పోలీస్, పారిశుద్ధ్య, ఆరోగ్య కార్యకర్తలకు పదివేల బోనస్ ప్రకటించిన సీఎం యోగి
మహా కుంభమేళా సందర్భంగా పోలీసులు నిర్వర్తించిన విధులపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. 45 రోజుల పాటు సాగిన కుంభమేళాలో కోట్లాది మంది భక్తులను నియంత్రించడంలో భద్రతా సిబ్బంది క్రమశిక్షణగా వ్యవహరించారంటూ ప్రశంసలు కురిపించారు. కుంభమేళా...







