News

News

మా ప్రభుత్వం ఎవ్వరినీ నియంత్రించాలనుకోదు: ప్రధాని మోదీ

చెన్నై: గతంలో బలమైన ప్రభుత్వమంటే ప్రతి దానిని, ప్రతి ఒక్కరిని నియంత్రించాలనేలా ఉండేదని, ఆ పద్ధతిని తాము మార్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వ్యవస్థల్లో జోక్యం చేసుకోవడమనే వ్య‌వ‌హారాన్ని తాము తొలగించామని వివరించారు. 'మా హయాంలోని బలమైన ప్రభుత్వం ఎవరినీ,...
News

వ‌చ్చే 8 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

ఒకటి నుంచి అందుబాటులో టికెట్లు తిరుప‌తి: భక్తుల సౌకర్యార్థం శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల టికెట్లను టీటీడీ ఆగస్టు ఒకటిన ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. దాదాపు 600 టికెట్లను అందుబాటులో ఉంచనుంది. టిక్కెట్‌ ధర ఒకరికి...
News

అంతర్జాతీయ చెస్ పోటీల్లో కానరాని రాష్ట్రపతి, ప్రధాని చిత్రాలు

డీఎంకే ప్రభుత్వంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం, వారి ఫోటోలు తప్పనిసరని ఆదేశం చెన్నై: చెస్ ఒలింపియాడ్ సహా అన్ని అంతర్జాతీయ ఈవెంట్ల ప్రచార పోస్టర్లలో రాష్ట్రపతి , ప్రధాన మంత్రి ఫొటోలను ముద్రించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రాన్ని పరిపాలించే ప్రభుత్వం...
News

రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత అధిరంజన్ చౌదరి క్షమాపణలు

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను 'రాష్ట్రపత్ని' అంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పారు. రాష్ట్రపతికి శుక్రవారం ఈ మేరకు ఆయన లేఖ రాశారు. మీరు చేపట్టిన అత్యున్నత పదవి గురించి చెప్పాలనుకుని...
News

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మ‌ళ్ళీ మోడీదే గెలుపు…. తాజా సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో లోక్‌సభ కు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మ‌ళ్ళీ బీజేపీ సార‌థ్యంలో ఎన్డీయే సర్కారు అధికారంలోకి వస్తుందని ఇండియా టీవీ-మ్యాట్రిజ్ సర్వే అంచనా వేసింది. బీజేపీ సార‌థ్యంలో ఎన్డీయేకు 362, కాంగ్రెస్ పార్టీ సార‌థ్యంలోని యూపిఏకు 97, ఇతరులు...
ArticlesNews

సాకారమవుతున్న సబ్ కా సాత్… సబ్ కా వికాస్…

ఇటీవల నిండు పార్లమెంట్ సభలో దేశ అత్యున్నత పదవిలో ఉన్న గౌరవ రాష్ట్రపతిని కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి ‘రాష్ట్రపత్ని’ అని వ్యంగ్యంగా సంబోధించి అవమానించాటాన్ని, దాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టి కాంగ్రెస్ ను క్షమాపణ కోరటాన్ని మనం చూశాం....
News

ఆలయాల్లో పెత్తనం కోసం సుప్రీం కోర్టుకు రెండు వర్గాలు

ప్రార్థనాలయాల చట్టాన్ని అమలు చేయాలని విన్నపం న్యూఢిల్లీ: జైన్ మతాన్ని ఆచరించే రెండు ఉప వర్గాలు జైనాలయాలపై పెత్తనం కోసం పాకులాడుతున్నాయి. శ్వేతాంబరులకు చెందిన ‘జైన్ తపగచ్ఛా’ అనే ఒక ఉపవర్గం తమ ప్రాథమిక హక్కులు హాననమవుతున్నాయని సుప్రీం కోర్టుని ఆశ్రయించింది....
News

2025 నాటికి మిగ్ విమానాల తొలగింపు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్ణ‌యం న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి మిగ్-21 బైసన్ ఎయిర్‌క్రాప్ మరో స్కా్డ్వ్రన్‌కు వీడ్కోలు పలకాలని, 2025 కల్లా సైన్యంలోని ఈ విమానాలను పూర్తిగా తొలగించాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్ణయించింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో...
News

క‌డ‌లి అడుగున జెండా రెప‌రెప‌లు

న్యూఢిల్లీ: హర్ ఘర్ తిరంగ ప్రచారంలో భాగంగా, ఇండియన్ కోస్ట్ గార్డ్ సముద్రంలో నీటి అడుగున జెండా (డెమో)ను ప్రదర్శించింది. ప్రజల హృదయాలలో దేశభక్తి భావాన్ని ప్రేరేపించడంతోపాటు భారత జాతీయ జెండా గురించి అవగాహన కల్పించడం ఈ కార్య‌క్ర‌మ ఉద్దేశ‌మ‌ని ఐసీజీ...
News

చౌకగా ఆలయ భూమి అప్పగింతకు అధికారుల య‌త్నాలు!

వైఎస్‌ఆర్‌ జిల్లా: అక్కడ ఆలయ భూమిని ఆక్రమించి ఇళ్ళు నిర్మించుకున్నారు. ఇపుడు దాని విలువ ఎక్కువగా ఉంది. ఆక్రమణదారులకు మేలు చేసేందుకు వీలుగా.. అధికారులు ఆ ఆలయానికి ప్రత్యామ్నాయ భూమిని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇందుకు కబ్జాలో ఉన్న భూమి విలువను...
1 1,698 1,699 1,700 1,701 1,702 2,384
Page 1700 of 2384