News

News

ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు

కరోనా వ్యాప్తి రోజురోజుకీ ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సర్కార్‌.. తాజాగా డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది....
News

భద్రతా దళాలపై దాడికి యత్నిస్తున్న పాక్

పాకిస్థాన్ వివిధ మార్గాల ద్వారా అనేక మంది ఉగ్రవాదులను జమ్మూ కశ్మీర్‌కు తరలించే ప్రయత్నం చేస్తోందని కేంద్రపాలిత పోలీసు డైరెక్టర్ జనరల్ దిల్‌బాగ్‌ సింగ్‌ మంగళవారం వెల్లడించారు. భారత భద్రతా దళాలపై దాడి చేసేందుకు ఈ ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. ''నౌషెరా,...
News

నిరాడంబరంగా పూరీ జగన్నాథ రథయాత్ర 

సుప్రీంకోర్టు ఆంక్షల మధ్య పూరీ పట్టణంలో జగన్నాథ రథయాత్ర నిరాడంబరంగా ప్రారంభమయింది. మూడు దారు రథాల్లో ఆసీనులైన సుభద్రా, బలభద్ర సమేత జగన్నాథ స్వామిని భక్తులు స్వయంగా లాగుతూ 'బడొదండొ' మార్గంలో గుండిచా దేవి మందిరానికి తీసుకువెళ్లే యాత్రనే రథయాత్ర అంటారని...
News

ఈ ఏడాది హజ్ యాత్ర రద్దు

ప్రపంచదేశాలతో పాటు భారత్‌నూ కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న వేళ ముస్లింలు అతి పవిత్రంగా భావించే హజ్‌ యాత్ర ఈ ఏడాది భారత్‌ నుంచి ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ప్రకటించారు....
News

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా బాంద్జూ ప్రాంతంలో మంగళవారం ఉదయం సీఆర్పీఎఫ్‌ జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుపెట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక సీఆర్పీఎఫ్‌ జవాను అమరుడైయ్యారు. ఆర్మీ 55వ రాష్ట్రీయ రైఫిల్స్‌,...
News

జపాన్ – చైనా సరిహద్దుల్లో బాలిస్టిక్ క్షిపణులను మోహరించిన జపాన్

'డ్రాగన్'చర్యల పై స్పందించడానికి, జపాన్ తన క్షిపణులను చైనా సరిహద్దు వైపు మోహరించింది. తన సైన్యం యొక్క బలాన్ని కూడా పెంచింది. ప్రపంచం ఇప్పటికీ కరోనావైరస్ సంక్షోభంతో పోరాడుతున్నందున, కోవిడ్ జన్మస్థానమైన  చైనా మహమ్మారి వ్యాప్తి విషయంలో  నిజాయితీగా లేదని ఆరోపణలున్న...
News

సరిహద్దుల్లో ఉద్రిక్తత

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం పెరుగుతోంది. వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు వేడెక్కుతున్నాయి. తాజాగా భారత్‌, చైనా బలగాలు పెద్ద ఎత్తున చేరాయి. ఇరు వైపుల వెయ్యిమందికి పైగా బలగాలు మోహరించినట్లు సమాచారం. గల్వాన్‌ లోయలోని పెట్రోలింగ్‌ పాయింట్‌-14 (పీపీ-14), పాంగాంగ్‌...
News

భారత సైనికుల దెబ్బకు వెన్ను చూపిన చైనా సైనికులు

చైనా సైనికుల చెర నుంచి విడుదలైన పది మంది భారత జవాన్లకు నిర్వహించిన మానసిక, వైద్యారోగ్య పరీక్షల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. గల్వాన్‌ ఘటన తర్వాత శత్రుదేశ సైనికులు చాలా భయపడ్డారని తెలిసింది. ఇద్దరు మేజర్‌ స్థాయి అధికారులు, ఇద్దరు కెప్టెన్లతో...
News

దేశ రాజధాని దిల్లీలో హై అలర్ట్

నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. కశ్మీర్‌ నుంచి నలుగురైదుగురు ఉగ్రవాదులు దిల్లీలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘావర్గాలు సమాచారం అందించాయి. దీంతో అప్రమత్తమైన దిల్లీ పోలీసులు అనుమానిత...
News

జమ్మూకశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఏరివేతను కొనసాగిస్తున్నాయి. ఉదయం శ్రీనగర్‌లో ఒక ముష్కరుణ్ని హతం చేసిన దళాలు.. తాజాగా మరో ముగ్గురిని మట్టుబెట్టాయి. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీనగర్‌లోని జూమినార్‌ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో సైనిక బలగాలతో కలిసి కశ్మీర్‌...
1 2,110 2,111 2,112 2,113 2,114 2,285
Page 2112 of 2285