News

NewsProgramms

విజయవాడలో దక్షిణ భారత గో ఆధారిత వ్యవసాయదారుల సమ్మేళనం

గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల సంఘం, ఆంధ్రప్రదేశ్ వారు రెండు సంవత్సరాలకొకసారి విజయవాడలో నిర్వహించే సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల మూడవ ప్రదర్శనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 2015 ఆగస్టు 23న గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల రాష్ట్ర సమ్మేళనం...
News

జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు – ఒక ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య శనివారం ఉదయం నుంచి ఎదురుకాల్పులు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బటోత్‌ ప్రాంతంలో జమ్మూ-కిష్టావర్‌ జాతీయ రహదారిపై వస్తున్న పౌర వాహనాన్ని ఇద్దరు అనుమానితులు ఆపేందుకు ప్రయత్నించారు. వారిని ఉగ్రవాదులుగా అనుమానించిన...
NewsProgramms

శ్రీశైలం మాడ వీధులలో నగర సంకీర్తనం

మాస శివరాత్రి సందర్భంగా శ్రీశైల దేవస్థాన పవిత్రత కాపాడటం కోసం మాడ వీధులలో నగర సంకీర్తన జరిగింది. నంద్యాల జిల్లా విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నగర సంకీర్తనలో 60 మంది భక్తులు పాల్గొన్నారు. సంకీర్తన మొదలైన వెంటనే కుండపోతగా వర్షం...
News

ధ్వంసమైన విగ్రహం – హిందూ సంస్థల ఆగ్రహం

రోజు రోజుకీ ఎక్కడ ఏ ఘోరం జరుగుతుందో, ఎటువైపు నుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అర్ధం కాకుండా వుంది. ఇప్పుడు తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని సర్పవరంలో నవరాత్రి ఉత్సవాల కోసం సిద్ధం చేసిన దుర్గా మాత విగ్రహాలను కొందరు గుర్తు...
News

పాక్‌ ఉగ్రవాదులను తరిమి కొట్టిన భారత్‌ – జులైలో ఘటన

భారత్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించాలని యత్నించిన పాకిస్థానీ ఉగ్రవాదులను మన సైన్యం తరిమి తరిమి కొట్టింది. రాళ్ల గుట్టల చాటుగా నక్కి నక్కి వస్తున్న ముష్కరులను పసిగట్టి బులెట్ల వర్షం కురిపించింది. దీంతో ఆ ఉగ్రవాదులు తోకముడిచారు. బతుకు జీవుడా అనుకుంటూ...
News

దేవాలయ వ్యవహారాలలో అన్య మతస్థుల జోక్యం కూడదు – హై కోర్టు.

ఈ మధ్య శ్రీశైలంలో క్రొత్తగా నిర్మించిన ‘లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్’లోని షాపుల కేటాయింపు కోసం దేవస్థానం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంలో కొందరు ముస్లిములు కూడా వేలంలో పాల్గొనడం కోసం దరఖాస్తు చేసుకోవడం, దానిపై వివాదం రేగడం, రాష్ట్ర వ్యాప్తంగా...
ArticlesNews

‘హిందూ రాష్ట్ర’ సాధించాలంటున్నామంటే దానర్ధం ఇక్కడ ముస్లిములకు స్థానం లేదని కాదు – ఆర్. ఎస్. ఎస్. చీఫ్ డాక్టర్ మోహన్ భాగవత్

విశేషాలు హిందూత్వ అనేది భారతీయ సాంస్కృతిక విలువల యొక్క సారాంశం మరియు విభిన్న విశ్వాసాలలో ఉన్న ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించడమే దాని లక్ష్యం. భారతియ భావనకు హిందూత్వ పర్యాయపదం. తమ ఆరాధనా విధానం వేరుగా ఉండవచ్చు కానీ మేం '...
News

బలవంతపు మత మార్పిళ్ళపై కేరళలో వెల్లువెత్తుతున్న ఆందోళనలు.

తన 18 ఏళ్ల సహాధ్యాయికి మత్తు ఇచ్చిఆమెపై లైంగికదాడికి పాల్పడిన మొహమ్మద్ జాసిం అనే 19 ఏళ్ల యువకుడిని కోజికోడ్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే క్రిస్టియన్ అయిన ఆ యువతి తండ్రి, నిందితుడు జస్సిం తన కుమార్తెను ఇస్లాం మతంలోకి...
NewsProgramms

నా కులము, గోత్రము నీవు కదమ్మా హైందవీ!!

సామాజిక సమరసతా వేదిక మచిలీపట్నంలో సమరసతా సాహితీ సదస్సును నిర్వహించింది. కార్యక్రమానికి వేదిక స్థానిక అధ్యక్షుడు శ్రీ అంకాని శేషు బాబు అధ్యక్షత వహించారు. సాహితీ ప్రియులు, స్థానిక పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ సభకు ముఖ్య అతిథిగా...
ArticlesNews

ఉగ్ర రక్కసి అంతానికిదే తగిన తరుణం

భారతదేశంలోని వివిధ ప్రాంతాల లో దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ లు ప్రకటించిన నేపథ్యంలో..... ఉగ్రవాదాన్ని, దాని నాయకులని అణచడానికి ఇదే సరైన సమయం. భారత్, పాకిస్థాన్ నేతలు ఇద్దరూ అగ్రరాజ్యంలో పర్యటిస్తున్న ఈ సందర్భంలో, ఉగ్రవాదులు భారతదేశంపైన దాడులు చేస్తామని...
1 2,348 2,349 2,350 2,351 2,352 2,424
Page 2350 of 2424