News

News

పాకిస్తాన్‌ బోట్ నుంచి హెరాయిన్​ స్వాధీనం

గాంధీన‌గ‌ర్‌: గుజరాత్‌ అరేబియా సముద్ర తీరంలో పెద్దమొత్తంలో హెరాయిన్‌ను భారత తీరప్రాంత రక్షణ దళం పట్టుకుంది. భారత్‌ వైపు వస్తున్న పాకిస్తాన్‌కు చెందిన పడవలో 280 కోట్ల రూపాయలు విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసింది. గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక దళంతో కలిసి...
News

లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు అందుకున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆదివారం లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుతో సత్కరించారు. దేశ నిర్మాణంలో అంతర్భాగమైన కళాకారిణిగా, దిగ్గజ గాయకురాలిగా లతా దీదీని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆమెను తన అక్కగా భావించే ప్రధాని మోదీ ఈ అవార్డును అందుకున్న...
News

శ్రీరాముని అవమానించిన ఫాకల్టీ… నెటిజ‌న్ల ఆగ్ర‌హం.. జాబ్ నుంచి తొలగింపు

జలంధర్‌: హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిని జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ) ఫ్యాకల్టీ సభ్యురాలు అవమానించింది. దీంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. నెటిజన్లు తీవ్ర ఆగ్రహంతో పోస్టులు పెడుతుండటంతో ఎల్‌పీయూ స్పందించింది. శ్రీరాముడిని అవమానించిన ఫ్యాకల్టీ సభ్యురాలిని విధుల...
News

రామ్​ మందిర్​ ట్రస్ట్​ చీఫ్​ ఆరోగ్యం విషమం

అయోధ్య: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​ అధ్యక్షుడు మహంత్​ నిత్య గోపాల్​ దాస్​ అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో చికిత్స నిమిత్తం ఆయనను లఖ్​నవూలోని ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ముత్రపిండాల సమస్య...
NewsProgramms

నందిగామ బాధితులకు న్యాయం జరిగేవరకూ మా పోరాటం ఆగదు – సంచార జాతుల అభివృద్ధి మండలి

* విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సౌత్ ఇండియా సంచార జాతుల సమావేశంలో వక్తల శపథం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు నందిగామ పట్టణ పరిధిలో సంచార జాతులకు చెందిన దాసరి కులానికి చెందిన మహిళలకు జరిగిగిన ఘోర అవమానానికి...
News

సీబీఎస్​ఈ సిలబస్​లో మార్పులు!

న్యూఢిల్లీ: అలీనోద్యమం, ప్రచ్ఛన్నయుద్ధం, ఇస్లాం రాజ్యాలు, ఆహార భద్రత, ప్రజాస్వామ్యం, లౌకికవాదం వివిధ తరగతుల సిలబస్ నుంచి సీబీఎస్​ఈ తొలగించిన చాప్టర్లు ఇవి. కరోనా నేపథ్యంలో ఒకే ఎగ్జామ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో సిలబస్ నుంచి పరీక్షలకు అవసరం లేని అంశాలను తొలగిస్తూ...
News

యువ‌త‌లో ఆధ్యాత్మిక అంశాలు పెంపొందించాలి

నవల 'నృసింగహ'ను ఆవిష్కరించిన మిజోరం గవర్నర్ కంభంపాటి విశాఖ‌ప‌ట్నం: మన సంస్కృతిలోని నైతికత, విలువల వైపు నడిపించే ఆధ్యాత్మిక అంశాలను యువతలో పెంపొందించాలని మిజోరం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, డాక్టర్ చల్లా కృష్ణవీర్...
News

కొత్త పంథాలో కశ్మీర్​ అభివృద్ధి: ప్రధాని నరేంద్ర మోదీ

జమ్ముకశ్మీర్​: జమ్ముకశ్మీర్​లో అభివృద్ధికి ఊతమిచ్చేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన అనంతరం ఆదివారం తొలిసారి ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించారు. భారత కళలు, సాంస్కృతిక వారసత్వ సంస్థ ఇన్‌టాక్‌ ఏర్పాటు చేసిన...
News

చైనాను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న కరోనా!

నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 24,326 కేసులు షాంఘైలో 1,401 మందికి వైర‌స్ నేషనల్ హెల్త్ కమిషన్ నివేదిక వెల్ల‌డి ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌తో జ‌నం బెంబేలు బీజింగ్‌: కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య...
News

జమ్మూలో రూ.20వేల కోట్లతో అభివృద్ధి పనులు

జమ్ము: జమ్ములో రూ.20 వేల కోట్ల అభివృద్ధి పనులను మోడీ ప్రారంభించ‌నున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జమ్మూ నుంచే జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 370 అధికరణం ఉపసంహరణ తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ.. ఆదివారం జమ్ముకశ్మీర్‌లో పూర్తిస్థాయి పర్యటన చేయనున్నారు....
1 1,806 1,807 1,808 1,809 1,810 2,389
Page 1808 of 2389