News

News

హ‌నుమాన్ విగ్ర‌హం ప్ర‌తిష్ఠించ‌డాన్ని వ్య‌తిరేకించిన ముస్లింలు

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతంలోని నీముచ్ పట్టణంలో హిందువులు హ‌నుమాన్ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్ఠిస్తుంటే ముస్లింలు వ్య‌తిరేకించారు. ఈ సంఘ‌ట‌న సోమవారం, మే 16 రాత్రి జ‌రిగింది. ఆ ప్రాంతంలోని మసీదు దగ్గర హనుమాన్ విగ్రహాన్ని ప్ర‌తిష్ఠించడాన్ని ముస్లింలు వ్యతిరేకించారు. నివేదికల ప్రకారం,...
News

J-K డీలిమిటేషన్‌పై పాకిస్థాన్‌ ‘ప్రహసన తీర్మానాన్ని’ తిర‌స్క‌రించిన భార‌త్‌

న్యూఢిల్లీ: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ మంగళవారం (మే 17) చేసిన 'ప్రహసన తీర్మానాన్ని' భారతదేశం తిరస్కరించింది. భారతదేశ అంతర్గత విషయాలపై ఆ దేశానికి ఎటువంటి అధికారం లేదని పేర్కొంది. “భారత కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ, క‌శ్మీర్‌లో డీలిమిటేషన్ అంశంపై పాకిస్తాన్...
News

ఈ దశాబ్దం చివరి నాటికి ‘6జీ’ సేవలు: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ఈ దశాబ్దం చివరి నాటికి 6జీ టెలికాం నెట్‌వర్క్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అనుసంధానతే.. 21వ శతాబ్దంలో ఓ దేశ ప్రగతిని నిర్ణయిస్తుందని.. ఈ నేపథ్యంలో ఆధునిక మౌలిక సదుపాయాలను...
News

గోధుమల ఎగుమతులను నియంత్రించొద్దు.. భార‌త్‌కు అమెరికా అభ్య‌ర్థ‌న

న్యూఢిల్లీ: భారత్ అన్నపూర్ణగా మరోసారి రుజువైంది. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. ఆకలి కడుపులు మనల్ని ఆర్దిస్తున్నాయి. అవును నిజమే..! ప్రపంచంలో ఆహార సంక్షోభం తీవ్రమవుతున్నతరుణంలో గోధుమల ఎగుమతులను నియంత్రించొద్దని ఇండియాను అమెరికా కోరింది. ఎగుమతులను తగ్గించాలని తీసుకున్న నిర్ణయాన్ని...
News

పంజాబ్‌లో ఉగ్రదాడి … ఢిల్లీలో అప్రమత్తం

న్యూఢిల్లీ: పొరుగు రాష్ట్రమైన పంజాబ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఫరీదాబాద్ పోలీసులు నిఘా పెంచారు. ఎన్‌సీఆర్ ఏరియాలోని అన్ని పోలీసు స్టేషన్‌లలో సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో...
News

క్రైస్త‌వుల వేధింపులు త‌ట్టుకోలేక హిందూ మ‌హిళ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం!

మ‌తం మారాల‌ని ప‌దేళ్ళుగా మ‌తోన్మాదుల వేధింపులు ఫిర్యాదుపై ప‌ట్టించుకోని పోలీసులు చెన్నై: తమిళనాడులో మతం మారిన క్రైస్తవుల వేధింపుల‌తోపాటు పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. తన ఫిర్యాదులపై పోలీసు శాఖ ఉదాసీనత వైఖ‌రి ప్ర‌ద‌ర్శించింది. దీనికి నిరసనగా...
News

ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచడానికే పండిట్లపై దాడులు

ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది క‌శ్మీర్‌: క‌శ్మీర్‌లో ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచడానికే మిలిటెంట్లు క‌శ్మీరీ పండిట్‌లను, స్థానికేతర కార్మికులను లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడుతున్నారని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. జమ్మూ...
News

జ్ఞాన్‌వాపిలో శివలింగం కనిపించడంపై వీహెచ్‌పీ సంతోషం

వార‌ణాసి: వారణాసిలోని జ్ఞాన్‌వాపిలో సర్వే సందర్భంగా ఒక గదిలో శివలింగం కనిపించిందంటే అది ఆలయమేనని వెల్లడైన్న‌ట్టేన‌ని అని విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసింది. జ్ఞాన్‌వాపి ఆలయంలో సర్వే సందర్భంగా ఒక గదిలో శివలింగం కనిపించడం పట్ల విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ వర్కింగ్‌...
News

‘భారత్- నేపాల్ స్నేహం సమస్త మానవాళికి ప్రయోజనకరం’

ఖాట్మండు: భారత్- నేపాల్ స్నేహబంధం బలంగా మారడం మొత్తం మానవాళికే ప్రయోజనకరంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళ‌ నేపథ్యంలో ఇరుదేశాల బంధం చాలా కీలకమని అన్నారు. బుద్ధుడి పట్ల ఆరాధాన ఇరుదేశాల ప్రజలను అనుసంధానించి...
News

రైతు నాయకుడు రాకేష్ టికాయిత్‌కు షాక్!

న్యూఢిల్లీ: రైతు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన రాకేష్ టికాయత్‌ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది భారతీయ కిసాన్ యూనియన్. కొంతకాలంగా జరుగుతున్న రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతల్లో రాకేష్ టికాయత్ ఒకరు. ముఖ్యంగా 2020లో జరిగిన కేంద్ర ప్రభుత్వ...
1 1,777 1,778 1,779 1,780 1,781 2,387
Page 1779 of 2387