News

News

నితీష్‌ కోసం నిలిచిపోతున్న రైళ్లు.. అవస్థలు పడుతున్న ప్రయాణికులు!

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) కాన్వాయ్ నిరంతరాయంగా ప్రయాణించడం కోసం రైళ్ళను నిలిపేయడాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ సంఘటనపై అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని రైల్వే మంత్రిని కోరుతానని బీజేపీ నేత, కేంద్ర మంత్రి అశ్విని...
ArticlesNews

వందే భారత్‌ రైలుకు అనూహ్య స్పందన!

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంక్రాంత్రి రోజున ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ కు అనూహ్య స్పందన లభిస్తోంది. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడుస్తున్న ఈ రైలులో సీట్ల వినియోగం100 శాతం కంటే ఎక్కువ నమోదయినట్టు...
News

వీరోచిత విన్యాసాలను పొందుపరుస్తూ పుస్తకాన్ని విడుదల చేసిన త్రివిధ బలగాల అధిపతులు!

భారతదేశ వైమానిక దళాధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి... మిగ్ 29 యుద్ధ విమానాన్ని 1.9 మ్యాక్‌ల వేగం అంటే శబ్ధవేగానికి రెండింతల స్థాయి వేగంతో నడిపారు. ఈ వేగంతో విమానం దూసుకుపోతున్న దశలో పైకప్పు ఎగిరిపోయిన దశలోనే అత్యంత...
News

శంకర్ మిశ్రాపై నాలుగు నెలల నిషేధం

  న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సహ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ మిశ్రాపై ఎయిర్ ఇండియా నాలుగు నెలల నిషేధం విధించింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే జరిపిన అంతర్గత విచారణ...
News

ఇస్లామిక్ న్యాయ వ్యవస్థను కోరుకునే సంస్థలకు దేశంలో అనుమతి లేదు – కేంద్రం స్పష్టం

భారత దేశంలో ఇస్లామిక్ న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుకునే సంస్థలను అనుమతించబోమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. లౌకిక సమాజంలో అటువంటి సంస్థలు కొనసాగడానికి అవకాశం ఇవ్వకూడదని తెలిపింది. స్టూడెంట్స్ ఇస్లామిక్ మువ్‌మెంట్ ఆఫ్ ఇండియాపై నిషేధం విధించడాన్ని సమర్థించుకుంటూ...
News

అయిదు రోజుల పాటు రాష్ట్రంలో ఆధార్ అప్డేట్ క్యాంపులు!

ఆధార్‌లో బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో గురువారం నుంచి ఐదు రోజులపాటు ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించనుంది. ఈ నెల 19, 20, 21, 23, 24 తేదీల్లో ఆయా సచివాలయాలు, వాటి పరిధిలోని పాఠశాలల్లో...
ArticlesNews

అయోధ్య రాముని విగ్రహం కోసం నేపాల్ నుంచి 350 టన్నుల రాళ్లు!

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేపాల్‌లోని జానకి ఆలయం (జనక్‌పూర్) ఆధ్వర్యంలో కాళీ గండకీ నది నుంచి సుమారు ఏడు అడుగుల పొడవు, 350 టన్నుల బరువున్న రెండు శిలలు అయోధ్యకు తరలించనున్నారు. అయితే... అయోధ్యలో...
News

మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వైరల్‌.. ఆగ్రహించిన కేంద్ర ప్రభుత్వం.. అందులో ఏముందంటే?

ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ సిరీస్‌పై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అపఖ్యాతిపాలు చేసే కథనాన్ని ప్రచారం చేయడం కోసమే ఈ విశ్వసనీయత లేని డాక్యుమెంటరీని ప్రసారం చేశారని దుయ్యబట్టింది. బ్రిటన్‌లోని అంతర్గత నివేదిక...
News

ఓటు బ్యాంకు రాజకీయాలతో దక్షిణాది ప్రాంతాలు వెనుకబడ్డాయి – ప్రధాని మోదీ

కర్ణాటక రాష్ట్రాన్ని పాలించిన ఇతర పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాలు వెనుకబాటుకు గురవుతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బీజేపీ ప్రభుత్వం వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్బంగా కర్ణాటకలోని కోడెకల్‌లో నీటిపారుదల,...
News

రామసేతుపై త్వరలో కీలక ప్రకటన చేయనున్న కేంద్రం!

కేంద్ర ప్రభుత్వం త్వరలో రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించే అవకాశం ఉంది. రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా గుర్తించాలంటూ సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించే...
1 1,543 1,544 1,545 1,546 1,547 2,380
Page 1545 of 2380