News

News

కేరళలో అధికార సీపీఎం ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి

కాంగ్రెస్ వారే చేసినట్టు అనుమానాలు తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో ఉన్న సీపీఎం ప్రధాన కార్యాలయమైన ఏకేజీ సెంటర్​పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో కేరళలో పోలీసులు హైఅలర్ట్​ ప్రకటించారు. వయనాడ్​లోని కాంగ్రెస్​ సీనియర్​ నేత...
News

ఘనంగా ప్రారంభమైన విశ్వవిఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్ర

పూరీ: జ‌గన్నాథుడి విశ్వప్రసిద్ధ రథయాత్ర శుక్రవారం ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ప్రారంభమైంది. కొవిడ్‌ కారణంగా రెండేళ్ళుగా భక్తులు ఈ వేడుకలను తిలకించలేకపోయారు. ఈసారి అంతా చూసేందుకు అవకాశం కల్పించడంతో గురువారం నుంచే పూరీ నగరం భక్త జనసంద్రాన్ని తలపించింది. ఆనవాయితీ ప్రకారం...
News

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకనాథ్ షిండే

ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం ముంబై: మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ అస్థిరతకు మొత్తానికి తెరపడింది. మహారాష్ట్ర గవర్నర్ సమక్షంలో నూతన ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ శంభాజీ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం...
News

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు!

ఎక్కడికక్కడ నిలచిపోయిన కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రికులు ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బదరీనాథ్-కేదార్‌నాథ్ హైవేపై రాళ్ళు, మట్టి పడటం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హైవేపై కార్లు, లారీలు భారీగా నిలిచిపోయాయి. దీంతో యాత్రికులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు....
News

దేశంలోని ప్రతి గ్రామానికి హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు

బాష్ ఇండియా స్మార్ట్ క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి గ్రామానికీ హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందజేయడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. డిజిటల్,...
News

అయోధ్య రామ మందిర నిర్మాణానికి నేటి వరకు రూ.3,400 కోట్ల విరాళం

11 కోట్ల మంది దాతలు, రామతీర్థ ట్రస్ట్ వెల్ల‌డి అయోధ్య‌: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఇప్పటివరకు రూ.3,400 కోట్లు విరాళంగా వచ్చినట్టు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్ల‌డించింది. ఇప్పటి వరకు 11 కోట్ల మంది దాతలు ఈ విరాళాలు...
News

నూపుర్ శర్మ వ్యాఖ్య‌ల‌కు ప్ర‌తీకారం? బంగ్లాదేశ్‌లో హిందూ గర్భిణి నుపుర్ సాహా గ్యాంగ్ రేప్, హ‌త్య‌!

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందూ వివాహితపై సామూహిక అత్యాచారం, హత్య జరిగిన ఘటన సంచలనం రేపుతోంది. బంగ్లాదేశ్‌లో దీర్ఘకాలంగా బాధపడుతున్న హిందువులు, ఇతర మైనారిటీలపై ఇస్లామిస్ట్ హింస కొన‌సాగుతోంది. తాజాగా... ఫరీద్‌పూర్ జిల్లా భంగా ఉపజిల్లాలోని చౌదరికాండ సదర్ది గ్రామంలోని జూట్...
News

రేప‌టి నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం: కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ: ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వస్తువులపై దేశవ్యాప్తంగా జులై 1 నుంచి నిషేధం అమలులోకి రానున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు సంబంధించి పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నోటీఫై చేసింది. ముఖ్యంగా తక్కువ పరిమాణం కలిగిన ఒకేసారి వాడి...
News

నల్లమల అడవిబిడ్డలకు ఉచిత వైద్య సేవ‌లు

నంద్యాల‌: నంద్యాల జిల్లా, స్థానిక సంఘమిత్ర సేవాసమితి ఆధ్వర్యంలో ఇటీవ‌ల ఐ.ఎం.ఎ ఉమెన్ డాక్ట‌ర్స్ వింగ్ నల్లమల అడవుల్లో శివపురం, యర్రకుంట తదితర చెంచుగూడాలలోని చెంచు మహిళలకు వైద్య సేవలు అందించింది. అవ‌స‌ర‌మైన వారికి వైద్యులు నర్మద, మాధవి, హరిత, క్రిష్ణవేణి...
News

టైల‌ర్ క‌న్హ‌య్య హంత‌కుల‌ను చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్న పోలీసులు!

ఉద‌య్‌పూర్‌: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలల్‌ కన్హయ్య లాల్‌ను మంగళవారం నరికి చంపిన ఇద్దరు హంతకులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కన్హయ్య హత్య అనంతరం బైక్‌పై నగరం నుంచి పారిపోతున్న గౌస్ మహ్మద్, రియాజ్ అక్తరీని ఉదయ్‌పూర్‌ శివారులోని హైవేపై పోలీసులు అడ్డుకున్నారు....
1 1,778 1,779 1,780 1,781 1,782 2,441
Page 1780 of 2441