News

News

పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేద్దాం

చీపురుప‌ల్లి: భారతీయ సంస్కృతిలో పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేద్దామ‌ని ఇక్క‌డి మిత్ర సేవా సంఘం అధ్య‌క్షుడు గ‌విడి రామ‌కృష్ణ అన్నారు. విగ్రహ పరిమాణం ముఖ్యం కాదు.. భక్తి , శ్రద్దా ముఖ్య‌మ‌ని వినాయకచవితి సందర్భంగా అందరూ మట్టి విగ్రహాలనే ఉపయోగించాలని,...
News

చేతిలో జెండా ఉన్నా… విద్యార్థిని చావబాదిన బీహార్‌ ఏడీఎం

ప‌ట్నా: బీహార్‌ రాజధాని పట్నా నడిబొడ్డున ఉన్న డాక్‌ బంగళా ప్రాంతమది. తక్షణం టీచర్‌ ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ.. ఉపాధ్యాయ అర్హత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సోమవారం ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఓ అభ్యర్థి రహదారిపై పడుకుని జాతీయ...
News

రేపు హర్యానా, పంజాబ్‌ల్లో ప్రధాని మోదీ పర్యటన

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24న హరియాణా, పంజాబ్‌ల్లో రెండు ముఖ్యమైన ఆరోగ్య కేంద్రాల‌ను ప్రారంభించి, దేశ ప్రజలకు అంకితం చేస్తారు. ఉదయం సుమారు 11 గంటలకు హరియాణాలోని ఫరీదాబాద్‌లో అమృత హాస్పిటల్‌ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు....
News

అల్లూరిని స్మరించుకోవడం ఆనందదాయకం

చింత‌ప‌ల్లి: ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకుంటున్న వేళ అల్లూరిని స్మరించుకోవడం ఆనందంగా ఉందని, అల్లూరి సీతారామరాజు మొట్టమొదటిసారిగా చింతపల్లి పోలీసు స్టేషన్‌పై దాడి చేసి నేటికి వందేళ్ళు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని కేంద్ర గిరిజన శాఖ మంత్రి...
News

తప్పులను దిద్దుకొని, తిరుగులేని శక్తిగా దేశాన్ని నిలుపుదాం

"ఆంగ్లేయుల ఏలుబడి - అంతులేని దోపిడి'' పుస్త‌కావిష్క‌ర‌ణ స‌భ‌లో వ‌క్త‌లు నంద్యాల: స్థానిక శ్రీ రామకృష్ణ పీజీ కాలేజ్ ఆడిటోరియంలో ఆజాదీ కా అమృత మ‌హోత్స‌వాల సందర్భంగా "ఆంగ్లేయులు ఏలుబడి - అంతులేని దోపిడి" పుస్తక పరిచయం కార్యక్రమం సోమ‌వారం విజ్ఞాన...
News

హిందూ కూరగాయల వ్యాపారిని కొట్టి చంపిన ముస్లిం గుంపు!

అల్వార్: రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఒక పేద హిందూ కూరగాయల వ్యాపారిని ముస్లిం గుంపు ‘దొంగ' అని అనుమానించి, దారుణంగా కొట్టి చంపింది. మృతి చెందిన ఆ వ్య‌క్తి చిరంజీ లాల్ సైనీ(50)గా పోలీసులు గుర్తించారు. ముస్లిం గుంపు దాడిలో తీవ్ర...
News

యూపీఐ పేమెంట్స్‌పై చార్జీలు లేవ్‌

న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) లావాదేవీలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడానికి ఎలాంటి ఛార్జీలు విధించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఇటీవల యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీలు పెంచేందుకు ఆర్బీఐ ప్లాన్ చేస్తుందని క‌థ‌నాలు...
News

భార‌త్‌లో ఆత్మాహుతి దాడులకు ఐస్ యత్నం!

న్యూఢిల్లీ: భారతదేశంలో తమ పట్టు సడలుతున్నట్టు గ్రహిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐస్) ఆత్మాహుతి దాడులకు పాల్పడటానికి పథ‌కాలు వేస్తున్నట్టు వెల్ల‌డ‌వుతోంది. భారత దేశంలోని కీలక నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరపడం కోసం ఇప్పటికే పలువురిని ఎంపిక చేసి రంగంలోకి దింపినట్టు...
News

ప్రపంచ ఛాంపియన్​కు మ‌ళ్ళీ షాకిచ్చిన ప్రజ్ఞానంద్

న్యూఢిల్లీ: భారత యువ గ్రాండ్​మాస్టర్​ ప్రజ్ఞానంద్ ప్రజ్ఞానంద మరో ఘనతను సాధించి ఓ సూపర్​ రికార్డ్​ను తన ఖాతాలో వేసుకున్నాడు. అమెరికన్‌ ఫైనల్‌ ఆఫ్‌ ఛాంపియన్స్‌ చెస్‌ టూర్‌లో భాగంగా ఎఫ్‌టీఎక్స్‌ క్రిప్టో కప్‌ టోర్నీలో సోమవారం జరిగిన పోటీల్లో ప్రపంచ...
News

గవర్న‌ర్‌పై దాడికి కన్నూర్ వర్శిటీ వీసీ కుట్ర!: గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్

తిరువ‌నంత‌పురం: కేరళలోని కన్నూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గోపీనాథ్ రవీంద్రన్ ఓ క్రిమినల్ అని, తనపైనే దాడి చేసేందుకు కుట్ర పన్నారని, ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు...
1 1,780 1,781 1,782 1,783 1,784 2,491
Page 1782 of 2491