భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 – 1924 మే 07) (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం...
హర్యానా: ఉదయపూర్లో రక్షణ లేని హిందూ కన్హయ్య లాల్ను ఇద్దరు ఇస్లామిస్టులు తల నరికి చంపిన ఘటనను దేశం ఇంకా మరిచిపోకముందే దాదాపు అటువంటి సంఘటనే మరొటి చోటుచేసుకుంది. హర్యానాలోని పల్వాల్ జిల్లాలో హిందువు విక్కీ భరద్వాజ్పై ముస్లింలు పదునైన ఆయుధంతో...
కోల్కతా: మమతా బెనర్జీ ఇటీవల ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీజేపీ తనను సంప్రదించి, గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడుతున్నామని చెప్పి ఉంటే తప్పకుండా మద్దతు ఇచ్చేదాన్ని అంటూ చేసిన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఓసారైనా...
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిపుర్ పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్లో ప్రస్తుత పరిస్థితులపై మోదీ ఆరా తీసినట్లు సమాచారం. అలానే ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై భారత్ స్టాండ్ను మోదీ మరోసారి పుతిన్కు వివరించినట్టు తెలుస్తోంది.దీంతో పాటు 2021...
న్యూఢిల్లీ: ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫారమ్ లక్షలాది భారతీయ వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసింది. గత మే నెలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021 ప్రకారం.. నెలవారీ నివేదికను విడుదల చేసింది. ఒక...
న్యూఢిల్లీ: హిందూ కార్యకర్త హర్ష హత్య కేసును జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. రోడ్డు మీద మొబైల్లో మాట్లాడుకుంటూ వెలుతున్న హిందూ సంఘ, సంస్థ కార్యకర్త హర్షా హత్య కేసులో ఎన్ఐఏ అధికారులు సాక్షాలు సేకరిస్తున్నారు. సుమారు 14 మంది అధికారులు...
పూరి: ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో పూరీలో జగన్నాథ రథయాత్ర కు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈసారి యాత్రకు 15 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. రథయాత్ర నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే...
ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్లో కరెంటు కష్టాలు తీవ్రమయ్యాయి. దీంతో దేశం మొత్తం గంటలకొద్దీ విద్యుత్ కోతలు పెట్టే పరిస్థితి ఏర్పడింది. అత్యవసర సేవలనూ నిలిపివేసే పరిస్థితులు సమీపించాయి. ఇలా దేశవ్యాప్తంగా గంటలపాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో...
అజ్మేర్: రాజస్తాన్లోని అజ్మేర్లో విద్వేష ప్రసంగానికి సంబంధించి ఫకర్ జమాలీ అనే ఓ మత గురువుతో పాటు రియాజ్, తాజిమ్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 17న అజ్మేర్ దర్గా వద్ద వారు చేసిన నినాదాలు.. విద్వేషాలను...
బల్తార్: బల్తాల్ మార్గంలో అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. మంచు పర్వతాల్లో కొలువైన మంచురూప అమరేశ్వరుడి దర్శనార్థం వేలాది మంది శివభక్తులు ‘అమర్నాథ్’ యాత్రగా బయల్దేరారు. 43 రోజులపాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర మొదలైంది. ఆర్టికల్ 370 రద్దు, కోవిడ్ సంక్షోభాల నేపథ్యంలో...