News

News

పాకిస్తాన్ రికార్డును బద్దలు కొట్టిన భారత్

77,700 మందితో భారీ భారత జాతీయ పతాక ప్రదర్శన ఆజాదీగా అమృతోత్సవ్ లో భాగంగా బీహార్‌లో ఏర్పాటు జగ్దీష్‌పుర్‌: జాతీయ పతాకానికి సంబంధించి భారత్‌ సరికొత్త రికార్డుకు యత్నించింది. సుమారు 77,700 మంది ప్రజలు భారత జాతీయ పతాకాలను ఏకకాలంలో గాల్లో...
News

కాశీ విశ్వనాథ్ కారిడార్ కోసం ఆలయాలు కూల్చేశారన్న కాంగ్రెస్‌!

ల‌క్నో: కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను నిర్మించేందుకు ఉత్తరప్రదేశ్‌లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాదాపు 200 దేవాలయాలను కూల్చివేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. శనివారం నాడు.. ఆలయ కూల్చివేతకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. కాశీ విశ్వనాథ్...
News

యాచకురాలి పెద్ద మనసు… అన్నదానం కోసం ఆలయానికి రూ.లక్ష విరాళం

మంగ‌ళూరు: కర్ణాటక మంగళూరు సమీపంలో భిక్షాటన చేస్తున్న ఓ మహిళ సెలిబ్రటీగా మారిపోయింది. కునాడాపూర్‌ గంగోల్లిలో నివసించే అశ్వత్తమ్మ(80) ఆలయాల వద్ద యాచించి సంపాదించిన సొమ్మును తిరిగి దేవస్థానానికే విరాళం ఇచ్చింది. పొలాలి గ్రామంలోని రాజరాజేశ్వరి ఆలయంలోని అన్నదాన సేవ కోసం...
News

భారత ప్రాచీన విజ్ఞానం, సంస్కృతి, సాంప్రదాయాలతో మంత్రాలయంలో మ్యూజియం

మంత్రాలయం: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠానికి ఉత్తర ద్వారాన రంగ భవన్‌లో మూడు కోట్ల రూపాయల వ్యయంతో దాస సాహిత్య మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది ఆగస్టులో పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు దీనిని ప్రారంభించారు. రాఘవేంద్ర స్వామి దర్శనానంతరం ఈ మ్యూజియాన్ని ఉచితంగా...
News

ఎల్ఈడి తెరపై సినిమా పాటలు, బాధ్యులపై టీటీడీ చర్యలు

తిరుప‌తి: తిరుమలలో ఎల్‌ఈడీ తెరపై ప్రసారమైన సినిమా పాటల వివాదంపై.. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి స్పందించారు. 'తొలుత సాంకేతిక సమస్యగా గుర్తించాం. ప్రాథమిక విచారణలో బ్రాడ్‌కాస్ట్‌లో పనిచేసే ఉద్యోగి.. తన స్నేహితుడిని బ్రాడ్‌కాస్ట్‌ గదిలోకి తీసుకెళ్ళాడని తేలింది. 'అత్యవసర పనిపై...
News

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి నిరంతర దర్శనం

కాణిపాకం: చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు బ్రేక్‌లేని సర్వదర్శనం కల్పిస్తున్నామని ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి తెలిపారు. బాలాలయం తెరిచినప్పటి నుంచి రాత్రి మూసే వరకు నిరంతర సర్వదర్శనం ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. మరిన్ని...
News

‘రూ. రెండు కోట్లకు ప‌ద్మ‌భూష‌ణ్‌: యూపీఏ ఎర‌’

ఆ డబ్బుతోనే సోనియాకు వైద్యం.... సంచలన విషయాలను వెల్లడించిన ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు న్యూఢిల్లీ: కాంగ్రెస్​ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నుంచి ఎంఎఫ్​ హుస్సేన్ పెయింటింగ్​ను రూ.2కోట్లకు కొనుగోలు చేయాలని తనపై ఒత్తిడి చేసినట్టు ఎస్ బ్యాంక్​...
News

ఖార్ పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీ నేత కిరీట్ సోమయ్యపై శివసేన దాడి

ముంబై: ముంబైలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకుడు కిరీట్ సోమయ్యపై శనివారం శివసేన కార్యకర్తలు రాళ్ళ‌తో దాడి చేశారు. దీంతో ఆయ‌న గాయ‌ప‌డ్డారు. వరుస ట్విటర్ పోస్ట్‌లలో, సోమయ్య ఇలా అన్నాడు, "ఖార్ పోలీస్ స్టేషన్‌పై శివసేన గుండాలు రాళ్ళ వ‌ర్షం...
News

మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించాలని కోరిన భారత్

న్యూఢిల్లీ: ఆర్థిక నేరాలకు పాల్పడి, భారత్ నుంచి పారిపోయి, బ్రిటన్‌లో న‌క్కిఉంటున్నవారిని తిరిగి తమకు అప్పగించాలని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ను భారత ప్రభుత్వం కోరింది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ సహా ఆర్థిక నేరగాళ్ళను తిరిగి అప్పగించాలని చేసిన...
News

పాకిస్తాన్‌ డిగ్రీలు ఇక్క‌డ చెల్ల‌వ్‌, ఉద్యోగాలూ రావు!

తేల్చి చెప్పిన‌ యూజీసీ, ఐఏసీటీఈ  న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో చేసిన డిగ్రీలు ఇక్క‌డ చెల్ల‌వ్‌, వాటితో ఉద్యోగాలూ రావ‌ని యూజీసీ, ఐఏసీటీఈ తేల్చి చెప్పాయి. పాకిస్తాన్‌లో భారత విద్యార్థులు డిగ్రీలు, ఇతర ఉన్నత చదువులు అభ్యసించవద్దని స‌ల‌హా ఇచ్చాయి. అక్క‌డి విశ్వవిద్యాలయాల్లో చేసిన...
1 1,807 1,808 1,809 1,810 1,811 2,389
Page 1809 of 2389