News

News

ఉగ్రవాదులుగా మారిన ఇద్దరు ముస్లిం యువకుల అరెస్టు

రాజ‌స్తాన్‌: సామాజిక మాధ్యమాల ద్వారా విదేశీ ఉగ్రవాదుల ప్రభావానికి గురైన ఇద్దర్ని రాజ‌స్తాన్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 40 మంది సభ్యులు ఉన్న సామాజిక మాధ్యమాల గ్రూప్‌లో వీరిద్దరూ సభ్యులని తెలిపింది....
News

ఉగ్ర కాల్పుల‌కు బ‌లైన కశ్మీర్ గాయకురాలి జీవితంపై బాలివుడ్ చిత్రం

ముంబై: బాలీవుడ్‌ 'క్వీన్‌' కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో.. జాతీయ అవార్డుల దర్శకుడు మధుర్‌ భండార్కర్‌ ఓ కొత్త చిత్రం తెరకెక్కించనున్నారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందనుందని ఆదివారం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భండార్కర్‌ తెలిపారు. ఉగ్రవాదుల...
News

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’లో భాగ‌స్వాములు కండి

నంద్యాల: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళు పూర్త‌యిన శుభ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వాలు నిర్వ‌హిస్తోంద‌ని, ఈ కార్య‌క్ర‌మంలో అందరం భాగ‌స్వాములు కావాల‌ని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) క‌ర్నూలు విభాగ్ సంప‌ర్క ప్ర‌ముఖ్, రిటైర్డ్...
News

ఎన్.కొత్తపల్లిలో సాకారమైన సరస్వతి ధామం కల

నంద్యాల: నంద్యాల జిల్లా పరిసర గ్రామమైన ఎన్. కొత్తపల్లి శ్రీశ్రీశ్రీ ప్రమోదు చైతన్య స్వామి వారు ఈ ప్రాంత చిన్నారుల విద్యాభివృద్ధి తో పాటు, సాంస్కృతిక, ధార్మిక అభివృద్ధిని కాంక్షించారు. ఇందులో భాగంగా శ్రీ సరస్వతీ విద్యా పీఠానికి అందజేసిన చైతన్య...
News

త‌మిళ‌నాడులో ఉగ్రదాడికి ప్లాన్.. ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్ట్

చెన్నై: ఉగ్రవాద సంస్థ ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్)తో సంప్రదింపులు జరిపి ఉగ్రదాడికి ప్లాన్ చేసినందుకు థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థి మీర్ అనాస్ అలీని తమిళనాడులో గురువారం అరెస్టు చేశారు. వివిధ ఇంటెలిజెన్స్ విభాగాలు దేశవ్యాప్తంగా 29 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన...
News

ఐసిస్​తో లింకులు ఉన్న‌వారే ల‌క్ష్యంగా 6 రాష్ట్రాల్లో ఎన్​ఐఏ సోదాలు!

న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. మహారాష్ట్ర, గుజరాత్​, కర్ణాటక, ఉత్తర‌​ప్రదేశ్​, బీహార్​, మధ్యప్రదేశ్​లో ఐసిస్​ ఉగ్రవాద కార్యకలపాలకు సంబంధించి 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. మహారాష్ట్రలోని నాందేడ్​, కొల్హాపుర్, గుజరాత్​లోని భరుచ్​, సూరత్​,...
News

పింగ‌ళి పేరిట త‌పాల స్టాంప్.. కిషన్‌రెడ్డి వెల్ల‌డి

విజ‌య‌వాడ‌: పింగ‌ళి వెంక‌య్య రూపొందించిన అసలు జాతీయ జెండాని ఆగ‌స్టు రెండోతేదీన‌ ప్ర‌ద‌ర్శిస్తామ‌ని కేంద్ర సాంస్కృతిక మంత్రి కిష‌న్ రెడ్డి విజయవాడలో తెలిపారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య శత జయంతి వేడుకల సందర్భంగా 2న ఢిల్లీ వేదికగా పెద్ద...
News

వరద ప్రభావిత ప్రాంతాలకు నెల్లూరు జయభారత్ హాస్పిటల్ వైద్య బృందం

* వరద బాధితుల సహాయార్థం వరద ప్రభావిత గ్రామాలలో పర్యటించనున్న జయభారత్ హాస్పిటల్ వైద్య బృందాలు గోదావరి జిల్లాలలో నెలకొన్న వరదల కారణంగా నిరాశ్రయులైన వారి సహాయార్థం సేవాభారతి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు నెల్లూరు జయభారత్ హాస్పిటల్ కూడా తోడైంది. వరద...
News

ఆగస్టు 15 నాటికి లక్ష కిలోల డ్రగ్స్‌ దహనం

చంఢీగఢ్: మాదక ద్రవ్యాలను ఎంత మాత్రం సహించేది లేదని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్ప‌ష్టం చేశారు. వచ్చే ఆగస్టు 15నాటి వరకే లక్ష కిలోల డ్రగ్స్‌ను దహనం చేస్తామని వెల్లడించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’ లో భాగంగా...
News

ఆగస్టు 2 నుంచి సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్చర్ మార్చండి

న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా దేశ ప్రజలంతా వారి సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్ పిక్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో ఆదివారం పిలుపునిచ్చారు. ఆగస్ట్ రెండోతేదీ...
1 1,696 1,697 1,698 1,699 1,700 2,384
Page 1698 of 2384