News

News

‘గన్ హిల్‌’.. యుద్ధ వీరుల సంస్మరణార్థం కార్గిల్లోని శిఖరానికి నామకరణం

న్యూఢిల్లీ: ఆపరేషన్ విజయ్ యుద్ధ వీరుల స్మారకార్థం కార్గిల్‌లోని కీలకమైన శిఖరానికి గన్ హిల్ అని పేరు పెట్టారు. 1999లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌పై విజయం సాధించడానికి గన్నర్స్ నిర్వహించిన ముఖ్యమైన పాత్రకు గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. శత్రు దేశమైన...
News

మతం పేరుతో అశాంతి రేపేందుకు విదేశీ శక్తుల పన్నాగం

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ న్యూఢిల్లీ: దేశంలో మతం పేరుతో కొందరు హింస, ఘర్షణను ప్రేరేపించాలని యత్నిస్తున్నారని.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్ అన్నారు. దేశం వెలుపల నుంచి కూడా కొందరు విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన...
News

ఆ అవినీతిలో మమతా, అభిషిక్ కీలకం.. బీజేపీ నేత‌ల ఆరోప‌ణ‌

కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ అవినీతిలో మాజీ మంత్రి పార్థ ఛటర్జీతో పాటు, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు, టీఎంసీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీలు చురుకుగా పాల్గొన్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. “మమతా...
News

‘హర్ ఘర్ తిరంగా’ విజయవంతం చేయాలి: సీఎస్ సమీర్ శర్మ

అమ‌రావ‌తి: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా హర్‌ ఘర్‌ తిరంగా (ఇంటింటా మువ్వన్నెల జెండా) కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ సంబంధిత శాఖల...
News

మా ప్రభుత్వం ఎవ్వరినీ నియంత్రించాలనుకోదు: ప్రధాని మోదీ

చెన్నై: గతంలో బలమైన ప్రభుత్వమంటే ప్రతి దానిని, ప్రతి ఒక్కరిని నియంత్రించాలనేలా ఉండేదని, ఆ పద్ధతిని తాము మార్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వ్యవస్థల్లో జోక్యం చేసుకోవడమనే వ్య‌వ‌హారాన్ని తాము తొలగించామని వివరించారు. 'మా హయాంలోని బలమైన ప్రభుత్వం ఎవరినీ,...
News

వ‌చ్చే 8 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

ఒకటి నుంచి అందుబాటులో టికెట్లు తిరుప‌తి: భక్తుల సౌకర్యార్థం శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల టికెట్లను టీటీడీ ఆగస్టు ఒకటిన ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. దాదాపు 600 టికెట్లను అందుబాటులో ఉంచనుంది. టిక్కెట్‌ ధర ఒకరికి...
News

అంతర్జాతీయ చెస్ పోటీల్లో కానరాని రాష్ట్రపతి, ప్రధాని చిత్రాలు

డీఎంకే ప్రభుత్వంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం, వారి ఫోటోలు తప్పనిసరని ఆదేశం చెన్నై: చెస్ ఒలింపియాడ్ సహా అన్ని అంతర్జాతీయ ఈవెంట్ల ప్రచార పోస్టర్లలో రాష్ట్రపతి , ప్రధాన మంత్రి ఫొటోలను ముద్రించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రాన్ని పరిపాలించే ప్రభుత్వం...
News

రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత అధిరంజన్ చౌదరి క్షమాపణలు

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను 'రాష్ట్రపత్ని' అంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పారు. రాష్ట్రపతికి శుక్రవారం ఈ మేరకు ఆయన లేఖ రాశారు. మీరు చేపట్టిన అత్యున్నత పదవి గురించి చెప్పాలనుకుని...
News

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మ‌ళ్ళీ మోడీదే గెలుపు…. తాజా సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో లోక్‌సభ కు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మ‌ళ్ళీ బీజేపీ సార‌థ్యంలో ఎన్డీయే సర్కారు అధికారంలోకి వస్తుందని ఇండియా టీవీ-మ్యాట్రిజ్ సర్వే అంచనా వేసింది. బీజేపీ సార‌థ్యంలో ఎన్డీయేకు 362, కాంగ్రెస్ పార్టీ సార‌థ్యంలోని యూపిఏకు 97, ఇతరులు...
ArticlesNews

సాకారమవుతున్న సబ్ కా సాత్… సబ్ కా వికాస్…

ఇటీవల నిండు పార్లమెంట్ సభలో దేశ అత్యున్నత పదవిలో ఉన్న గౌరవ రాష్ట్రపతిని కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి ‘రాష్ట్రపత్ని’ అని వ్యంగ్యంగా సంబోధించి అవమానించాటాన్ని, దాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టి కాంగ్రెస్ ను క్షమాపణ కోరటాన్ని మనం చూశాం....
1 1,805 1,806 1,807 1,808 1,809 2,491
Page 1807 of 2491