హైదరాబాదులోని ఆనంద్ నగర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ వేణు కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలకు హాజరైన మాజిద్, సాదిక్ బిన్ సలాం, అబ్దుల్ ఖాదీన్, అహ్మద్, షేక్ ఖాసీం లు తాము పాడె మోస్తున్నట్టుగా ఉన్న...
కరోనా వ్యాధిగ్రస్థులపై తొలిసారి ఆయుర్వేద చికిత్స (క్లినికల్ ట్రయల్స్)ను ప్రారంభించేందుకు వైద్యులు సిద్ధమవుతున్నారు. కరోనా రోగుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు 'ఫిఫట్రాల్' అనే ఆయుర్వేద ఔషధాన్ని ప్రయోగించేందుకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్యు) ప్రధాన పరిశోధకుడు డాక్టర్ కె.ఎన్.ద్వివేది నేతృత్వంలో...
కొవిడ్-19 నిబంధనల అమలును పరిశీలించేందుకు కేంద్ర బృందం పశ్చిమ బెంగాల్ పరిశీలనకు రావటంతో కేంద్ర, రాష్ట్రాల మధ్య రాజుకున్న వివాదం సద్దుమణిగింది. తాము కేంద్రానికి కరోనా వైరస్ కట్టడి విషయంలో పూర్తి మద్దతు తెలుపుతామని ఆ రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ లిఖితపూర్వకంగా...
రాజస్థాన్ లోని సికర్ జిల్లా లోని ఒక గ్రామంలో వివిధ రాష్ట్రాలకు చెందిన కొంతమంది వలస కార్మికులను ఒక పాఠశాల భవనంలో క్వారంటైన్ లో ఉంచడం జరిగింది. క్వారంటైన్ లో ఊరక తిని కూర్చోవాలంటే వారికి విసుగనిపించింది. ఆ పాఠశాల భవనానికి...
కరోనా మహమ్మారి కట్టడికి ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్న వైద్యారోగ్య సిబ్బంది భద్రత కోసమే కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వైద్య సిబ్బంది భద్రత విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తిలేదని అన్నారు. ఈ మేరకు ఆయన...
సాధారణంగా మన దేశంలో చోటుచేసుకునే ప్రతి పరిణామం వెనుక రాజకీయ కోణాలు ఉండడాన్ని చూసాం. ఒకరు అవునంటే ఒకరు కాదు అనే విభిన్న అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. దేశ ఆర్థిక, సామజిక రంగాలతో పాటు చివరకు దేశ భద్రత, రక్షణ రంగం వరకు...
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో జూనా అఖారా యొక్క గౌరవనీయ సాధువులు మహంత్ కల్పవృక్ష గిరిజీ మహారాజ్ మరియు పూజ్యనీయ సునీల్ గిరిలను అత్యంత విషాదకరంగా, క్రూరంగా చంపడాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో...
COVID-19, రోగ నిరోధక శక్తిని పెంపొందించే విధానం మరియు కషాయం తయారీ విధానం గురించి ఆరోగ్యభారతి అఖిల భారత కార్యదర్శి డా.మురళీకృష్ణగారు తెలియజేస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని వారి సూచనలను తప్పక విని ఆచరించవలసిందిగా ఆరోగ్య భారతి తెలుగువారికందరికీ...
(ఈ ఆర్టికల్ లో ఖలీద్ ఉమర్ భారత దేశం ‘హిందూ రాష్ట్రం ‘ గా మారడానికి ఉన్న అవకాశం గురించి వ్రాసారు. ఉదారవాదులు తరచూ భారత దేశం హిందూ రాష్ట్రం గా మారితే అల్ప సంఖ్యాకుల మారణ హోమం జరుగుతుంది అని...
నాలుగైదు రోజుల క్రితం మతాలకు అతీతంగా “ మానవత్వం పరిమళించింది” అంటూ కొన్ని పత్రికల పతాక శీర్షికలలో ఒక వార్త ప్రత్యక్షమైంది. హైదరాబాదులో ఓ చోట టీబీ తో మరణించిన ఒక ఆటో డ్రైవర్ (హిందువు) మృతదేహం అంత్యక్రియలలో, అక్కడి స్థానిక...