 of 3081