News

News

నరసరావుపేటలో వైభ‌వంగా శ్రీ వేంకటేశ్వరస్వామి క‌ల్యాణోత్స‌వం

నరసరావుపేట: ఏపీలోని ప‌ల్నాడు జిల్లా, నరసరావుపేటలోని శ్రీ భూసమేత శ్రీ వేంకటేశ్వరస్వామి క‌ల్యాణ మ‌హోత్స‌వం విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఆధ్వ‌ర్యంలో ఇటీవ‌ల అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. లోకకల్యాణార్థం ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, కరోనా వంటి మహమ్మారి మరెప్పుడూ ఈ ప్రపంచంలో కనపడకూడదని ఆకాంక్షిస్తూ...
News

కట్నం కోసం భార్యపై గ్యాంగ్ రేప్, ఆ తర్వాత ‘త్రిపుల్ తలాక్​’!

ల‌క్నో: ఉత్తర‌ప్రదేశ్​ గోండా జిల్లాలో దారుణం జరిగింది. అదనపు కట్నం తీసుకురాలేదని భార్యపై బంధువులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ భర్త. ఆ తర్వాత బాధితురాలికి 'త్రిపుల్ తలాక్​' చెప్పి విడాకులు తీసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... లఖ్​నవూకు...
News

పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడం పది రెట్లు పెరిగింది: మోదీ

గాంధీన‌గ‌ర్: పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడం గత ఎనిమిదేళ్ళ‌లో పదిరెట్లు పెరిగిందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. 2014 ఏడాదికి ముందు ఇది 40 కోట్ల లీటర్లు ఉండగా ఇప్పుడు 400 కోట్ల లీటర్లకు చేరిందని పేర్కొంటూ ఈ ప్రక్రియతో రైతుల ఆదాయం కూడా...
News

93 ఏళ్ళ వయస్సులోనూ ప్రొఫెసర్‌ శాంతమ్మ పాఠాల బోధ‌న‌!

విజ‌య‌న‌గ‌రం: ఆమె వ‌య‌స్సు 93 ఏళ్ళు. అయినా ఆమె పాఠాల బోధ‌న ఆప‌లేదు. ఎంద‌రో విద్యార్థినీవిద్యార్థుల‌ను ఉత్త‌ములుగా త‌యారుచేస్తోంది. మొక్కవోని దీక్షతో రోజూ రానూపోనూ 140 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ విద్యార్థులకు ఫిజిక్స్‌ పాఠాలు చెబుతున్నారు. కాలం ఎంతో విలువైనదని, దానిని...
News

ట‌చ్‌లో 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు!

బీజేపీ నేత‌, సినీ నటుడు మిథున్ చక్రవర్తి కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌లోని అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్‌లో పలువురు ప్రజా ప్రతినిధులు అసంతృప్తితో బీజేపీ వైపు చూస్తున్నారా? గత వారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో సైతం నలుగురు ఎంపీలు, పలువురు ఎమ్యెల్యేలు...
News

కర్ణాటకలో బీజేపీ యువమోర్చా నేత హ‌త్య‌!

బెంగ‌ళూరు: బీజేపీ యువ మోర్చా నాయకుడు ప్రవీణ్​(32) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని నెట్టారు ప్రాంతంలో జరిగింది. దుండగులు మూకుమ్మడిగా దాడి చేయగా.. ప్రవీణ్​కు తీవ్రగాయాలు అయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని...
News

మోదీ హత్యకు కుట్ర.. ఎన్.ఐ.ఏ అదుపులో తీవ్రవాదులు!

న్యూఢిల్లీ: పాట్నా ఉగ్ర దాడి కుట్ర వ్యవహారంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్.ఐ.ఏ) గురువారం దర్యాప్తు ప్రారంభించింది. దర్బంగా నగరంలోని ఉగ్రవాద అనుమానితులైన నూరుద్దీన్, సనావుల్లా, ముస్తాఖీంల ఇళ్ళ‌పై ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. ముగ్గురు నిందితుల్లో ఒకరైన నూరుద్దీన్ పాట్నా జైలులో...
News

ప‌శ్చిమ బెంగాల్‌లో మరోసారి బయటపడ్డ కోట్ల నోట్ల కట్టలు

తృణమూల్ మాజీ మంత్రి చేసిన అవినీతి కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌లో టీచర్ల నియామకాల అవినీతి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ విద్యాశాఖ మంత్రి, ప్రస్తుత పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీలను ఈడీ అదుపులోకి...
News

హిందూ పండుగలపై ఓవైసీ విద్వేషం!

భాగ్య‌న‌గ‌రం: ఉత్తర భారత దేశంలో ప్రజలు అత్యంత భక్తిశద్ధలతో జరుపుకొనే కన్వర్‌ యాత్రకు ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ విస్తృతమైన ఏర్పాట్లు చేసి భక్తులను స్వాగతిస్తుంటే హైదరాబాద్ ఎం.పి. అసదుద్దీన్‌ ఓవైసీ ప్రజలు కట్టిన పన్నులు వృథా అవుతున్నాయని మాట్లాడుతూ...
News

750 మంది బాలికల చేతిలో త‌యారైన ‘ఆజాదీ శాట్’

ఆగస్టు మొదటి వారంలో అంతరిక్షంలోకి పంపనున్న ఇస్రో న్యూఢిల్లీ: దేశంలోని 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థినుల భాగస్వామ్యంతో ‘ఆజాదీశాట్‌’ అనే ఉపగ్రహం రూపుదిద్దుకుంటోంది. దీన్ని 75 ఏళ్ళ‌ స్వాతంత్య్ర అమృత మహోత్సవాలకు గుర్తుగా ఆగస్టు మొదటి వారంలో...
1 1,700 1,701 1,702 1,703 1,704 2,384
Page 1702 of 2384