News

News

చిన్న ఆలయాల నిర్వహణ ఇక అర్చకులదే…

అమ‌రావ‌తి: ఆంధ్ర ప్రదేశ్‌లోని చిన్న ఆలయాల అనువంశిక ధర్మకర్తలు, అర్చకులకు దేవాదాయ శాఖ తీపి కబురు చెప్పింది. ఇకపై చిన్న ఆలయాల నిర్వహణ అనువంశిక ధర్మకర్తలు, అర్చకులే నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రూ.అయిదు లక్షలలోపు...
News

17 వేల అడుగుల ఎత్తులో యోగాసనాలు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం 8వ ఎడిషన్​ను పురస్కరించుకుని భారత జవాన్లు యోగా నిర్వహించారు. ఐటీబీపీ సైనికులు లద్దాఖ్​లో 17 వేల అడుగుల ఎత్తులో, హిమాచల్​ ప్రదేశ్​లో 16 వేల 500 అడుగుల ఎత్తులో యోగాసనాలు వేశారు. Source: EtvBharat మరిన్ని...
News

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్​ హతం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా కడ్లా గ్రామంలో సోమవారం పోలీసులకు, నక్సల్స్ కు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళతో సహా కనీసం ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్ గురించిన సమాచారాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్...
News

ఘ‌నంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

మైసూర్​ : అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్​ సహా ప్రపంచ దేశాల్లో ఘనంగా నిర్వ‌హించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. కర్ణాటకలోని మైసూర్​ నుంచి యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో వేకువజామునుంచే ప్రముఖులు సహా సామాన్య ప్రజలు యోగాసనాలు వేశారు....
News

అగ్నిపథ్‌కు సహకరించండి.. 1999లోనే బీజం పడింది: మంత్రి కిషన్ రెడ్డి

భాగ్య‌న‌గ‌రం: అగ్నిపథ్ పథకంపై అపోహలను నమ్మకండి.. వాస్తవాలను తెలుసుకోవాలని పలువురు నాయకులు సూచిస్తూ ఉన్నారు. తాజాగా అగ్నిపథ్ గురించి ఆందోళనలు వద్దని, ప్రతి ఒక్కరూ అగ్నిపథ్‌కు సహకరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. కావాలనే కొందరు యువతను రెచ్చగొడుతున్నారని ఆయన ఆగ్రహం...
News

రాంచీ విమానాశ్రయంలో పాక్ అనుకూల నినాదాలు!

రాంచీ: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ రాంచీ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు అతని మద్దతుదారులు “పాకిస్తాన్ జిందాబాద్” నినాదాలతో స్వాగతం పలికారని టైమ్స్ నౌ నివేదించింది. ఈ సంఘ‌ట‌న ఆదివారం (జూన్ 19) జ‌రిగింది. ఇందుకు సంబంధించిన వీడియో...
News

వాళ్ళ‌కు 16 ఏళ్ళ‌కే పెళ్ళి.. హైకోర్టు హైకోర్టు సంచలన తీర్పు!

హర్యానా: ముస్లిం మహిళల పెళ్ళి వయస్సుకు సంబంధించి హర్యానా, పంజాబ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ముస్లిం అమ్మాయి 16 ఏళ్ళ‌కే పెళ్ళి చేసుకోవచ్చని తెలిపింది. సింగిల్ జ‌డ్జి జ‌స్టిస్ జ‌స్‌జిత్ సింగ్ బేడీ తీర్పును వెలువ‌రించారు. త‌మ‌కు ర‌క్ష‌ణ‌ క‌ల్పించాల‌ని...
News

నరసరావుపేట సాయి డిఫెన్స్ అకాడమీలో ఇంటెలిజెన్స్ తనిఖీలు

3 రోజులుగా పోలీసుల అదుపులో ఆవుల సుబ్బారావు నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్లపై దర్యాప్తు కొనసాగుతోంది. అల్లర్లను ప్రోత్సహించారనే అభియోగాలపై ప్రకాశం జిల్లాకు చెందిన ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులోకి...
News

నేవీలో మొట్టమొదటిసారి మహిళా సెయిలర్లు

న్యూఢిల్లీ: భారత నావికాదళంలో మొట్టమొదటిసారి మహిళా సెయిలర్లను తీసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంలో భాగంగా ఈ నియామకాలను భర్తీ చేయనున్నట్టు నేవీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మొత్తంగా 3,000 మంది మహిళా అగ్నివీర్‌లను ఈ ఏడాది తీసుకోవాలనే...
News

అల్లర్లలో యావజ్జీవం ఉండే అవకాశం: రైల్వే ఎస్పీ

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని రైల్వే ఎస్పీ అనురాధ వెల్లడించారు. రైల్వే కేసుల్లో శిక్ష పడ్డవారికి భవిష్యత్‌లో ప్రభుత్వోద్యోగాలు రావని స్పష్టం చేశారు. సుమారు రెండు వేల మంది ఆందోళనకారులు...
1 1,734 1,735 1,736 1,737 1,738 2,386
Page 1736 of 2386