శ్రీశైలం బ్రహ్మోత్సవాలు విజయవంతం : డీఎస్పీ రామంజి నాయక్
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో జరిగిన మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయడం వల్ల విజయవంతంగా ముగిసాయని ఆత్మకూర్ డీఎస్పీ రామంజి నాయక్ వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మహా శివరాత్రికి ప్రణాళికబద్ధంగా బందోబస్తు నిర్వహణ చేపట్టామని పేర్కొన్నారు....







