News

News

రామాయణం యాత్రపేరుతో రైల్వేలైన్!

శ్రీరాముడు నడయాడిన ప్రాంతాలను కలుపుతూ నేపాల్లోని జనకపురితో అనుసంధానం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్ల‌డి న్యూఢిల్లీ: శ్రీరాముడు నడయాడిన ప్రాంతాలు అన్నింటినీ రైలు మార్గంతో అనుసంధానిస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. భారత్‌ గౌరవ్‌ పర్యాటక...
News

26, 27 తేదీల్లో జర్మనీ, అబుదాబిల్లో ప్ర‌ధాని మోది ప‌ర్య‌ట‌న‌

న్యూఢిల్లీ: జర్మన్ చాన్సలర్ ఒలాఫ్ షోల్స్ ఆహ్మానం మేరకు జి7 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోది ఈ నెల 26, 27 తేదీలలో దక్షిణ జర్మనీలోని షోల్స్ ఎల్మావ్‌కు చెందిన ఆల్పైన్ కాజిల్‌ని సందర్శించనున్నారు. ఉక్రెయిన్ సంక్షోభం, ఇండో-పసిఫిక్‌లో...
News

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్రవాద నిర్మూలనకు దాడులు

జ‌మ్ముక‌శ్మీర్‌: ఉగ్రవాదంపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మరోసారి కొరడా ఝళిపించింది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో దాడులు జరిపింది. జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సహకారంతో హబ్బా-కాదల్, సూత్రషహి ఏరియాలో ఈ దాడులు చేపట్టింది. హబ్బా కాదల్‌ నివాసి నజీర్ అహ్మద్, సూత్రసహిలో ఉంటున్న...
News

చైనాపై అమెరికా క‌న్నెర్ర‌… వీగన్ ముస్లింల పేరుతో అన్ని ఉత్పత్తులపై నిషేధం

వాషింగ్ట‌న్‌: చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా మరో ముందడుగు వేసింది. షింజియాంగ్‌ ప్రావిన్స్‌లోని వీఘర్‌ ముస్లింలపై చైనా ప్రభుత్వం చేస్తోన్న అరాచకాలను అడ్డుకొనేందుకు చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా విధించిన ఆంక్షలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలోనే...
News

అత్యాచారాలు అడ్డుకోలేని పాకిస్తాన్… పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితి

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితిని విధించారు. మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపు కేసులు గణనీయంగా పెరుగున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పంజాబ్‌ హోం శాఖ మంత్రి అట్టా తరార్ మీడియాకు తెలిపారు. రోజుకు...
ArticlesNews

స్వతంత్ర భారత చరిత్రనే మార్చివేసిన డాక్ట‌ర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ

69వ బలిదాన దినం సందర్భంగా సంస్మరణ ఆధునిక భారత దేశపు గొప్ప జాతీయవాది, రాజనీతిజ్ఞుడు డాక్టర్ శ్యామ‌ ప్రసాద్ ముఖర్జీ (1901-1953). ప్రధానమంత్రి నరేంద్ర మోడీమోదీ చెప్పిన్నట్లుగా, భారతదేశానికి కొత్త రాజకీయ దృష్టిని సూచించే విధంగా “పార్లమెంటులో 2 నుండి 300...
News

ఒడిశాలో మావోల ఘాతుకం.. ముగ్గురు జవాన్ల కాల్చివేత‌!

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలోని నువాపడా జిల్లా బొడెన్‌ సమితిలోని పటధర అటవీ ప్రాంతంలో జవాన్లు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందారు. దక్షిణ ప్రాంత డీఐజీ రాజేష్‌ పండిట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పటధర అటవీ...
News

కాశ్మీర్‌ను పాకిస్తాన్‌కు అప్పగించే నిర్ణయం తీసుకోవాలా?

మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో వివాదాస్పద ప్రశ్న రేగిన‌ తీవ్ర దుమారం... సంబంధిత అధికారిపై చర్యలు భోపాల్: 'కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు అప్పగించే నిర్ణయం తీసుకోవాలా?' అంటూ మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో అడిగిన ఒక ప్రశ్న తీవ్ర వివాదానికి...
News

పాకిస్తాన్‌లో ఘోరం.. ప్రసవ సమయంలో శిశువు త‌ల కోసేసిన ఆరోగ్య సిబ్బంది

అపస్మారక స్థితిలో హిందూ గర్భిణి ఇస్లాబాబాద్‌: పాకిస్తాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక్క‌డి సింధ్ ప్రావిన్స్‌లోని గ్రామీణ ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ నవజాతశిశువు మరణించడమే కాకుండా, ఆ గర్భిణి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ప్ర‌స‌వం కోసం...
News

భారతదేశ విభజనకు ముస్లింలను రెచ్చగొట్టిన క్రిస్టియ‌న్ జెగత్‌ గస్పర్‌ రాజ్‌

చెన్నై: మత ప్రాతిపదికన భారత్‌ను మరోసారి విభజించాలని ఎల్‌టీటీఈ అనుకూల క్రిస్టియన్‌ మిషనరీ జెగత్‌ గస్పర్‌ రాజ్‌ బహిరంగంగా పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ప్రసంగంలో, జగత్ గాస్పర్ ముస్లింలు, ఎస్సీ / ఎస్టీ వర్గాల సభ్యులను ఏకం...
1 1,731 1,732 1,733 1,734 1,735 2,386
Page 1733 of 2386