News

News

శివలింగాన్ని పురుషాంగంతో పోల్చిన మౌల్వీ!

న్యూఢిల్లీ: మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. మరోసారి జ్ఞానవాపి శివలింగంపై మౌల్వీ ఇలియాస్ ఫక్రుద్దిన్ విషం చిమ్మాడు. అవమానకరమైన మాటలు మాట్లాడాడు. హిందూ దేవీ దేవతలను, పూజలను తూలనాడాడు. హిందువులు ప్రైవేట్ పార్ట్స్ ను ఎందుకు పూజిస్తారు అంటూ.. కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ.. వికటాట్ట...
News

రేపు విశాఖలో ఆశావాహ‌ జిల్లాల జోనల్ సదస్సు

న్యూఢిల్లీ: 75వ స్వాతంత్య్ర దినోత్స‌వం జ‌రుపుకోబుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో రాబోయే 25 సంవ‌త్స‌రాలకు దేశం నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను సాధించే విధంగా కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఈ నెల నాలుగోతేదీ నుంచి జూలై తొమ్మిదోతేదీ వ‌ర‌కు జోనల్,...
News

యోగాలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసుల అరుదైన రికార్డు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడానికి ముందు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ పర్వతారోహకులు రికార్డు సృష్టించారు. ఉత్తరాఖండ్ హిమాలయ పర్వత ప్రాంతంలో 22,850 అడుగుల ఎత్తున యోగా చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. 14 మందితో కూడిన ఐటీబీపీ పర్వతారోహకుల బృందం...
News

అమృత‌స‌ర్‌ స్వర్ణ దేవాలయం వద్ద ఖలిస్తాన్ నినాదాల కలకలం

దేవాలయ గోడలపై బింధ్రన్ వాలే పోస్టర్లు... హై అలర్ట్ ప్రకటించింది పోలీసులు అమృత్‌సర్‌: పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌ నగరంలోని స్వర్ణ దేవాలయం వెలుపల ఖలిస్తాన్ అనుకూల నినాదాలు మారుమోగాయి. ఆలయ సముదాయంలో భింద్రన్‌వాలే పోస్టర్లు కూడా వెలిశాయి. అమృత్‌సర్‌లోని ఆలయ సముదాయంలో...
News

సైఫాబాద్‌లో నాణేల మ్యూజియం

సైఫాబాద్‌: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తెలంగాణలోని సైఫాబాద్‌ టంకశాలలో మ్యూజియం ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌పీఎంసీఐఎల్‌) సంకల్పించింది. ఈ మేరకు ఏడు నెలల క్రితం పనులు మొదలుపెట్టారు....
News

సింగరాయకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ భూముల్లో అక్రమ మట్టి తవ్వకం

సింగరాయకొండ: ఎర్ర మట్టి కనిపించటమే పాపమైపోయింది. అధికార పార్టీ నాయకులు పాగా వేసి.. రాత్రికి రాత్రే తవ్వి మట్టిని తరలించేస్తున్నారు. చెరువులు, కొండలతో పాటు.. చివరగా దేవుని మాన్యం భూములను సైతం వారు వదిలిపెట్టలేని దారుణ స్థితికి చేరుకున్నారు. ప్రకాశం జిల్లాలోని...
News

భార‌త్‌లో ఆత్మాహుతి దాడులు చేస్తాం: అల్ ఖైదా హెచ్చరిక

న్యూఢిల్లీ: మహమ్మద్‌ ప్రవక్తను అవమానించిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని అంతర్జాతీయ ఉగ్రసంస్థ అల్‌ఖైదా ప్రకటించింది. భారత్‌లోని దిల్లీ, ముంబయి నగరాలతో పాటు, ఉత్తర‌ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలలో ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని హెచ్చరించింది. మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను సైతం...
News

భారతీయ విద్యార్థులకు భారీగా వీసాల మంజూరుకు అమెరికా కసరత్తు

భారతీయులకు ఎంతో విలువ ఇస్తామని వెల్లడి వాషింగ్టిన్‌: అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు గతేడాదిని మించి ఈ ఏడాది భారీ స్థాయిలో విద్యార్థుల వీసాలను జారీ చేయనున్నట్టు దిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారిని పాట్రిసియా లసినా తెలిపారు. కరోనా...
News

ఈడీ సోదాల్లో ఆప్ మంత్రి ఇంట్లో భారీగా బంగారం, నగదు

అరవింద్ కేజ్రీవాల్‌తో సహా ఆప్ అగ్రనాయకులందరినీ విచారించాలని భాజపా, కాంగ్రెస్ డిమాండ్ న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌తో పాటు ఆయన సన్నిహితుల నివాసాల్లో జరిగిన సోదాల్లో భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వెల్లడించింది. సత్యేంద్ర...
News

కేరళ సీఎం విజయన్ నాతో బంగారం స్మగ్లింగ్ చేయించారు…

బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సంచలన ఆరోపణలు తిరువ‌నంత‌పురం: బంగారం స్మగ్లింగ్​ కేసు నిందితురాలు స్వప్న సురేశ్​ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్,​ ఆయన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి వల్లే తాను ఈ స్మగ్లింగ్​ చేయాల్సి వచ్చినట్టు...
1 1,807 1,808 1,809 1,810 1,811 2,441
Page 1809 of 2441