హైందవ శంఖారావం సభలో గణపతి సచ్చిదానంద స్వామీజీ అనుగ్రహ భాషణం
హైందవ శంఖారావం సభలో దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ అనుగ్రహ భాషణం: శంఖం అంటేనే జయం. మనం ఆశిస్తున్న అపేక్షిస్తున్న విషయానికి జయం కలగాలని దత్తుడిని ప్రార్థిస్తున్నాను. హిందూ సంస్కృతికి 5120 సంవత్సరాలు. హిందూరాష్ట్రం దేవలోకం అని విదేశీయులే చెబుతుంటారు. ఎన్నో...














