అహంకారం దరిచేరనీక మనం పరమవైభవం సాధిద్దాం : డా. శ్రీ మోహన్ జీ భగవత్
అహంకారం దరిచేరనీయకుండా దేశానికి పరమవైభవ స్థితిని తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భగవత్ గారు పిలుపునిచ్చారు. భాగ్యనగర్లో నూతనంగా నిర్మించిన ఏబీవీపీ కార్యాలయం “స్పూర్తి ఛాత్ర శక్తి భవన్” ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ...