News

News

పాకిస్తాన్‌లో ఇద్దరు సిక్కుల కాల్చివేత

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో మైనారిటీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సిక్కు వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఓ ఆగంతుకుడు కాల్చిచంపాడు. పెషావర్‌లోని సర్బంద్ ఏరియాలో ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. మృతుల పేర్లు సల్జీత్ సింగ్(42), రంజీత్ సింగ్(38) కాగా వీరిద్దరూ...
News

అరుణాచల్ ప్రదేశ్‌లో 13వ శతాబ్దపు విరిగిన శివలింగం ల‌భ్యం

ఇటానగర్: విరిగిన శివలింగం, 13వ శతాబ్దానికి చెందిన మానవ నివాస స్థావ‌రాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని పాపమ్ పారే జిల్లా అడవిలో కనుగొనబడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో పురావస్తు శాఖ అధికారులు దీనిని ధ్రువీక‌రించారు. స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రీసెర్చ్‌లోని పురావస్తు...
News

జమైకాలో పర్యటిస్తున్న మొదటి భారత రాష్ట్రపతి కోవింద్

కింగ్‌స్టన్: నాలుగు రోజుల పర్యటనకై జమైకా చేరుకున్న భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌కు రాజధాని నగరంలోని కింగ్‌స్టన్ విమానాశ్రయంలో ఆ దేశ అధినేతలతో పాటు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. జమైకాలో పర్యటిస్తున్న మొట్టమొదటి భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కావడం...
News

జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం!.. ఆ ప్రదేశాన్ని సీల్ చేయమన్న కోర్టు!

వార‌ణాసి: వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం- జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు మూడు రోజులుగా జరుగుతున్న వీడియోగ్రఫీ సర్వే సోమవారం ఉదయం ఓ శివలింగంను కనుగొనడంతో ముగిసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగిన సర్వే అనంతరం, హిందూవుల తరపు...
News

రాహుల్ భట్ హత్య, పోలీసుల‌ జులంపై సిట్ దర్యాప్తు

లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా క‌శ్మీర్‌: రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపడంపై నిరసనలు తెలిపిన కశ్మర్ పండిట్ ఉద్యోగులపై పోలీసు చర్యను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం ఖండించారు. దీనిపై సిట్ దర్యాప్తుకు ఆదేశించారు. కశ్మీర్ పండిట్లకు భద్రత కల్పించడంలో...
News

ప్రపంచ వారసత్వ హోదా దక్కే అవకాశమున్న ‘లేపాక్షి’

అమ‌రావ‌తి: తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన ఒకే ఒక ఆలయం రామప్ప. భవిష్యత్‌లో ప్రపంచ వారసత్వ హోదా వచ్చే అవకాశమున్న మరో ఆశాకిరణం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి (పూర్వ అనంతపురం) జిల్లాలోని లేపాక్షి ఆలయం. రెండు నెలల కిందట యునెస్కో...
ArticlesNews

బుద్ధుని సమతా సందేశం అమలు చేద్దాం!

సిద్ధార్థుడు గా క్రీ.పూ.563లో కపిలవస్తు వద్ద శ్రీ రాముని వంశంలో శుద్ధోదనుడు, మహా మాయలకు జన్మించాడు సిద్ధార్థుడు. ఇంతకముందు అనేక జన్మలను ఎత్తాడు. వారిది ఇది చివరి జన్మ. తనకు మరో జన్మ లేదని వారే స్వయంగా చెప్పారు. వారిది కారణ...
News

గరుత్మంతుడికి డ్రోన్​తో అభిషేకం

ఖమ్మం: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని ప్రసిద్ధ ఆలయమైన గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులుగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆదివారం వేడుకల్లో భాగంగా.. ఆలయం...
News

తిరుమలలో ఏనుగుల సంచారం….భయాందోళనలలో భక్తులు

తిరుప‌తి: తిరుమలలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. స్థానిక పాపవినాశనం రోడ్డులో వేకువ జామున పార్వేట మండపం వద్ద ఏనుగులు గుంపు సంచరించాయి. రోడ్డు పక్కన డివైడర్లను, పిట్ట గోడలను ధ్వంసం చేశాయి. ఏనుగులను చూసిన వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. గజరాజుల...
News

నంద్యాలో ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’

నంద్యాల‌: నంద్యాల జిల్లా, స్థానిక ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో "కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం" (దేవాలయ పారిశుద్ధ్య‌ కార్యక్రమం) జ‌రిగింది. హిందూ బంధువులందరిని ధర్మం వైపు నడిపించే ఏకైక శ్రద్ధా కేంద్రాలు దేవాలయాలు. వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, వాటి అభివృద్ది గురించి...
1 1,778 1,779 1,780 1,781 1,782 2,387
Page 1780 of 2387