News

News

త్యాగం, ధైర్యసాహసాలు మన జాతి లక్షణాలు – ప్రధాని మోడీ

భారత్ శాంతిని కోరుకుంటోందని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా తగిన రీతిలో బదులిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత్‌ సైనికులకు ప్రధాని మోదీ రెండు నిమిషాల పాటు...
News

కల్నల్ సంతోష్ బాబు.. శ్రీ సరస్వతి శిశుమందిర్ పూర్వ విద్యార్థి

భారత్‌, చైనా సరిహద్దులోని గాల్వన్‌ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి సహా ముగ్గురు భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అధికారి కల్నల్‌ సంతోష్‌ బాబు స్వస్థలం సూర్యాపేట. బీహార్‌...
ArticlesNews

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?

చైనా భారత్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత అధినాయకత్వం వహిస్తున్న మౌనంపై సహజంగానే మన దేశంలో ఉన్న అనేకులు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. వారాల తరబడి ఇరు దేశాల సైనికులు సరిహద్దులలో మోహరించి ఉన్న తరుణంలో చైనాపై భారత ప్రభుత్వం...
News

ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త హత్య కేసు నిందితుడు.. కేరళ సీఎం కుమార్తె వివాహానికి ముఖ్య అతిథి

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణ వివాహం సీపీఐ (ఎం) యువజన విభాగం ప్రెసిడెంట్ పీఏ మొహమూద్ రియాస్‌తో సోమవారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ వివాహానికి ఓ  ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త హత్య కేసులో దోషిగా ఉన్న వ్యక్తి...
News

6 నెలల్లో 94 మంది ముష్కరులను మట్టుబెట్టిన భారత భద్రతాదళాలు

జమ్మూ కశ్మీర్‌లో ఈ సంవత్సరం ఇప్పటివరకు దాదాపు 94మంది ఉగ్రవాదులను మట్టుపెట్టినట్టు కశ్మీర్ ఐజీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లాలో తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌ జరిగిన అనంతరం ఐజీ ఈ వివరాలు వెల్లడించారు. మంగళవారం జరిగిన ఈ...
News

భారత్‌-చైనా ఘర్షణలో అమరుడైన సూర్యాపేట

భారత్‌-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన ముగ్గురు సైనికుల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వ్యక్తి ఉన్నారు. సరిహద్దులో చనిపోయిన కల్నల్‌ సంతోష్‌ సూర్యాపేట వాసి. ఈ ఘటన అనంతరం ఆయన మృతిపై అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం...
News

చైనా వస్తువులను బహిష్కరించాలంటూ CAIT పిలుపు

7 కోట్ల మంది వ్యాపారులు మరియు 40,000 ట్రేడ్ అసోసియేషన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ వాణిజ్య సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) జూన్ 10 నుండి దేశవ్యాప్తంగా చైనా వస్తువులను బహిష్కరించే జాతీయ ప్రచారాన్ని ప్రారంభించింది. చైనా...
News

ఇటు ముగ్గురైతే అటు ఐదుగురు – అదీ లెక్క

ఇండో చైనా సరిహద్దులలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రాత్రి జరిగిన ఘర్షణలలో ఒక భారత సైనిక అధికారి తోపాటు ఇద్దరు సైనికులు కూడా వీర మరణం పొందిన సంగతి మనకు తెలిసిందే. అయితే చైనా వైపు కూడా అంతకుమించిన ప్రాణ నష్టం...
News

శభాష్ పాట్రిక్

అది లండన్‌ నగరంలోని వాటర్‌లూ బ్రిడ్జ్‌ ప్రాంతం.. అమెరికాలోని మినియాపొలిస్‌లో పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన జార్జ్‌ ఫ్లాయిడ్ మృతికి నిరసిస్తూ, జాతి వివక్షకు వ్యతిరేకంగా కొందరు నల్ల జాతీయులు అక్కడ నిరసనలు చేపడుతున్నారు. ఇంతలో వారికి వ్యతిరేకంగా సంప్రదాయ వాదులు...
News

భారత్‌, చైనా బలగాల మధ్య ఘర్షణ

నిన్న రాత్రి లఢక్ సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో... రెండు దేశాలూ సైన్యాలను వెనక్కి తీసుకోవడం ప్రారంభించాయి. అలా సైన్యం రెండు వైపులా వెళ్లిపోతున్న సమయంలో... చైనా కవ్వింపు చర్యలకు దిగింది. దాంతో... మన ఇండియన్ ఆర్మీ కూడా రా చూసుకుందాం... నువ్వో...
1 2,112 2,113 2,114 2,115 2,116 2,285
Page 2114 of 2285