Programms

NewsProgramms

సేవాభారతి ఆధ్వర్యంలో విజయవాడలో బాలమేళా

బాలబాలికలకు చదువు, క్రమశిక్షణ, ఆరోగ్యం, నైతిక విలువలను అందిస్తూ వారి సమగ్ర వికాసం కోసం పనిచేస్తోన్న సేవా భారతి...విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో సేవాభారతి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23 న బాలమేళాను నిర్వహించింది. ‘బాలమేళా’లో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సిద్ధార్థ ఆడిటోరియంలో...
NewsProgramms

సంఘమిత్ర ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

నంద్యాల జిల్లా, సంఘమిత్ర ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఇందులో భాగంగా జ్యోతి ప్రజ్వలన, భరత మాతకు, స్వాతంత్ర్య సమరయోధులకు మాలార్పణ, పుష్పార్చన తరువాత ముఖ్య అతిథులు విశ్రాంత సైనిక దంత శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ బచ్చు సంతోస్,...
Programms

మహాకుంభమేళాకు యూపీ సీఎం.. మంత్రులతో కలిసి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు

త్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ లో మహా కుంభమేళా కొనసాగుతోంది. 45 రోజులపాటు సాగే ఈ మహాకుంభ మేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌...
NewsProgramms

వైభవంగా సంఘమిత్ర నిరాశ్రిత బాలుర ఆవాసం 31 వ వార్షికోత్సవం

నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవాసమితి 31 వ వార్షికోత్సవం, స్థానిక ప్రథమ నంది దేవస్థానం వైయస్ఆర్ కళ్యాణ మండపంలో 19-1-2025 ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ వేలుకూరి సురేష్ కుమార్, శ్రీ భూమా బ్రహ్మానంద రెడ్డి, శ్రీ గంగ...
ArticlesNewsProgramms

హిందూ సమాజ సంఘటనే సంఘ్ లక్ష్యం : మోహన్ భాగవత్

భారత దేశ బలమంతా ఐక్యతలోనే వుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ తెలిపారు. ప్రపంచానికి శాంతిని అందించే హిందూ జీవన విధానమే అనేక సమస్యలకు పరిష్కార మార్గమని ఉద్ఘాటించారు. కేరళలోని వడయంపాడి పరమభట్టర కేంద్రవిద్యాలయంలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ దక్షిణ...
ArticlesNewsProgramms

ప్రకృతిని ప్రేమించే గిరిజన సంస్కృతి ఎంతో గొప్పది : వెంకయ్య నాయుడు

గిరిజనులు, ఆదివాసీల ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉందని, వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వ్యాపార రంగంలో రాణించాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. ఆయన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి...
NewsProgramms

దేవాలయాలు సశక్తం కావాలి : మిలింద్ శ్రీకాంత్ పరాండేజీ

అఖిల భారతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌ నుంచి చేసాం. దేవాలయాలను హిందూ సమాజానికి రాష్ట్రప్రభుత్వాలు అప్పగించాలంటే ఆ మేరకు హిందూ సమాజం సిద్ధపడాలి, రాష్ట్రప్రభుత్వాలు కూడా ఆ దిశగా ఆలోచించాలని విహెచ్‌పి అఖిల భారత సంఘటనా ప్రధాన కార్యదర్శి...
NewsProgramms

హైందవ శంఖారావం సభలో శ్రీమన్నారాయణ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ ప్రసంగ భాషణం

హైందవ శంఖారావం సభలో శ్రీమన్నారాయణ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ ప్రసంగ భాషణం: ప్రియ భగవద్బంధువుల్లారా...హైందవ శంఖారావం పిలుపుతో రాష్ట్రం నలుమూలల నుంచీ శ్రద్ధ,భక్తి, ప్రేమ, అంకిత భావాలతో శ్రమను పక్కన పెట్టి ఇక్కడకు వచ్చిన మీరందరికీ మంగళాశాసనాలు. మీరంతా ఎండలో కూర్చుని...
NewsProgramms

హైందవ శంఖారావం సభలో శైవపీఠం శివస్వామీజీ ప్రసంగం

హైందవ శంఖారావం సభలో శైవపీఠం శివస్వామీజీ ప్రసంగం: సనాతన ధర్మంలో గోవుకు విశిష్టస్థానం ఉంది. గావో విశ్వస్య మాతరః. విశ్వానికే తల్లి గోవు. వేదాలలో 1331సార్లు గో ప్రస్తావన వస్తుంది. క్షీరసాగర మథనంలో గోవు ఆవిర్భవించి పంచగోవులుగా మారి ఆ కామధేనువే...
NewsProgramms

హైందవ శంఖారావం సభలో శివానంద సరస్వతీ మాతాజీ ప్రసంగం

హైందవ శంఖారావం సభలో శివానంద సరస్వతీ మాతాజీ ప్రసంగం: వందే భారత మాతరం, వందే గురు పరంపరాం. మన ధర్మం సనాతనం, పురాతనం, ప్రాచీనం, వైదిక ప్రమాణం కలిగినది. మన ధర్మం పుచ్చుకునేది కాదు, మనం పుట్టిందే ఈ ధర్మంలో. మన...
1 2 3 4 28
Page 2 of 28