News

News

భారత వాయుసేనాధిపతిగా ఆర్కేఎస్‌ భదౌరియా నియామకం

భారత వాయుసేనాధిపతిగా ఆర్కేఎస్‌ భదౌరియా నియమితులయ్యారు. కొత్త వాయు సేనాధిపతిగా ఆయన్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వాయుసేనాధిపతిగా ఉన్న బీఎస్‌ ధనోవా పదవీ కాలం ఈ నెల 30తో ముగియనున్న నేపథ్యంలో వైస్‌ చీఫ్‌గా...
News

అమెరికా సైన్యం నోటి వెంట మన “జన గణ మన”

మన జాతీయ గీతం.. జన గణ మన.. వినగానే ప్రతి భారతీయుడు లేచి నిల్చొని సెల్యూట్ చేస్తారు. జాతీయ జెండాకు వందనం చేసి ఎలుగెత్తి సగర్వంగా ఆలపిస్తారు. దేశంలోని 130 కోట్ల మంది భారతీయులు ఆలపిస్తే ..ఫరవాలేదు .. కానీ అమెరికా...
News

కాశ్మీర్లో నక్కిఉన్న 273 మంది ఉగ్రవాదులు .

రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు ఒక్క కశ్మీర్‌లోనే 273 మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారని నిఘావర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భద్రత నడుమ ఉన్న కశ్మీర్‌ లోయలో హింస సృష్టించేందుకు వీరంతా పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తున్నారని వెల్లడించారు. వేర్వేరు ఉగ్ర సంస్థలకు చెందిన...
NewsSeva

వ్యక్తికి ప్రాణం పోసిన ABVP కార్యకర్త

బుధవారం18/9/2019 నాడు  కర్నూలు ప్రభుత్వ హస్పిటల్లో ఒక వ్యక్తి తీవ్రమైన జ్వరంతో అడ్మిట్ అయ్యాడు. రక్త పరీక్ష చేసిన డాక్టర్లు “ఆయనకు రక్త కణాలు 8000 కి పడిపోయాయి. వెంటనే ఎక్కించక పోతే బ్రతకడం కష్టం” అని చెప్పేశారు. వారిది నిరుపేద...
News

దేశవ్యాప్తంగా ఎన్నార్సీ – అమిత్ షా

కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన నిర్ణయం ప్రకటించారు.ఇప్పటికే అసోంలో ఆమలవుతున్న ఎన్ఆర్‌సీ జాబితా తరహాలో దేశ వ్యాప్తంగా పౌరుల జాబితాను రూపొందిస్తామని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. అక్రమ చొరబాటుదారులను గుర్తేంచేందుకు ఎన్ఆర్‌సీ జాబితా ఉపయోగపడుతుందని అన్నారు....
News

దాడుల హెచ్చరికలతో దేశవ్యాప్త నిఘా

దేశంలో పెద్ద దేవాలయాలు మరియు పెద్ద రైల్వే స్టేషన్లు లక్ష్యంగా ఉగ్రసంస్థలు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు చేశాయి. ఇటీవల కాలంలో పలు కేసుల విచారణలో భాగంగా దాడుల పథకాలు బయటపడ్డాయి. దేశంలో అలజడి సృష్టించడమే ధ్యేయంగా...
News

పాకిస్థాన్ బ్యాట్ దళాలను తిప్పికొట్టిన భారత్ సైన్యం

కొన్నాళ్ల క్రితం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి ఇద్దరు సైనికులను కోల్పోయి మూల్యం చెల్లించుకున్న పాక్‌ చివరకు తోకముడిచి తెల్లజెండాలతో వచ్చి మృతదేహాలను తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అయినా ఆ దేశ వక్రబుద్ధి మాత్రం మారలేదు. వారి బోర్డర్‌ యాక్షన్‌...
News

మహానంది ప్రాంతంలో ఆర్. ఎస్. ఎస్ సేవలు

ఆర్. ఎస్. ఎస్   అంటే “రెడీ ఫర్ సెల్ఫ్ లెస్ సర్వీస్” అని అభిమానులు ఆప్యాయంగా పిలుచుకొనే సందర్బాలను జ్ణప్తికి తెచ్చేలా కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్లో కురిసిన భారీ వర్షాలకు సంఘమిత్ర చిన్నారులు, స్వయం సేవకులు సంఘమిత్ర కార్యదర్శి శ్రీ...
News

తితిదే బోర్డు సభ్యులుగా 28 మంది

తిరుమల, తిరుపతి దేవస్థానం (తితిదే) ధర్మకర్తల మండలి సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తం 28 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేసింది. వీరిలో నలుగురు ఎక్స్‌ అఫీషియో సభ్యులు. మండలిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడుతోపాటు పలు ప్రాంతాలకు ప్రధాన్యం...
ArticlesNews

Aryan Invasion Theory deflated

Historians, mostly Europeans, had defined Hindus as descendants of hosts of light-skinned nomadic tribes named Aryans from Central Asia/Europe who “invaded” us between 1500 BC and 1000 BC either out...
1 2,351 2,352 2,353 2,354 2,355 2,424
Page 2353 of 2424