News

News

మోదీని పాక్‌ భాగస్వామిగా చూడలేం – పాక్‌ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌ సంచలన వ్యాఖ్యలు

భారత్, పాక్ మధ్య శాంతి ప్రయత్నాల కోసం లేదా కలిసి పనిచేయడానికి తమ దేశం భారత ప్రధాని నరేంద్ర మోదీని ఒక భాగస్వామిగా చూడటం లేదని పాక్ మంత్రి హినా రబ్బానీ ఖర్ సంచలన ప్రకటన చేశారు. మోదీకి ముందు ప్రధానమంత్రులుగా...
News

పన్ను స్లాబుల్లో నూతన విధానానికి అవకాశం.. వేతనజీవులకు మేలు జరుగుతుందా?

మరో 10 రోజుల్లో కేంద్ర బడ్జెట్ 2023-24 పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ వివరాలు తెలియజేయనున్నారు. దీంతో సమయం సమీపిస్తున్న కొద్దీ బడ్జెట్‌పై అంచనాలు, ఆశలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆదాయ పన్ను...
News

భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది – ఈజిప్టు జర్నలిస్టు సుజీ వెల్లడి

అభివృద్ది చెందుతున్న దేశాల్లో భారత్‌ ముందు వరుసలో ఉందని ఈజిప్ట్ దేశ ప్రధాన దినపత్రిక అల్-అహ్రమ్ అల్-అరిబీ డిప్యూటీ చీఫ్ ఎడిటర్ సుజీ ఎల్-జెనీడీ అన్నారు. ఈ ఏడాది జనవరి 26న దేశ రాజధాని దిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకల్లో ఈజిప్టు...
News

అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ.. మేరీలాండ్ గవర్నర్‌గా అరుణా మిల్లర్!

ఏడేళ్ల వయసులో ఏపీ నుంచి అమెరికాకు వెళ్లిన అరుణ మిస్సోరి యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా.... తనను ఉన్నత స్థానానికి తీసుకెళ్లారంటూ మేరీలాండ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన అరుణ అమెరికాలో మరో తెలుగు మహిళ చరిత్ర సృష్టించారు. మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా...
News

చివరి దశలో నూతన పార్లమెంట్‌ నిర్మాణ పనులు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నూతన పార్లమెంట్‌ భవనం నిర్మాణం దాదాపు పూర్తయింది. దేశ ప్రజల భవిష్యత్‌ కోసం ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు నిలయమైన ఈ భవనం ప్రస్తుతం తుది హంగులు అద్దుకుంటోంది. జనవరి 31 నుంచి బడ్జెట్‌ సమావేశాలు...
News

రోబోటిక్‌ సాంకేతికతతో సాయిబాబా విగ్రహం తయారీ!

విశాఖపట్నం --  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖపట్నం సమీపంలోని చినగాదిలిలో సాయిబాబా ఆలయంలో బాబా వారి రోబోటిక్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం జోడించారు. దీంతో విగ్రహం కళ్ళు కదపడం, మాట్లాడటం కూడా చేస్తోంది. దీన్ని వై....
News

శబరిమల అయ్యప్పకు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

కేరళ (శబరిమల) - శబరిమల అయ్యప్పకు భారీగా కానుకలు.. హుండీ ఆదాయం లభించింది. ఈ సీజన్​లో రూ.318 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. లెక్కింపు పూర్తయ్యేసరికి ఈ మొత్తం రూ.330 కోట్లకు చేరవచ్చని చెబుతున్నారు. శుక్రవారంతో వార్షిక తీర్థయాత్ర...
News

28న తిరుమలలో రథసప్తమి

సూర్య జయంతి సందర్భంగా ఈనెల 28న తిరుమలలోని శ్రీవారి ఆలయంలో రథసప్తమి జరగనుంది. ఈ సందర్బంగా ఏడు వాహనాలపై స్వామి వారు ఆలయ మాఢవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. పర్వదినం సందర్బంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ...
News

వరసిద్ధుడి హుండీ ఆదాయం రూ.1.05 కోట్లు

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. కానుకల రూపంలో రూ.1,05,91,508లు లభించినట్లు ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు. ఆస్థాన మండపంలో గురువారం స్వామి హుండీ కానుకలను ఆలయ సిబ్బంది లెక్కించారు. 25 గ్రాముల బంగారు,...
News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శుక్రవారం) స్వామివారిని దర్శించుకునేందుకు 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 67,511 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 26,948...
1 1,542 1,543 1,544 1,545 1,546 2,380
Page 1544 of 2380