News

News

నీటి సంరక్షణలో ప్రజల్ని భాగస్వాములను చేయాలి – ప్రధాని మోదీ

నీటి సంరక్షణలో ప్రభుత్వ ప్రయత్నాలు మాత్రమే ఫలితాలు ఇవ్వవని... ఈ విషయంలో ప్రజల పాత్ర చాలా ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వల్ల వారికి కూడా నీటి అవసరాలపై అవగాహన వస్తుందని చెప్పారు. పలు రాష్ట్రాలకు...
ArticlesNews

వచ్చే జనవరి నాటికి అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి – హోం శాఖ మంత్రి అమిత్‌ షా

వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తయి, ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. బీజేపీ ‘జన్‌ విశ్వాస్‌ యాత్ర’ను త్వరలో ఎన్నికలు జరగనున్న త్రిపురలో ప్రారంభిస్తూ కాంగ్రెస్‌, సీపీఎం...
News

సీఎం యోగి కాషాయ దుస్తులు ధరించడం మానేయాలి.. రోజూ మతం గురించి మాట్లాడొద్దు – కాంగ్రెస్‌ నాయకుడు హుస్సేన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వస్త్రధారణపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహారాష్ట్ర మాజీ మంత్రి హుస్సేన్ దల్వాయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి కాషాయ దుస్తులు ధరించడం మానేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఆదిత్యనాథ్ తన రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించాలంటే...
News

భారత తొలి మహిళా ప్రధాని ఫోటో ఎక్కడ? ఐద్వా సదస్సులో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని భుట్టో చిత్రాలకు ప్రాధాన్యం!

ఈ ఏడాది జనవరి 6వ తేదీ నుంచి 9 వరకు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు.. తమ ప్రచార ఫ్లెక్సీలు, బోర్డులలో పాకిస్థాన్...
News

తమిళనాడులో బాలిక పట్ల చర్చి పాస్టర్‌ అసభ్య ప్రవర్తన!

తమిళనాడులో ఓ మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడిన పాస్టర్‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి పేరు పాస్టర్ ఆండ్రూస్‌గా వారు గుర్తించారు. బాలిక కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు స్పందించారు. ఈ సంఘటన డిసెంబర్ 14వ తేదీన చోటుచేసుకోగా.. ఆలస్యంగా...
News

ప్రపంచం మొత్తం భారత్‌ వైపు చూస్తోంది – మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య

భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నాలుగు రోజులపాటు దుబాయిలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా దుబాయిలోని తెలుగు అసోసియేషన్‌ భారత కాన్సులేట్ జనరల్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు దినేష్...
News

జి-20 సదస్సు ఏర్పాట్లపై మంత్రి కిషన్‌రెడ్డి సమీక్ష!

ఈ ఏడాది జి-20 సమావేశాలకు భారతదేశం ఆతిధ్యమివ్వనుంది. దిల్లీలో జరగనున్న ఈ సమావేశాలకు ప్రపంచ దేశాల నుంచి పలువురు ప్రముఖులు, పర్యాటకులు ఇండియాకు రానున్నారు. ఈక్రమంలో అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంపై దృష్టి సారించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్...
News

‘మట్టి కుస్తీ’ పోటీలకు హైదరాబాద్‌ ఆతిథ్యం.. ఈ సారి ‘హింద్‌ కేసరి’ రెజ్లర్లు ఎవరంటే?

పుష్కర కాలం తర్వాత భాగ్యనగరంలో మరోసారి సంప్రదాయ కుస్తీ పోటీలకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం పెద్దస్థాయి ఈవెంట్లలో అధికారిక క్రీడగా ఉన్న ‘మ్యాట్‌ రెజ్లింగ్‌’ కాకుండా మట్టిలో జరిగే హోరాహోరీ సమరాలకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. అందుకే గత 65...
ArticlesNews

సరిహద్దు, గిరిజన ప్రాంత ప్రజలకు ఉచితంగా డీడీ సెట్‌టాప్‌ బాక్సులు.. గ్రీన్ హైడ్రోజన్‌ మిషన్‌కూ ఆమోదం!

సరిహద్దు, గిరిజన ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. దాదాపు 8 లక్షల కుటుంబాలకు డీడీ సెట్-టాప్ బాక్స్‌ను ఉచితంగా ప్రభుత్వం అందించనుంది. దీనికోసం అవసరమైన రూ.2539 కోట్లను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కేంద్ర...
News

శ్మశానాల్లో చోటు లేక వీధుల్లోనే మృతదేహాల దహనం.. చైనాలో భయానక పరిస్థితి!

చైనాలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఎటు చూసినా విషాద దృశ్యాలే కనిపిస్తున్నాయి. శ్మశానాల్లో చోటు దొరక్క వీధుల్లో, రోడ్లపైనే తమ వారిని దహనం చేస్తున్నారు. ఆస్పత్రులన్నీ పేషంట్లతో నిండిపోయాయి. శ్మశానాల ముందు కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరిన దృశ్యాలు సోషల్...
1 1,561 1,562 1,563 1,564 1,565 2,380
Page 1563 of 2380