News

ArticlesNews

విదేశీ వర్సిటీల క్యాంపస్ల నిర్వహణ భారత్‌లోనే.. అనుమతులు మంజూరు చేసిన యూజీసీ!

విదేశీ విశ్వవిద్యాలయాలు ఇక భారత్​లో తమ క్యాంపస్​లను ఏర్పాటు చేసుకోవచ్చు. చరిత్రలో తొలిసారి ఇందుకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సంబంధిత ముసాయిదా నిబంధనావళిని గురువారం విడుదల చేసింది. అడ్మిషన్​ ప్రక్రియ, ఫీజును నిర్ణయించడం సహా...
ArticlesNews

అయ్యప్ప స్వామి నేపథ్యం ఉన్న చిత్రం బాగుందన్నందుకు సీపీపీ నాయకుడి దుకాణం ధ్వంసం.. కేరళలో చోటుచేసుకున్న దారుణ ఘటన!

శబరిమలకు వెళ్లాలనుకునే ఓ ఎనిమిదేళ్ల బాలిక చుట్టూ సాగే కథాంశంతో రూపొందిన ‘మలప్పురం' చిత్రాన్ని మెచ్చుకున్న సీపీఐ కార్యకర్త దుకాణాన్ని కొందరు ధ్వంసం చేశారు. సినిమా చూసి వచ్చిన అతను మూవీ బాగుందని సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో గుర్తు...
ArticlesNews

ఇండోర్‌లో 17వ ప్రవాసీ భారతీయ దివస్‌

17వ ప్రవాసీ భారతీయ దివస్ (పిబిడి) సమావేశం జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజులపాటు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో నిర్వహించనున్నారు. మొదటి రోజు యువ ప్రవాసీ భారతీయ దివస్ నిర్వహిస్తారని భారత వలసదారుల మండలి అధ్యక్షులు...
ArticlesNews

భిక్ష గడప దాటే ఎందుకివ్వాలి?

భిక్ష అంటే పూజ్యులైన సాధువులకు ఇచ్చే సొమ్ము. ఉన్నంతలో కొంత దానం చేయడం అనేది అందరి కర్తవ్యంగా ఉండాలి. ''భిక్ష్యాం దేహీ'' అంటూ వాకిట్లోకి వచ్చేది స్వయంగా విష్ణుమూర్తేనని, మనల్ని ఉద్దరించడానికి వచ్చారని భావించాలి. అతిథికి అర్పించి భిక్ష ఇవ్వాలి. ఇందులో...
News

తెలంగాణ హిందూ బాలికపై ఇద్దరు ముస్లిం సోదరుల అత్యాచారం.. బాలిక నగ్న చిత్రాలు తీసి బెదిరించిన నిందితులు!

తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ నగరంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సుమారు 15 ఏళ్ల వయసున్న హిందూ మైనర్‌ బాలికపై ఇద్దరు ముస్లిం యువకులు ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఆ యువకుల ఆగడాలతో విసిగిపోయిన బాలిక చివరకు తల్లిదండ్రులకు అసలు...
News

‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అంటూ పాఠశాల విద్యార్థి నినాదాలు.. కారణాలు ఇవే!

మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండిలో ఈ నెల మూడో తేదీన దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. 14 ఏళ్ల వయసున్న బాలుడు “పాకిస్తాన్ జిందాబాద్” అంటూ నినాదాలు చేయడం సంచలనంగా మారింది. ఈ సంఘటన భివాండి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం బయట చోటుచేసుకోవడంతో...
News

2024 నుంచి దేశంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలు – కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడి

ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ 2024 నుంచి 5జీ సర్వీసులను ప్రారంభిస్తుందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ప్రస్తుతం 4జీ నెట్‌వర్క్‌ ఏర్పాటు కోసం టీసీఎస్, సీ–డీవోటీ సారథ్యంలోని కన్సార్షియంను బీఎస్‌ఎన్‌ఎల్‌ షార్ట్‌లిస్ట్‌ చేసిందని ఆయన చెప్పారు. దీన్ని...
News

కుంగిపోతున్న జోషీమఠ్‌.. 600 ఇళ్లకు పగుళ్లు.. తరలిపోతున్న ప్రజలు!

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా జోషీమఠ్‌ నగరంలో భూమి కుంగిపోవడం తీవ్ర కలకలం రేపింది. భూమి కుంగిపోవడం వల్ల సుమారు 600 ఇళ్లకు పెద్దపెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరికొంతమంది సురక్షిత ప్రాంతాలకు...
News

ఆలయ గోపురానికి ఢీకొట్టి కుప్పకూలిన ట్రైనీ విమానం!

మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది. రీవా నగరంలోని ఎయిర్​స్ట్రిప్​పై ఓ ట్రైనింగ్​ ప్లేన్ కూలిపోయింది. పైలట్​ మృతి చెందాగ.. ట్రైనీ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వచ్చారు. అనంతరం వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు. పైలట్​కు తీవ్ర గాయాలు...
News

కళ తప్పిన పవిత్ర సంగమ ప్రాంతం.. నిలిచిపోయిన హారతులు!

విజయవాడకు కూతవేటు దూరంలోని ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా, గోదావరి నదులు కలిసే సంగమాన్ని అందరూ పవిత్రంగా భావిస్తుంటారు. గతంలో ప్రభుత్వం పవిత్ర సంగమం వద్ద పర్యాటకంగా అభివృద్ధి చేసింది. పవిత్ర సంగమం నుంచే దుర్గమ్మకు.. హారతులు అందజేసేవారు. నిత్యం జరిగే హారతిని...
1 1,560 1,561 1,562 1,563 1,564 2,380
Page 1562 of 2380