News

News

క‌డ‌లి అడుగున జెండా రెప‌రెప‌లు

న్యూఢిల్లీ: హర్ ఘర్ తిరంగ ప్రచారంలో భాగంగా, ఇండియన్ కోస్ట్ గార్డ్ సముద్రంలో నీటి అడుగున జెండా (డెమో)ను ప్రదర్శించింది. ప్రజల హృదయాలలో దేశభక్తి భావాన్ని ప్రేరేపించడంతోపాటు భారత జాతీయ జెండా గురించి అవగాహన కల్పించడం ఈ కార్య‌క్ర‌మ ఉద్దేశ‌మ‌ని ఐసీజీ...
News

చౌకగా ఆలయ భూమి అప్పగింతకు అధికారుల య‌త్నాలు!

వైఎస్‌ఆర్‌ జిల్లా: అక్కడ ఆలయ భూమిని ఆక్రమించి ఇళ్ళు నిర్మించుకున్నారు. ఇపుడు దాని విలువ ఎక్కువగా ఉంది. ఆక్రమణదారులకు మేలు చేసేందుకు వీలుగా.. అధికారులు ఆ ఆలయానికి ప్రత్యామ్నాయ భూమిని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇందుకు కబ్జాలో ఉన్న భూమి విలువను...
News

కుట్రకు బలయ్యా… మాజీ మంత్రి పార్థా చటర్జీ ఆవేదన

కోల్‌క‌తా: తాను కుట్రకు బలయ్యాయని అవినీతి కేసులో అరెస్టైన బెంగాల్‌ మాజీ మంత్రి పార్థా చటర్జీ (69) ఆవేదన వ్యక్తం చేశారు. పార్థా విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ టీచర్ల ఉద్యోగాలు, బదిలీలు పెద్దమొత్తంలో మడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై...
News

అమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్.. నలుగురు మైనర్లకు బెయిల్

సాదుద్దీన్ మాలిక్‌కు కోర్టు బెయిల్ నిరాక‌ర‌ణ‌ భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్‌లోని అమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులైన నలుగురు మైనర్లకు బెయిల్ లభించింది. మే 28న జూబ్లీహిల్స్ లో అమ్నేషియా పబ్ నుంచి బయటకు వచ్చిన ఒక బాలికపై వీరు సామూహిక...
News

సౌదీ అరేబియాలో బైటపడిన హిందూ దేవాలయం

రియాద్‌: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు నైరుతి దిక్కున ఉన్న అల్-ఫా లో 8,000 సంవత్సరాల నాటి ఒక పురావస్తు ప్రాంతాన్ని సౌదీ హెరిటేష్ కమిషన్ కనుగొంది. సౌదీ అరేబియా నేతృత్వంలో వివిధ దేశాలకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం అధునాతన...
News

భోపాల్‌లో పోలీస్ కాలర్ పట్టుకున్న దిగ్విజయ్ సింగ్!

భోపాల్‌: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ శుక్రవారం భోపాల్‌లో పోలీసు సిబ్బందితో ఘర్షణకు దిగడమే కాకుండా, వారిలో ఒక పోలీస్ కాలర్ పట్టుకొని నిలదీయడం కలకలం రేపింది. మహిళా ఓటరును జిల్లా పంచాయతీ కార్యాలయం ఆవరణలోకి రానీయకుండా...
News

యువమోర్చా నేత హత్య కేసు ఎన్ఐఎకు అప్పగింత: కర్ణాటక సీఎం బొమ్మై

బెంగ‌ళూరు: బీజేపీ యువ మోర్చా జిల్లా కమిటీ సభ్యుడు ప్రవీణ్‌ నెట్టారు హత్య కేసును కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏకు అప్పగించారు. హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామమని, కారణమైన సంస్థలనూ వదిలేది లేదని...
News

గోదావ‌రి వ‌ర‌ద బాధితుల‌కు ‘సేవాభార‌తి’ చేయూత‌

1070 నిత్యావసర కిట్లు పంపిణీ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: గోదావ‌రి వ‌ర‌ద బాధితుల‌కు సేవాభార‌తి అనే స్వ‌చ్ఛంద సేవా సంస్థ చేయూత అందిస్తోంది. వ‌ర్షాలు, ఇత‌ర ప్రాంతాల నుంచి గోదావ‌రికి వ‌ర‌ద పోటెత్త‌డంతో న‌ది ఉప్పొంగిన విష‌యం విదిత‌మే. దీంతో న‌దీ తీరప్రాంతాలు ముంపున‌కు...
News

స్మృతి ఇరానీపై ట్వీట్లు తీసేయండి… కాంగ్రెస్ నేతలకు కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వేసిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్, పవన్ ఖెరా, నెట్ట డిసౌజాలకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం సమన్లు పంపింది. స్మృతి ఇరానీ, ఆమె కుమార్తెపై సోషల్ మీడియాలో చేసిన ట్వీట్లు, రీట్వీట్లు,...
News

నరసరావుపేటలో వైభ‌వంగా శ్రీ వేంకటేశ్వరస్వామి క‌ల్యాణోత్స‌వం

నరసరావుపేట: ఏపీలోని ప‌ల్నాడు జిల్లా, నరసరావుపేటలోని శ్రీ భూసమేత శ్రీ వేంకటేశ్వరస్వామి క‌ల్యాణ మ‌హోత్స‌వం విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఆధ్వ‌ర్యంలో ఇటీవ‌ల అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. లోకకల్యాణార్థం ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, కరోనా వంటి మహమ్మారి మరెప్పుడూ ఈ ప్రపంచంలో కనపడకూడదని ఆకాంక్షిస్తూ...
1 1,699 1,700 1,701 1,702 1,703 2,384
Page 1701 of 2384