News

News

ఏపీలో రోడ్ల దుస్థితిపై చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: తూర్పుగోదావరి జిల్లా, రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీలో రోడ్ల పరిస్థితిపై చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు చేశారు. తాను పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ప్రయాణించేందుకు మూడు గం.ల...
News

కశ్మీరు వేర్పాటువాది యాసిన్ మాలిక్ దోషి.. తేల్చిన ఎన్ఐఏ కోర్టు!

న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి నిధులను సేకరించి, సమకూర్చిన కేసులో కశ్మీరు వేర్పాటువాది యాసిన్ మాలిక్ దోషి అని ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు చెప్పింది. కశ్మీరు లోయలో ఉగ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాల కేసులో తాను నేరం...
News

అమర్నాథ్ యాత్రికుల భద్రత కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగులు

భక్తులకు రూ.ఐదు లక్షల ప్రమాద బీమా అత్యున్నత స్థాయి సమావేశంలో అమిత్ షా వెల్లడి న్యూఢిల్లీ: అమర్‌నాథ్ యాత్రికుల భద్రత కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్‌ను ఉపయోగించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన హైలెవెల్ సెక్యూరిటీ...
News

శ్రీకృష్ణ జన్మస్థానంలో నమాజ్ చేయడాన్ని నిషేధించాలి

ఆలయాన్ని ధ్వంసం చేసి, మసీదు నిర్మించారు న్యాయస్థానంలో పిటిషన్ మ‌ధుర‌: మ‌ధుర‌లోని షాహీ ఈద్గా మసీదులో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించకుండా నిరోధించాలని కోరుతూ కొందరు న్యాయవాదులు, న్యాయవిద్యార్థులు స్థానిక కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ ప్రాంతం శ్రీకృష్ణ జన్మస్థలి అని...
News

అది కుతుబ్ మినార్ కాదు… సూర్య గోపురం!

భారత పురావస్తు శాఖ మాజీ అధికారి వెల్ల‌డి న్యూఢిల్లీ: కుతుబ్‌ మినార్‌ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఓ సీనియర్‌ అధికారి. అది కుతుబ్‌ మినార్‌ కాదని.. సూర్యగోపురం అని చెబుతున్నారు. ఐదవ శతాబ్దంలో రాజావిక్రమాదిత్య ఈ గోపురాన్ని నిర్మించాడని ఆర్కియాలజీ...
News

మసీదు తొలగింపు కేసు విచారణార్హమే…: మ‌ధుర కోర్టు

మ‌ధుర‌: శ్రీకృష్ణ జన్మభూమిపై నిర్మించిన షాహీ ఈద్గా మసీదు తొలగింపు కేసు విచారణార్హమేనని మధుర కోర్టు పేర్కొంది. హరిశంకర్ జైన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. కేసు దాఖలు చేసే హక్కు శ్రీకృష్ణ విరాజ్‌మన్‌కు ఉందని పేర్కొంది. ఇప్పుడు ఈ...
News

దేశంలో ఆలయాలను కూల్చే మసీదులు కట్టారు

వాటిని ప్రభుత్వాలు తాకకూడదని ముస్లిం దురహంకారి వ్యాఖ్యలు ల‌క్నో: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సర్వే వ్యవహారం న్యాయస్థానాలకు చేరిన వేళ.. యూపీలోని ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తాఖీర్ రజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దేశంలోని కొందరు ఇస్లాంలోకి మారి...
News

‘స్వదేశీ యుద్ధ నౌక’లను జాతికి అంకితం చేసిన రాజ్‌నాథ్‌ సింగ్

ముంబై: ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలు సూరత్, ఉదయగిరిలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. ముంబైలోని మాజగావ్‌ డాక్స్‌లో అవి జలప్రవేశం చేశాయి. ఈ యుద్ధ నౌకల డిజైన్‌ను డైరెక్టరేట్‌...
News

బిషప్ కాటన్ బాలికల పాఠశాల ఎదురుగా కొట్టుకున్న స్కూల్ గర్ల్స్!

బెంగళూరు: బెంగళూరులోని బిషప్ కాటన్ బాలికల పాఠశాల ఎదురుగా స్కూల్ గర్ల్స్ కొట్టుకున్నారు. అమ్మాయిలు ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరి జుట్టు మరొకరు లాగుకున్నారు. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని కర్రతో కొట్టింది. మెట్ల వద్ద కూడా అమ్మాయిలు కొట్టుకోవడం, తన్నుకోవడం చేశారు....
News

కిరాత‌కం… పాఠశాలలో గో మాంసం తిన్న ప్రధానోపాధ్యాయిని!

పోలీసులకు ఫిర్యాదు, అదుపులో నిందితురాలు గువాహ‌టి: పాఠశాలలో గో మాంసం తిన్న ఓ ఉపాధ్యాయురాలిని అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు గోల్​పారా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపధ్యాయురాలిగా పనిచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలపై రాష్ట్ర ప్రభుత్వం...
1 1,776 1,777 1,778 1,779 1,780 2,389
Page 1778 of 2389