News

News

నేటి నుంచి గిరిజనుల ఇలవేల్పు మోదకొండమ్మ జాతర

పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన ప్రాంత ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు నేటి నుంచి మూడు రోజులు జరగనున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్​ దీపాలతో అలంకరించారు. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు...
News

మదర్సాల్లో జాతీయ గీతాలాపన చేస్తే తప్పేంటి? కేంద్ర మంత్రి సాద్వీ నిరంజన్ సూటిప్ర‌శ్న‌

ల‌క్నో: యూపీలోని మదర్సాలలో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేసిన తర్వాత సమస్య ఏమిటని కేంద్రమంత్రి సాద్వీ నిరంజన్‌ ప్రశ్నించారు. అన్ని మదర్సాలలో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేస్తూ యూపీ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి...
News

ఘనంగా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు శ్రీరామ అలంకరణలో చిన వెంకన్న భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం హనుమద్ వాహనంపై స్వామి వారిని ఊరేగించారు. రాత్రి ఎదుర్కోలు, అనంతరం వెండి శేష వాహనంపై స్వామివారి తిరువీధిసేవ...
News

యాదాద్రిలో పురాత‌న చిత్రాలు లభ్యం

యాదాద్రి: యాదాద్రి - భువనగిరి జిల్లా మధిర గ్రామం కాశీపేటలో ఒక చిన్నరాతి గుట్ట మీద పది వేల ఏళ్ళ‌కుపైబడిన మధ్యరాతియుగం చిత్రాలను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ శుక్రవారం తెలిపారు. వాటిని మొదట తమ...
NewsProgramms

విద్యాభారతి ఉపాధ్యాయ శిక్షణలో ఆయాలచే జ్యోతి ప్రజ్వలన

విజయవాడ సత్యనారాయణపురంలోని విజ్ఞాన విహార పాఠశాల ప్రాంగణంలో ఈ నెల 11 వ తేదీన విద్యాభారతి ఆధ్వర్యాన రాష్ట్రస్థాయి ఆచార్య ప్రశిక్షణా వర్గ (శిక్షణా శిభిరం) ప్రారంభమయ్యింది. ఈ నెల 30వ తారీఖు వరకు ఈ వర్గ జరుగనున్నది. ఈ వర్గలో...
News

పండ‌గ‌ పూట‌ బెంగళూరులో మాంసం అమ్మకాలుండ‌వ్‌!

బెంగళూరు(కర్ణాటక): పండ‌గ‌ల పూట‌ బెంగళూరులో మాంసం అమ్మకాల‌ను నిషేధించింది అక్క‌డ స‌ర్కారు. బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) బెంగళూరులో మాంసం విక్రయాలు, వధలపై నిషేధం విధించింది. గతంలో, బృహత్ బెంగళూరు మహానగర పాలికే కూడా రామ...
News

చార్​ధామ్ యాత్రలో 31మంది భక్తులు మృతి

చార్​ధామ్: ఈనెల మూడో తేదీన చార్​ధామ్ యాత్ర మొదలైంది. అప్పటి నుంచి 13 శుక్రవారం వరకు 31 మంది భక్తులు మరణించినట్టు ఉత్తరాఖండ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీరంతా అధిక రక్తపోటు, గుండెపోటు, కొండలు ఎక్కే క్రమంలో అలసట...
News

అన్నంతపని చేసిన నవనీత్ రాణా దంపతులు

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి. ఢిల్లీలోని హనుమాన్ దేవాలయంలో హనుమాన్ చాలీసాను పటించారు మహరాష్ట్ర ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి. హనుమాన్ దేవాలయానికి పాదయాత్రగా కౌర్ దంపతులు వెళ్లారు. పాదయాత్రలో జై శ్రీ రామ్ అంటూ...
News

బాలికపై పాస్టర్ లైంగిక వేధింపులు

చెన్నై: తమిళనాడులో మానసిక వికలాంగురాలైన‌ బాలికపై పాస్ట‌ర్ లైంగిక వేధింపులకు పాల్ప‌డ్డాడు. బాధిత కుటుంబం ఫిర్యాదుపై పోలీసులు పాస్టర్‌పై కేసు న‌మోదు చేశారు. బాలిక తన తల్లిని వెతుక్కుంటూ చర్చికి వెళ్ళిన సమయంలో పాస్టర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక మైనర్...
ArticlesNews

నిజంగా అందరూ ఒక్కటేనా?

నా చిన్నతనం నుంచి చూస్తున్నా.... "మా దేవుడొక్కడే దేవుడు" మిగిలిన వాళ్ళు సైతాన్ లు. మా దేవుడ్ని నమ్మనివాళ్ళు కాఫిర్లు. వాళ్ళని చంపినా తప్పులేదు. గొంతు మీద కత్తి పెట్టయినా వారిని మతం మార్చాలి. మతం కోసం క్రూసేడులు చెయ్యాలి." అని...
1 1,779 1,780 1,781 1,782 1,783 2,387
Page 1781 of 2387