News

News

భారత రక్షణ దళాలకు ప్రత్యేక ఆర్థికశక్తిని ఇచ్చిన కేంద్రం

భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ దళాలకు ప్రత్యేక ఆర్థికశక్తిని ఇచ్చింది. రూ.500 కోట్లలోపు అత్యాధునిక యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేసుకునేందుకు వీలుగా త్రివిధ దళాలకు అధికారం ఇచ్చింది. ''త్రివిధ...
News

చైనాతో సరిహద్దు ఒప్పందాల నియమాలను మార్చడానికి త్రివిధ దళాలకు అనుమతి 

20 మంది భారతీయ ఆర్మీ జవాన్లు అమరులు కావడానికి దారితీసిన భారత్-చైనా గాల్వన్ వివాదం నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో మాట్లాడుతూ త్రివిధ దళాలకు...
ArticlesNews

డా౹౹హెడ్గేవార్ వ్యక్తిత్వ వైశిష్ట్యం 

1940లో డాక్టర్జీ మరణించేనాటికి ఆయనద్వారా స్థాపింపబడిన సంఘటన - రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దేశమంతటా వ్యాపించింది. భారతదేశంలోని దాదాపుగా అన్ని ప్రాంతాలలోనూ, పెద్దనగరాలలోనూ సంఘశాఖలు వ్యాపించినవి. మధ్యప్రాంతాల నాయకులకేగాక, దానికి అవతల ఉండే నాయకులకు కూడా సంఘ్ యొక్క అనుశాసనబద్ధులైన, సుశిక్షితులైన...
News

“మీ దేహం దేశం కోసం రా….. మీ రూపం దేశపు ధైర్యం రా…..” ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగిస్తున్న గీతం

మీ దేహం దేశం కోసం రా...... మీ రూపం దేశపు ధైర్యం రా..... అంటూ ప్రముఖ సినీ గేయ రచయిత, విశాఖ పట్టణానికి చెందిన శ్రీ దుర్గా ప్రసాద్ ఐనాడ రచించిన దేశభక్తి ప్రబోధాత్మక గీతం ఆంధ్ర రాష్ట్రాన్ని ఉర్రూతలూగిస్తోంది. ఆ...
Newsvideos

పూజించే చెట్టును తొలగించిన అధికారులపై హిందువుల ఆగ్రహం

హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదంటూ ఆంజనేయ స్వామి భక్త బృందం మరియు  RSS కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని గాంధీనగర్ ప్రాంతంలో మునిసిపాలిటీ సిబ్బంది వచ్చి ఆంజనేయస్వామి గుడి ముందు ఉన్న వేప చెట్టు మరియు రావి...
Newsvideos

50 ఏళ్ళుగా ఇసుకలోనే నాగేశ్వరుడు – లాక్ డౌన్ తో బయటపడ్డాడు

కరోనా వల్ల దొరికిన ఖాళీ సమయాన్ని తమ కల సాకారం చేసుకునేందుకు వినియోగించారు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలం పెరుమాళ్లపాడు యువకులు. పెన్నా ఒడ్డున ఉన్న పెరుమాళ్లపాడు ఇసుక మేటల ధాటికి 80ఏళ్ల కిందటే నది నుంచి రెండు మైళ్లు...
Newsvideos

చైనాతో ఉద్రిక్తతల వేళ వైరల్ అవుతున్న జాషువా పద్యం

చైనా భారత్ ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ చైనీయ "రుధిర నిర్ ఝరుల స్నానముచేసి......." అంటూ జాతీయ విప్లవకవి,కవికోకిల గుఱ్ఱం జాషువా వ్రాసిన పద్యం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. గుఱ్ఱం జాషువా రాసిన ఈ పద్యాన్ని తాజా పరిస్థితుల నేపథ్యంలో...
News

అమర వీరులకు అశ్రు నివాళి

చైనా సైన్యం జరిపిన అమానుష దాడిలో మరణించిన వీరసైనికులకు నివాళులు అర్పిస్తూ ఈ రోజు రాష్ట్రమంతటా ప్రజలు చైనా దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కొవ్వొత్తులు వెలిగించి అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు. చైనా వస్తువులను పూర్తిగా బహిష్కరించాలని, స్వదేశీ వస్తువులనే వాడాలని...
News

ఇంటర్మీడియట్ ఫలితాలలో నెల్లూరు GVRR జూనియర్ కళాశాల విజయ దుందుభి

మార్చి 2020 ఇంటర్మీడియట్ ఫలితాలలో నెల్లూరు నగరంలోని GVRR కళాశాల విజయ దుందుభి మ్రోగించింది. గత సంవత్సరంలో లాగానే ఈ ఏడాది కూడా ఇంటర్మీడియట్ Bi.P.C గ్రూపులో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలలో ప్రథమ స్థానం సాధించింది. GVRR కళాశాలలో...
News

సరిహద్దు ఘర్షణల్లో 35మంది చైనాసైనికుల మృతి: యూఎస్‌ మీడియా

భారత్‌-చైనా దళాల మధ్య సోమవారం రాత్రి గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో దాదాపు 35 మంది చైనా సైనికులు మృతి చెందినట్లు అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్‌ వర్గాలు అంచనా వేస్తున్నట్లు ఫ్రీప్రెస్‌జర్నల్‌ తన కథనంలో పేర్కొంది. ఈ విషయం భారత వార్త...
1 2,111 2,112 2,113 2,114 2,115 2,285
Page 2113 of 2285