News

News

శివాలయాన్ని శుభ్రం చేసిన ముర్ము

రాయ్‌రంగ్‌పూర్‌: రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసిన ద్రౌపది ముర్ము నిరాడంబర జీవనం అందరికి విస్మయం కలిగిస్తోంది. కాబోయే రాష్ట్రపతిగా ఆమె పేరు ప్రకటించగానే బుధవారం ఉదయం ఒడిశాలోని రాయ్‌రంగ్‌పూర్‌లోని శివాలయానికి వెళ్ళారు. అనంతరం ఆమె చీపురు చేతపట్టి ఆలయాన్ని శుభ్రం...
News

SRINIVASA KALYANAM HELD AT SEATTLE

AMERICA: AS A PART OF THE ONGOING SRINIVASA KALYANAMS IN THE UNITED STATES OF AMERICA, THE DIVINE WEDDING CEREMONY WAS HELD AT SEATTLE ON DURING THE WEE HOURS OF TUESDAY AS...
News

వకుళమాత ఆలయంలో శాస్త్రోక్తంగా అమ్మవారి జలాధివాసం

తిరుప‌తి: తిరుప‌తి స‌మీపంలోని పాత‌కాల్వ వ‌ద్ద (పేరూరు బండ‌పై) టీటీడీ నిర్మించిన శ్రీ వ‌కుళ‌మాత అమ్మ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్యక్రమాల్లో భాగంగా జ‌లాధివాసం నిర్వహించారు. ఉద‌యం 8.30 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు విష్వక్సేన పూజ, పుణ్యాహ‌వ‌చ‌నం, అగ్నిప్ర‌ణ‌య‌నం, క‌ల‌శారాధ‌న‌, ఉక్త‌హోమాలు,...
News

మదర్సాలలో యోగ డే

యోగా చేయాలంటూ యాజమాన్యాలకు ఆదేశాలు ల‌క్నో: అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న సుమారు 16,000 మదర్సాలలో యోగా నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ యోగా బోర్డు యోగా చేయాలని అంటూ మదరసాలకు ఆదేశాలు జారీ చేసింది. మదరసాలలో యోగా...
News

అమెరికాలో ఘనంగా శ్రీనివాసుని కల్యాణం

సియాటెల్: టీటీడీ ఆధ్వర్యంలో అమెరికాలో కొనసాగుతున్న శ్రీనివాస క‌ల్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున సియాటెల్ నగరంలో అంగరంగ వైభవంగా స్వామివారి క‌ల్యాణోత్సవం జరిగింది. ప్రాంగణమంతా వేద మంత్రాలతోమారుమోగింది. పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ,...
News

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి బంగారు సింహాసనం

యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కల్యాణంలో వినియోగించేందుకు బంగారు పూతతో తయారు చేసిన సింహాసనాన్ని న్యూయార్క్‌కు చెందిన దాతలు సామల ఆర్‌ స్వామి, వీరమణి స్వామికి బహూకరించారు. ఈ సందర్భంగా బంగారు పూతతో ఉన్న ఈ సింహాసనానికి ఆలయ ముఖ...
News

మోడీపై కాంగ్రెస్ నేత అనుచిత వ్యాఖ్యలు: మండిపడ్డ బీజేపీ

న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు పరస్పర విమర్శలతో రెచ్చిపోతున్నారు. స్థాయి మరచి దూషణలకు దిగుతుండటంతో విషయం పక్కదారి పట్టేలా ఉంది! తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబోధ్‌ కాంత్‌ సహాయ్‌ ప్రధాని నరేంద్రమోదీపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి....
News

సికింద్రాబాద్ అల్లర్ల ప్రధాన సూత్రధారి మధుసూదన్‌!

ఏ1గా కేసు న‌మోదు సికింద్రాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన అల్లర్లకు సంబంధించి కామారెడ్డి వాసి మధుసూదన్‌ను ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు. పక్కా ప్రణాళికతోనే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించారని...
News

సింహగిరి రక్షణకు 10కి.మీ. గోడ

సింహాచ‌లం: సింహగిరికి రక్షణ కవచం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. వన్యప్రాణులు, ఔషధ మొక్కల సంరక్షణతో పాటు ఆక్రమణల నుంచి కాపాడేందుకు ఈ బృహత్‌ కార్యానికి శ్రీకారం చుట్టి్టంది. ప్రహరీ నిర్మాణ బాధ్యతలను వీఎంఆర్‌డీఏకు అప్పగించగా.. తొలివిడతలో రూ.3.59 కోట్లతో...
News

ఎంపీలు మతపరమైన విద్వేష వ్యాఖ్యలు చేయొద్దు: స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగం ముందు అన్ని మతాలు ఒక్కటేనన్న విషయాన్ని ప్రతి పార్లమెంట్‌ సభ్యుడు గుర్తుంచుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఉద్ఘాటించారు. ఏ మతంవారినైనా రెచ్చగొట్టే ప్రకటనలను చేయవద్దన్న ఆయన అన్నివేళలా పార్లమెంట్‌ గౌరవ, మర్యాదలను కాపాడుకోవాలని స్పష్టం చేశారు....
1 1,732 1,733 1,734 1,735 1,736 2,386
Page 1734 of 2386