నితీష్ కోసం నిలిచిపోతున్న రైళ్లు.. అవస్థలు పడుతున్న ప్రయాణికులు!
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) కాన్వాయ్ నిరంతరాయంగా ప్రయాణించడం కోసం రైళ్ళను నిలిపేయడాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ సంఘటనపై అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని రైల్వే మంత్రిని కోరుతానని బీజేపీ నేత, కేంద్ర మంత్రి అశ్విని...









