News

News

పోలీస్, పారిశుద్ధ్య, ఆరోగ్య కార్యకర్తలకు పదివేల బోనస్ ప్రకటించిన సీఎం యోగి

మహా కుంభమేళా సందర్భంగా పోలీసులు నిర్వర్తించిన విధులపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. 45 రోజుల పాటు సాగిన కుంభమేళాలో కోట్లాది మంది భక్తులను నియంత్రించడంలో భద్రతా సిబ్బంది క్రమశిక్షణగా వ్యవహరించారంటూ ప్రశంసలు కురిపించారు. కుంభమేళా...
ArticlesNews

రాణి పద్మిని కోరుకున్నది బలవన్మరణం కాదు, అమరత్వం

ముస్లిం దురాక్రమణకారుడైన అల్లాఉద్దీన్‌ ‌ఖిల్జీ చిత్తోడ్‌ను ఆక్రమించుకున్నప్పుడు భయంతో రాణి పద్మిని మంటల్లో దూకి ఆత్మహత్య (జోహర్‌) ‌చేసుకుందని చాలామంది ప్రచారం చేశారు. కానీ చరిత్రలో నిజాలు మరోలా ఉన్నాయి. అవేమిటో చూద్దాం. మేవార్‌ ‌రాజైన మహారావల్‌ ‌రతన్‌ ‌సింగ్‌ ‌భార్య...
News

బిహార్ లో హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం.. హిందువుల ఆందోళన

బిహార్ లోని సీతామర్హి ప్రాంతంలోని ఓ శివాలయంలో దుండగులు దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. రెండు రోజుల క్రితం కొందరు దుండగులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి, గణేషుడు, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను తొలగించి, బయటకి విసిరేశారు. దీంతో పాటు దేవాలయ అర్చకుని...
News

తన చరిత్రను కాలగర్భంలో కలిపేసి… సిలబస్ ను మార్చుకున్న బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ ప్రభుత్వం తన చరిత్రను తాను కాల గర్భంలో కలిపే పనిలో నిమగ్నమైంది. బంగ్లా ఏర్పాటుకు కారణమైన, ఆ దేశ జాతిపితగా పిలుచుకునే షేక్ ముజిబుర్ రెహ్మాన్ కి సంబంధించిన చరిత్రను పాఠ్య పుస్తకాల నుంచి తొలగించనుంది. అలాగే ముజిబుర్ రెహ్మాన్...
News

రోహింగ్యాల వ్యవస్థీకృత వ్యభిచార దందా

మయన్మార్‌ నుంచి అక్రమంగా హైదరాబాద్ నగరానికి వలస వచ్చిన రోహింగ్యాలు వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా కొనసాగిస్తున్నారు. తమ జాతీయతను దాచి పెట్టడానికి నకిలీ ఆధార్‌ కార్డులు తయారు చేసుకున్నారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న హైదరాబాద్ దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు...
ArticlesNews

సిద్ధవటం.. అప్పట్లో ప్రఖ్యాత శైవక్షేత్రం

వైఎస్సార్‌ జిల్లా సిద్ధవటం అటవీ రేంజిలోని లంకమల అభయారణ్యం ఒకప్పుడు దేశంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలతో వర్ధిల్లిందని భారత పురావస్తు శాఖ గుర్తించింది. బెంగళూరు, చెన్నై పురావస్తు కేంద్రాల నుంచి వచ్చిన పురావస్తు శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.మునిరత్నంరెడ్డి, వివిధ విభాగాల్లో...
News

ప్రయాగ్‌రాజ్‌లో సందడికి తెర

మహా కుంభమేళా ముగియడంతో ఏకబిగిన 45 రోజులపాటు కోట్లమంది తాకిడితో కోలాహలంగా కనిపించిన ప్రయాగ్‌రాజ్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పుడంతా తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యారు. తాత్కాలికంగా ఏర్పాటుచేసిన శిబిరాలు, దుకాణాలు, ఆహారశాలలు, నమూనా ఆలయాలు, ఆరోగ్య శిబిరాలు, గుడారాల నగరాన్ని తొలగిస్తుండటాన్ని చూసి...
News

ప్రపంచ శక్తిగా భారత్ మారుతోంది: మోదీ

ఇన్నేళ్లు శ్రామిక శక్తిగా పేరుపొందిన భారతదేశం ప్రస్తుతం ప్రపంచ శక్తిగా రూపొందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల పెద్దఎత్తున మహాకుంభమేళా నిర్వహించి నిర్వహణా నైపుణ్యాన్ని చాటుకుందని, రోజుకో రికార్డును భారతదేశం సృష్టిస్తోందని చెప్పారు. భారతదేశ నిర్వహణా నైపుణ్యం, ఆవిష్కరణల సామర్థ్యాన్ని...
1 1,017 1,018 1,019 1,020 1,021 3,081
Page 1019 of 3081