Programms

NewsProgramms

హైందవ శంఖారావంలో అలరించిన కార్యక్రమాలు

దేవాలయాలలోని పవిత్ర సాత్విక వాతావరణాన్ని ప్రతిఫలించేలా, హిందువుల స్వాభిమానం జాగృతమయ్యేలా, అష్టదిక్కులూ పిక్కటిల్లేలా సాధుసంతుల శంఖనాదంతో ‘హైందవ శంఖారావం’ కార్యక్రమం ప్రారంభమైంది. వేద పండితులు మంగళాశీర్వచనాలు అందజేస్తుండగా గోవింద దేవగిరి మహరాజ్ స్వామీజి జ్యోతిప్రజ్వలనంతో కార్యక్రమాన్ని శుభారంభం చేసారు. జ్యోతిప్రజ్వలనం తర్వాత...
NewsProgramms

హైందవ శంఖారావం హైలెట్స్

దేవాలయాలకు ప్రభుత్వాల నుంచి విముక్తి కల్పించాలని, హిందువులే తమ దేవాలయాలను నిర్వహించుకోవాలనే లక్ష్యంతో విశ్వహిందూ పరిషత్ నిర్వహిస్తున్న హైందవ శంఖారావం సభ వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే వేలాదిగా ప్రజలు బహిరంగ సభా ప్రాంగణానికి స్వచ్ఛందంగా చేరుకోసాగారు. రాష్ట్రంలోని నలుమూలల...
NewsProgramms

హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసమే హైందవ శంఖారావం

విశ్వహిందూ పరిషత్ జనవరి 5న విజయవాడ సమీపంలోని కేసరపల్లిలో హైందవ శంఖారావం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. దానికి సంబంధించిన వివరాలను ఇవాళ విలేకరుల సమావేశంలో తెలియజేసారు. ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ ఉపాధ్యక్షులు, హైందవ శంఖారావం సభాధ్యక్షులు...
NewsProgramms

భారత సంస్కృత పరిషత్ ఆధ్వర్యంలో వైభవంగా భగవద్గీత పోటీలు

విశ్వ హిందూ పరిషత్ సంస్కృత విభాగమైన ‘భారత సంస్కృత పరిషత్’ వారు ప్రాంత భగవద్గీత పోటీలను డిసెంబర్ 25న విజయవాడ సత్యనారాయణపురంలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. భగవద్గీతలోని 11వ అధ్యాయమైన విశ్వరూప దర్శన యోగంలోని శ్లోకాలతో ఈ పోటీ జరిగింది....
NewsProgramms

ఆరోగ్య భారతి నంద్యాల ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి

ఆరోగ్య భారతి- నంద్యాల ఆధ్వర్యంలో 28.11.2024 గురువారం సాయంత్రం 5 గంటల 30 నిమిషముల నుండి ఆరోగ్య భారతి కుటుంబ సమ్మేళనం కార్యక్రమాన్ని స్థానిక పద్మావతి నగర్ లోని నందలి శ్రీకృష్ణ మందిరంలో కార్తీక బహుళ త్రయోదశి- ధన్వంతరి జయంతి కార్యక్రమాన్ని...
NewsProgramms

తరతరాలకు స్ఫూర్తి రాణి అహిల్యాబాయి : కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ

విదేశీ పాలకులు, నేటికీ కొనసాగుతున్న విదేశీ భావజాలాల ప్రతినిధులూ భారతదేశ చరిత్రను దుర్మార్గంగా వక్రీకరించారు. భారతదేశం అంటే కులవివక్ష, సతీసహగమనం, వరకట్న వేధింపులు, మహిళలపై అత్యాచారాలు, మూఢనమ్మకాలు మాత్రమే అన్నట్లు చిత్రీకరించారు. మూడువందల సంవత్సరాల క్రితమే అహిల్యాబాయి హోల్కర్ రాణిగా పరిపాలించిన...
Programms

గుప్త నిధి కోసం విగ్రహం పెకలింపు

గుప్త నిధుల కోసం దేవుడి విగ్రహాన్ని పెకిలించి తవ్వకాలు సాగించిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం అప్పరాచెరువులో కలకలం సృష్టించింది. గ్రామస్తులు తెలిపిన మేరకు... అప్పరాచెరువు గ్రామానికి అర కిలోమీటరు దూరంలో చెరువు కట్ట కింద ఉన్న అపరాధయ్యస్వామి విగ్రహనికి...
NewsProgramms

నంద్యాలలో సంఘ్ విజయదశమి ఉత్సవం

నంద్యాల జిల్లాలోని స్థానిక శ్రీ రామకృష్ణా డిగ్రీ కాలేజి ఆవరణలోని వివేకానంద ఆడిటోరియంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవమైన విజయదశమి ఉత్సవం స్ఫూర్తిదాయకంగా జరిగింది.జిల్లా సంఘచాలక్ చిలుకూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ముఖ్య అతిథిగా విశ్రాంత ఆంధ్రా...
Programms

మహా కుంభమేళా 2025 లోగో ఆవిష్కరణ

రాబోయే మహా కుంభమేళా 2025 కి సంబంధించిన లోగోను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవిష్కరించారు. ఈ లోగోలో మొదట ‘‘సర్వసిద్ధి ప్రద: కుంభ:’’అని రాసుంది. అలాగే ఉజ్జయిని క్షేత్రం, సాధు సంతులు నమస్కార భంగిమలో వుండే ఫొటోలు, కలశం బొమ్మలున్నాయి.అలాగే...
1 2 3 4 5 6 28
Page 4 of 28