
449views
హైందవ శంఖారావం సభలో
కమలానంద భారతీ స్వామీజీ ప్రసంగం:
మత్స్యావతార దేవాలయం, నాగలాపురం ఆంధ్రప్రదేశ్ ; కూర్మావతార దేవాలయం శ్రీకూర్మం, ఆంధ్రప్రదేశ్ ; వరాహావతార దేవాలయం, తిరుమల, ఆంధ్రప్రదేశ్ ; నరసింహావతార దేవాలయం, మహానంది ఆంధ్రప్రదేశ్ ;
వామనావతార దేవాలయం, ప్రకాశం జిల్లా, పరుచూరు మండలం చెరుకూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్లో ఉంది.
కృష్ణావతారం ఉత్తరప్రదేశ్,కలియుగ వైకుంఠం వేంకటేశ్వరస్వామి అవతారం తిరుమల, ఆంధ్రప్రదేశ్.





