ఒక దెబ్బ…. మూడు వందల పిట్టలు – భారత్ దెబ్బకి పాక్ బెంబేలు.
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్లో ఉగ్ర శిబిరాలపై భారత్ భీకరంగా దాడి చేసిన సంగతి తెలిసిందే . నియంత్రణ రేఖను దాటి బాలాకోట్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో దాదాపు 200...









