News

News

మహా కుంభమేళా అద్భుత ఘట్టం : ఎరిక్ సోల్‌హీమ్

భారత దేశ ప్రాచీన జ్ఞానం, భారతీయులకు ప్రకృతిపై వుండే భక్తి అమోఘమని నార్వేజియన్ మాజీ మంత్రి,మాజీ యుఎన్‌ఇపి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్‌హీమ్ ప్రశంసించారు. ఆయన మహాకుంభమేళాలో పవిత్ర స్నానమాచరించారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం...
News

పరిస్థితి ఇలాగే వుంటే హిందూ జనాభా కనుమరుగే : వివేకానంద ఫౌండేషన్ లో వక్తలు

వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘‘బంగ్లాదేశ్ లో మైనారిటీలపై ఎన్నటికీ అంతంలేని హింస’’ అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా ఫొటో ఎగ్జిబిషన్ ను కూడా ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు....
News

దేవాదాయ శాఖ పరిధిలోకి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం

హైదరాబాద్‌లో చార్మినార్‌ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి రానుంది. ఈ మేరకు దేవదాయ శాఖను ట్రిబ్యునల్ ఆదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భాగ్యలక్ష్మి టెంపుల్ నిర్వహణ బాధ్యతను మహంత్ మనోహర్ దాస్, మహంత్ రామచంద్ర దాస్...
News

మాకు ఉపదేశాలు చేసే స్థాయి పాకిస్తాన్‌కు లేదు: ఐరాసలో భారత్ ఆగ్రహం

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ (యుఎన్ఎచ్ఆర్‌సి) 58వ సెషన్ 7వ సమావేశంలో భారతదేశం పాకిస్తాన్‌ను ఉతికి ఆరేసింది. పాకిస్తాన్ ఒక విఫల రాజ్యమనీ, మనుగడ సాగించడానికి అంతర్జాతీయ సహాయం మీద ఆధారపడుతున్న దేశమనీ వర్ణించింది. అలాంటి దేశానికి మాకు లెక్చర్లు ఇచ్చే...
News

పాకిస్తాన్‌ ప్రధానమంత్రి పేలవ ప్రతిజ్ఞ

పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ భీకర ప్రతిజ్ఞ చేశారు. ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి, దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమంలో పొరుగుదేశం భారత్‌ను ఓడిస్తానని, లేకపోతే తన పేరు షెహబాజ్‌ షరీఫే కాదని తేల్చిచెప్పారు. ఆయన తాజాగా పంజాబ్‌ ప్రావిన్స్‌లోని డేరా ఖాజీ ఖాన్‌ను...
ArticlesNews

ప్రాచీన భారతీయ కాంతి కిరణాలు

-డా. వాడపల్లి దుర్గా రామ పవన్ మరియు డా. బెహరా ప్రసన్న కుమార్ సర్ సి వి రామన్ చేసిన పరిశోధనల కారణంగా రామన్ ఎఫెక్ట్ అనే దృగ్విషయం 28 ఫిబ్రవరి 1928 న ఆవిష్కరించబడింది. దానికి గుర్తుగా ప్రతి ఏటా...
News

బంగ్లాదేశ్‌ నేతలకు.. ఆర్మీ చీఫ్‌ జమాన్‌ హెచ్చరిక

ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా అనంతరం బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ క్రమంలోనే హసీనా సారథ్యంలోని అవామీ లీగ్‌ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులు, విధ్వంస కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాల నడుమ రాజకీయ...
News

మే 2 నుంచి కేదార్‌నాథ్‌ దర్శనం..

ఉత్తరాఖండ్‌లో కొలువైన కేదారనాథుడు శివరాత్రి పర్వదినాన భక్తులపై అనుగ్రహ వర్షం కురిపించాడు. ఈ ఏడాది కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు తెరుచుకునే తేదీని ప్రకటించారు. రాబోయే మే 2న ఉదయం ఏడు గంటలకు వృషభ లగ్నంలో కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. కేదార్‌నాథ్‌...
1 1,020 1,021 1,022 1,023 1,024 3,081
Page 1022 of 3081