News

News

ముస్లింలపై కఠిన చర్యలు

ఢిల్లీ: జామా మసీదు వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల తర్వాత కొందరు అనుమతి లేకుండా నిరసన చేపట్టారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ సెంట్రల్‌ పోలీసులు నిరసన కార్యక్రమం చేపట్టిన పలువురిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 188 కింద...
News

దేవాల‌యంలో అప‌రిశుభ్ర‌త‌పై క‌లెక్ట‌ర్ త‌క్ష‌ణ చ‌ర్య‌లు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: కోనసీమ జిల్లాలోని పంచారామ క్షేత్రం ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామివారిని అమ్మవారిని కలెక్టర్ హిమాన్షు శుక్లా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయాల పరిసరాలను పరిశీలిస్తున్న సమయంలో కలెక్టర్ హిమాన్షు దృష్టి ఆలయం లో అపరిశుభ్రంగా ఉన్న...
News

18 నుంచి జూలై 9 వరకు అమెరికాలో శ్రీనివాసుని కల్యాణాలు

తిరుప‌తి: అమెరికాలోని శ్రీవారి భక్తుల కోసం వివిధ ప్రాంతాల్లో శ్రీవారి క‌ల్యాణం నిర్వహించడానికి టీటీడీ సన్నాహాలు చేస్తోంది. అమెరికాలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన భారతీయులు, తెలుగువారి కోసం జూన్ 18 నుంచి జూలై తొమ్మిదో తేదీ వరకు శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నామని...
News

మహమ్మద్ ప్రవక్త బతికి ఉంటే ముస్లింల మతోన్మాదాన్ని చూసి బాధపడే వారు..

తోటివారితో ఎలా కలిసి జీవించాలో ముస్లింలు నేర్చుకోవాలి ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్త ఈరోజు బతికి ఉంటే ముస్లిం మతోన్మాదుల పిచ్చితనం చూసి ఆశ్చర్యపోయేవారని ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీ వ్యాఖ్యానించారు.''మహమ్మద్ ప్రవక్త బతికుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న...
News

హిందూ దేవుళ్ళ‌ను కించపరుస్తూ పోస్టులు పెట్టిన ముస్లింపై ఫిర్యాదు

భాగ్య‌న‌గ‌రం: హిందూ దేవుళ్ళ‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న షర్ఫుద్దీన్‌ ఇలియాజ్‌ అనే వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సూరజ్‌ అనే యువకుడు సిటీ సైబర్‌ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు. సినీనటి కరాటే కల్యాణి బృందం...
News

తిరుచానూరులో ఘనంగా ప్రారంభమైన పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు

తిరుచానూరు: తిరుచానూరులో శ్రీవారి దేవేరి పద్మావతీ అమ్మవారి తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజున రుక్మిణి, సత్యభామ సమేత కృష్ణస్వామి పద్మ సరోవరంలో తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం మాడవీధుల్లో ఊరేగుతూ ఆలయం చేరుకున్నారు. ఈ సందర్భంగా కల్యాణోత్స...
News

రాంచీలో ఆలయంపై పెట్రో బాంబులు

రాంచీ: మహ్మద్‌ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలకు నిరసన పేరుతో శుక్రవారం దేశంలో పలుచోట్ల మసీదులలో ప్రార్థ‌నల అనంతరం రగిల్చిన కార్చిచ్చు దేశంలో పలు ప్రాంతాలలో కొనసాగుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో పాంచ్లా బజార్‌లో రెండో రోజు శనివారం...
News

హనుమంతుడి జన్మస్థలం వివాదాన్ని పరిష్కరిస్తాం

ఈనెల 15, 16 తేదీల్లో సీఎం అధ్యక్షతన సమావేశం కర్ణాటక ప్రభుత్వం వెల్ల‌డి బెంగ‌ళూరు: అంజనీ పుత్రుడు హనుమంతుడు జన్మ స్థానంపై వివాదానికి తెర దించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకోనున్నారు. అంజనాద్రి ప్రాంతమే హనుమాన్‌ జన్మస్థలమని పలు...
News

తమిళనాడులో వెల్లివిరిసిన మతసామరస్యం… అమ్మవారి మహాకుంభాభిషేకంలో ముస్లింలు

తిరువారూరు: తిరువారూరు జిల్లా కూత్తనల్లూరులో హిందువులు, ముస్లింలు కలిసికట్టుగా ముత్తుమారియమ్మన్‌ ఆలయ మహాకుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి మతసామరస్యాన్ని ఎలుగెత్తి చాటారు. ఆ ఆలయంలోని ముత్తుమారియమ్మన్‌ ఆలయం, ఆ ఆలయ ప్రాంగణంలోని వినాయకుడు, బాలమురుగన్‌ సన్నిధులకు 15 ఏళ్ల తర్వాత కుంభాభిషేక...
News

తప్పుదారి పట్టించే ప్రకటనలపై కేంద్రం కీలక నిర్ణయం…కొత్త మార్గదర్శకాలు విడుదల

న్యూఢిల్లీ: భార‌తీయుల‌ను తప్పుదారి పట్టించే ప్రకటనల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్త మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. దీని ప్రకారం ఇక సరోగేట్ ప్రకటనలను నిషేధించనున్నారు. అలానే పిల్లలే లక్ష్యంగా చేసే యాడ్‌లపై కూడా షరతులు వర్తింపచేసేలా...
1 1,803 1,804 1,805 1,806 1,807 2,441
Page 1805 of 2441