News

News

ఆలయ నిధులు వృద్ధాశ్రమాల‌కు వాడ‌డం త‌ప్పు: మద్రాస్‌ హైకోర్టు

చెన్నై: వృద్ధాశ్రమాలను నిర్మించేందుకు ఆలయ నిధులను వినియోగించ‌డం త‌ప్పుడు ప‌ని అని మ‌ద్రాస్ కోర్టు పేర్కొంది. ఈ మేర‌కు ఇక్క‌డి హెచ్‌ఆర్‌, సీఈలకు చీవాట్లు పెట్టింది. పళని, నెల్లై, చెన్నై ఆలయాల నిధులు 45 కోట్ల‌ను వృద్ధాశ్రమాలు నిర్మించేందుకు వెచ్చించ‌డాన్ని హిందూ...
News

జ్ఞాన్‌వాపి మసీదుపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

భాగ్య‌న‌గ‌రం: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ జ్ఞానవాపి మసీదుపై తీర్పును ప్రార్థనా స్థలాల చట్టం 1991 ఉల్లంఘనగా అభివర్ణించారు. చట్టం ప్రకారం ఏ వ్యక్తి ఏ మతానికి చెందిన ప్రార్థనా స్థలాన్ని వేరే మతపరమైన ప్రార్థనా స్థలంగా...
News

పంజాబ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ హస్తం

న్యూఢిల్లీ: పంజాబ్‌లోని మొహాలీలో సోమవారం జరిగిన రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్‌.పి.జి) దాడి కేసులో పోలీసులు శుక్రవారం ఆరుగురిని అరెస్టు చేశారు. పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై జరిగిన ఈ దాడి వెనుక పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్...
News

భారత్ సాయానికి మేం సదా దాసులమే…

శ్రీలంక నూతన ప్రధాని విక్రమసింఘే కొలంబో: శ్రీలంకలో కొత్త ప్రభుత్వాన్ని భారత్‌ స్వాగతించింది. శ్రీలంకకు భారత్ సాయం ఎప్పుడూ ఉంటుందని భారత హైకమిషన్‌ పేర్కొన్నది. ఇక ప్రమాణ స్వీకారం అనంతరం రణిల్‌ విక్రమసింఘే మాట్లాడుతూ.. భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు...
News

ఘనంగా సాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు

క‌డ‌ప: పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాల్లో భాగంగా బ్రహ్మంగారు, గోవిందమాంబల రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మఠం పెద్దాచార్యులు భద్రయ్య ఆధ్వర్యంలో రథం ప్రారంభానికి సిద్ధమైంది. ముందుగా రథం నిర్మాణ ఉభయ దాతలకు సన్మానం చేశారు. అనంతరం దివంగత మఠాధిపతి...
News

దుర్గమ్మ కానుక‌ల దొంగ‌ను పట్టుకున్న పోలీసులు

విజ‌య‌వాడ‌: విజయవాడ దుర్గగుడి హుండీల లెక్కింపులో కానుక‌లు కాజేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. దేవ‌స్థానానికి చెందిన ఓ చిరుద్యోగే ఈ ప‌ని చేసిన‌ట్టు నిర్ధరించారు. కొద్ది రోజుల కిందట మ‌హామండ‌పం ఆరో అంత‌స్తులోని బాత్‌రూంలో ఉన్న బంగారు ఆభ‌ర‌ణాల ప్యాకెట్‌ను ఎస్​పీఎఫ్​...
News

మదర్సాలలో జాతీయ గీతాలాపన తప్పనిసరి చేయనున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం

భోపాల్‌: ఉత్తరప్రదేశ్ తరహాలోనే మధ్యప్రదేశ్‌లోనూ మదర్సాలలో జాతీయగీతాలాపనను తప్పనిసరి చేయనున్నారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సంకేతాలు ఇచ్చారు. మదర్సాలలో జాతీయ గీలాతాపనను తప్పనిచేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. జాతీయగీతం ఎక్కడైనా పాడుకోవచ్నని, అది చాలా మంచిదని...
News

కాశీలోని జ్ఞానవాపీ మసీదును తనిఖీ చేయాల్సిందే… సుప్రీం కోర్టు స్పష్టీకరణ

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదులో సర్వేను తక్షణమే నిలిపేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ అంశాన్ని సరైన సమయంలో పరిశీలిస్తామని తెలిపింది. కాశీ విశ్వనాథుని దేవాలయం సమీపంలో ఉన్న ఈ మసీదులో సర్వే నిర్వహించాలని వారణాసి కోర్టు ఆదేశించిన సంగతి...
News

శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు

తిరుప‌తి: వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ను...
News

ఇంధన బూస్టర్ ప్ర‌యోగం విజయవంతం

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకమైన మానవసహిత అంతరిక్ష యాత్ర (గగనయాన్‌) ప్రయోగానికి తొలి అడుగు వేసింది. ఈ ప్రయోగంలో ఉపయోగించనున్న లాంచ్‌ వెహికల్‌ మాడ్యూల్‌-3 (ఎల్‌విఎం-3)లో ప్రథమ దశ ఘన ఇంధన బూస్టర్‌ హెచ్‌ఎస్‌-200కు ఇస్రో శుక్రవారం...
1 1,780 1,781 1,782 1,783 1,784 2,387
Page 1782 of 2387