News

News

లండన్లో నీరవ్ మోడీ అరెస్ట్

నీరవ్ మోడీ అరెస్ట్ అయ్యారు. లండన్ లో నీరవ్ మోడీని అదుపు లోకి తీసుకున్నారు. మనీలాండరింగ్‌ కేసులో నీరవ్‌ మోడీని తమకు అప్పగించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌  బ్రిటన్‌ను కోరింది. భారత్‌ వినతిపై స్పందించిన వెస్ట్‌ మినిస్టర్‌ కోర్టు రెండు రోజుల క్రితం నీరవ్‌పై అరెస్ట్‌ వారెంట్‌...
NewsSeva

నంద్యాలలో సేవా భారతి ఉచిత నేత్ర, చర్మ వైద్య శిబిరం.

నంద్యాలలోని సేవాభారతి సంఘమిత్ర సేవా సమితి అధ్వర్యంలో 17/3/2019 ఆదివారం ఉచిత నేత్ర, చర్మ వ్యాధుల వైద్య శిబిరం జరిగినది. నంద్యాలలోని చిన్మయ మిషన్ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణంలోని స్వామి నేత్రాలయకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్...
News

గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్.

గోవా నూతన ముఖ్యమంత్రిగా బీ.జే.పీకి చెందిన ప్రమోద్ సావంత్ ను అధిష్టానం నిర్ణయించింది. బీ.జే.పీ మిత్రపక్షాలకు చెందిన ఇద్దర్ని ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. ప్రమోద్ సావంత్ ప్రస్తుత గోవా శాసన సభ స్పీకర్ గా కొనసాగుతున్నారు. దివంగత గోవా ముఖ్యమంత్రి మనోహర్...
News

తెలంగాణ సిఎం కేసిఆర్ పై ఎలక్షన్ కమిషన్ కు వి.హెచ్.పి ఫిర్యాదు

తెలంగాణా సి.ఎం కే. సి. ఆర్ కరీంనగర్ బహిరంగ సభలో హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై విశ్వ హిందూ పరిషత్ తెలంగాణా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శ్రీ రజత్ కుమార్ని కలిసి సి. ఎం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్...
News

నింగినంటుతున్న టమాటా, మిర్చి ధరలు. దిక్కు తోచని పాక్ ప్రభుత్వం.

పుల్వామా దాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ అన్ని విషయాల్లో కట్టడి చేస్తూ వస్తోంది. పాక్ కు భారత్ నుండి కూరగాయలు కూడా పంపడం మానేశాం. ఇప్పుడు పాకిస్థాన్ లో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయి. వాటిని తెచ్చుకోవడానికి ఇతర దేశాల...
News

సంపూర్ణ స్వయంసేవక్ పారికర్: ఆంధ్ర ప్రాంత సంఘచాలక్.

ఆరెస్సెస్ కార్యకర్తగా సుదీర్ఘకాలం పనిచేసి ఎందరో దేశ భక్తులను నిర్మాణం చేసిన నిబద్దత కలిగిన కార్యకర్త శ్రీ మనోహర్ పారికర్ అని ఆరెస్సెస్ ఆంద్ర ప్రాంత సంఘచాలక్ శ్రీ శ్రీనివాస రాజు అన్నారు. ఆరెస్సెస్ కార్యకర్తగా అటు వ్యక్తి నిర్మాణ కార్యంలోనూ,...
News

నేరస్తులకు సింహ స్వప్నం యు.పి. ఎన్కౌంటర్లో ముగ్గురు నేరస్తులు హతం.

వైశాలి (ఉత్తర ప్రదేశ్): ఉత్తరప్రదేశ్ నేరస్తుల పాలిట సింహస్వప్నంలా మారిపోతోంది. రౌడీలకు, గూండాలకు నూకలు చేల్లిపోతున్నాయి. ఎవరైనా తోక జాడిస్తే తోలు తీస్తున్నారు పోలీసులు. ఈ రోజు ఉదయం ఉత్తరప్రదేశ్లోని  బొహ్లాపూర్లోని వైశాలి  వద్ద  ముగ్గురు క్రిమినల్స్ ని  పోలీసులు ఎన్కౌంటర్...
News

భారీ విరాళం ప్రకటించిన బీసీసీఐ. విడుదల కానున్న ఐపిఎల్ షెడ్యూల్.

సైనిక సంక్షేమ నిధికి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి రూ.20 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు ఉన్నతాధికారి తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో...
News

కాశ్మీర్లో మరోసారి తీవ్రవాదుల దుశ్చర్య. ఖుష్బూ హత్య.

కేంద్ర ప్రభుత్వం, సైన్యం యొక్క కఠిన వైఖరితో దిక్కుతోచని స్థితిలో వున్న తీవ్రవాదులు ఏదో విధంగా వాళ్ళ ఆగ్రహాన్ని చల్లార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఖుష్బూ జాన్ అనే మహిళా పోలీసాఫీసర్ని పొట్టన పెట్టుకున్నారు. దక్షిణ కాశ్మీర్లోని సోఫియాన్ ప్రాంతంలోని...
News

మసూద్ అజర్ కు షాక్

జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ కు భారీ షాక్ ఇచ్చారు. మసూద్‌ అజర్‌ ఆస్తులను స్తంభింపచేస్తామని ఫ్రాన్స్‌ ప్రకటించింది. ఫ్రాన్స్‌ దేశీయాంగ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్త ప్రకటన చేశాయి. ఉగ్రవాదంతో ప్రమేయమున్న వ్యక్తిగా మసూద్‌ అజర్‌...
1 2,350 2,351 2,352 2,353 2,354 2,376
Page 2352 of 2376