నంద్యాల, నెల్లూరులలో బాల వికాస కేంద్రాల ప్రథమ వార్షికోత్సవం
సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్న బాల వికాస కేంద్రాల ప్రథమ వార్షికోత్సవాలు జరిగాయి. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయం నందు గల మూలమట్టం కళ్యాణమండపం నందు, నెల్లూరులోని రంగనాయకుల పేటలో గల శ్రీ...









