News

News

దేశ రక్షణ సమాచారం రాబట్టేందుకు పాక్ భారీ కుట్ర!

ఆపరేషన్ షేర్నీ పేరిట‌ ఐఎస్ఐ ప్రత్యేక ఆపరేషన్ భారత త్రివిధ దళాధికారులు, ఇంటిలిజెన్స్ ఉద్యోగులే ల‌క్ష్యం 300 మంది అందమైన యువతులతో వలపు వల న్యూఢిల్లీ: దేశంలోని త్రివిధ దళాలు, రక్షణ సంస్థల్లోని ఉద్యోగులు, సైంటిస్టులను హనీట్రాప్‌ చేయడానికి పాకిస్తాన్ గూఢచార...
News

తమిళనాడులో పాఠ్యాంశంగా మోడీ చిన్ననాటి సాహసోపేత ఘటన

చిన్నారుల్లో స్ఫూర్తి నింపటానికని వెల్లడి చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్నతనంలో చేసిన ఓ సాహసాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యం ఒకటో తరగతి విద్యార్థులకు దీనినే పాఠంగా పొందుపరిచింది. 2019లో ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడిన...
News

ఎన్​డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ: ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ఎస్టీ మహిళ ద్రౌపదీ ముర్మూ ఎంపికయ్యారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం రాత్రి జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు 20 పేర్లను వడపోసిన...
News

గేమ్​ పేరిట బాలుడికి హ్యాకర్ వల.. త‌ల్లిదండ్రుల ఫోన్లూ హ్యాక్!

జైపూర్‌: ఓ సైబర్​ హ్యాకర్​ 13 ఏళ్ళ‌ చిన్నారిని ట్రాప్ చేసి.. అతడి కుటుంబ సభ్యుల అందరి ఫోన్లను హ్యాక్​ చేశాడు. ఈ ఘటన రాజ‌స్తాన్ జైపుర్​లోని హర్మడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జైపూర్‌కు చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న...
News

సంక్షోభంలో శివసేన ప్రభుత్వం… 22 మంది ఎమ్యెల్యేలు వేరే కుంపటి!

ముంబై; మహారాష్ట్రలో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. మహారాష్ట్ర మంత్రి, శివసేన అసంతృప్త నేత ఏక్‌నాథ్ షిండే తనతో పాటు 22 మంది మొత్తం 12 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని గుజరాత్‌కు మకాం మార్చారు. సూరత్‌ నగరంలోని ఓ హోటల్‌లో క్యాంప్...
News

బీహార్‌లో హిందూ వివాహిత‌కు ముస్లిం వేధింపులు.. ప్ర‌శ్నించినందుకు కుటుంబ స‌భ్యుని హ‌త్య‌!

బీహార్: బీహార్‌లోని దర్భంగా జిల్లాలో ముస్లిం యువ‌కుడు మహ్మద్ అజ్లాం నదాఫ్ హిందూ వివాహిత‌ను నిత్యం వేధిస్తున్నాడు. ఇదేమ‌ని ప్ర‌శ్నించినందుకు ఇత‌ర ముస్లింల‌తో దాడికి పాల్ప‌డ్డాడు. ఈ దాడిలో ఒక మహిళ స‌హా న‌లుగురు తీవ్ర గాయాల‌పాల‌య్యారు. ఈ ఘటన ఘనశ్యాంపూర్...
News

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ 5 సీట్లు కైవసం

ముంబై: మహారాష్ట్రలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి అనూహ్య విజయం దక్కింది. అసెంబ్లీలో బీజేపీకి ఉన్న బలం ఆధారంగా చూస్తే నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ గెలవగలదు. అయితే, అధికార కూటమి ఎమ్మెల్యేల క్రాస్‌ ఓటింగ్‌ కారణంగా బీజేపీ...
News

కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నా.. స‌త్ఫ‌లితాలిస్తాయి: మోదీ

బెంగ‌ళూరు: సైనికుల భర్తీకి ఉద్దేశించిన ‘అగ్నిపథ్’ స్కీమ్‌పై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘‘కొన్ని నిర్ణయాలు ప్రస్తుతానికి సహేతుకంగా కనిపించవచ్చు. కానీ,...
News

అగ్నిపథ్‌పై అజిత్ దోవల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: భార‌త దేశ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రేప‌టి యుద్ధాల‌కు స‌న్న‌ద్దం కావాలంటే మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. జాతీయ మీడియా సంస్థ‌తో అజిత్ దోవ‌ల్ మాట్లాడారు. కేంద్రం తీసుకువ‌చ్చిన అగ్నిపథ్ స్కీంపై దేశ వ్యాప్తంగా...
News

పురాతన వ్యవసాయ ప‌ద్ధ‌తులను తిరస్కరించడం తగదు

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ‌(ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డాక్ట‌ర్‌ మోహన్ భాగవత్ నాగ‌పూర్‌: వ్యవసాయంలో సేంద్రియ, భారతీయ ప్రాచీన సంప్రదాయ విధానం ఎంతో అవసరమని, వాటిని పరిశీలించకుండా ఈ స్థానిక పరిజ్ఞానాన్ని తిరస్కరించడం పొరపాటు అవుతుందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ‌(ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్...
1 1,733 1,734 1,735 1,736 1,737 2,386
Page 1735 of 2386